Home / Amit Shah
Union Home Minister Amit Shah : ముంబై పేలుళ్ల ఘటన కేసులో కీలక నిందితుడు తహవ్వుర్ రాణాను గురువారం మధ్యాహ్నం ఇండియాకు తీసుకురానున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. అతడి అప్పగింత ఇండియాకు అతిపెద్ద దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. హాని కలిగించే వ్యక్తులను వ్యక్తులను వదలం.. దేశ ప్రజలకు హాని కలిగించే వ్యక్తులను ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర […]
Electronic surveillance system for India Boarders said by Union Home Minister Amit Shah: దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట, భూగర్భ సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్ హీరానగర్ సెక్టార్లోని బీఎస్ఎఫ్ […]
Amit Shah : 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో ప్రస్తుతం నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కు తగ్గినట్లు వెల్లడించారు. నక్సల్ రహిత భారత్ను నిర్మించే దిశగా మరో మైలు రాయిని చేరుకున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో కొన్ని రోజులుగా వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య […]
Amit Shah : ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు- 2025కు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. విద్యా, వ్యాపార పరంగా ఇండియాలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ, దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరించారు. విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఇండియాకు రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తుందన్నారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడు సహకరిస్తామన్నారు. కానీ దురాలోచనతో […]
Amit Shah : ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’అనే రాజ్యాంగ నిర్మాతల కలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై అమిత్ షా తీవ్ర స్థాయిలో […]
Amit shah : ఛతీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఇది మరో పెద్ద విజయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల పఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదన్నారు. అలాంటి వారిపట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. మన సైనికులు […]
Seek Protection For Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కమ్యునిటికి చెందిన వారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమెపై కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నటించిన ఛావా మూవీ కార్యక్రమంలో తాను హైదరాబాద్ నుంచి వచ్చానని, మీ అందరి ప్రేమకు ధన్యురాలిని అని […]
Opposition MPs Protest Over Amit Shah Comments On Ambedkar: బీఆర్ అంబేద్కర్పై బుధవారం హోమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల రగడ.. గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షమూ నిరసనకు దిగింది. మొత్తంగా గురువారం కూడా ఈ అంశం కారణంగా సభా సమయం వృధా అయింది. పోటాపోటీగా నిరసనలు పార్లమెంట్లోని మకరద్వారం వద్ద […]
Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీపై బీజేపీ అగ్రనేతలు విమర్శలు పదునెక్కాయి. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మహా వికాస్ అఘాడీపై ఫైర్ అయ్యారు. ఎంవీఏ కూటమి నేతలంతా ఔరంగజేబు అభిమానుల సంఘం నాయకులు అని మండిపడ్డారు. రాష్ట్రంలోని ధూలేలో బుధవారం జరిగిన బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీలో షా ప్రసంగించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన తండ్రి బాల్ థాక్రే సిద్ధాంతాలను మరచిపోయారని […]
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ పేరు దాదాపు ఖరారైనట్లు ఢిల్లీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన కిషన్రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న దానిపై ఢిల్లీ బీజేపీ జాతీయ అధినాయకత్వం కీలక చర్చలు జరుపుతోంది. ఇవాళ దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.