Home / PM Kisan Scheme
కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి ప్రయోజనాలు, సబ్సిడీలను ప్రజలకు తెలియకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని భాజపా తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం నాడు న్యూఢిల్లీలోప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత రూ. 16,000 కోట్లను విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ కు మూడు రాజధానుల అంశం లేదని, ఒక్కటే రాజధానిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ శంఖు స్ధాపన చేసిన అమరావతినే రాజధానిగా ఆయన స్పష్టం చేశారు.