Home / Amit Shah
Amit Shah visit to Nizamabad: నక్సలైట్లు వెంటనే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ఆదివారం నిజామబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో పాల్గొని మాట్లాడారు. పహల్గామ్లో ఉగ్రదాడితో పాక్ మనల్ని భయపెట్టాలని చూసిందని, తర్వాత భారత్ శక్తి ఏమిటో పాక్కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం లేకుండా చేయాలన్నదే ప్రధాని […]
Union Home Minister Amit Shah to Launched National Turmeric Board: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ మేరకు వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అంతకుముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, కె.లక్ష్మణ్ తో పాటు తెలంగాణ […]
Telangana: తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. నిజామాబాద్ లో పసుపుబోర్డును ప్రారంభించేందుకు గాను ఆయన హాజరవుతున్నారు. పర్యటనలో భాగంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి దివంగత డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. డీఎస్ బతికున్నంత కాలమూ బీజేపీలో లేరు. అందునా కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో కీలక పదవుల్లో ఉన్నవ్యక్తి. కుమారుడు బీజేపీలో ఎంపీగా ఉన్నా.. కాషాయ కండువా కప్పుకోలేదు డీఎస్. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించడం వెనుక గల కారణాలపై […]
Amit Shah Tour In Telangana: కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట ఎయిర్ పోర్టుకు రానున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ప్రారంభిస్తారు. […]
World Police and Fire Games: ప్రతిష్ఠాత్మకమైన 2029 ప్రపంచ పోలీసు, అగ్నిమాపక క్రీడలకు ఆతిథ్య దేశంగా భారత్ ఎంపికైనట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా క్రీడలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ అవకాశం దక్కడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని పేర్కొన్నారు. పోలీసు క్రీడల నిర్వహణకు భారత్ ప్రతిష్ఠాత్మక బిడ్ను గెలుచుకొందని అమిత్ షా తెలిపారు. కేంద్రం నిర్మించిన విస్తారమైన క్రీడా మౌలిక సదుపాయాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందని కొనియాడారు. […]
Official Language Day: అధికార భాషా దినోత్సవాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు అమిత్ షా, బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. తాను ఏ భాషకు వ్యతిరేకం కాదన్నారు. కానీ మన భాషలోనే మాట్లాడితేనే బాగుంటుందని తెలిపారు. మాతృభాషను గౌరవించకపోవడం బానిసత్వమే అవుతుందని పేర్కొన్నారు. విదేశీ భాషలను గౌరవించాలని కానీ.. మాతృభాషను మర్చిపోవద్దన్నారు. “ఓ వ్యక్తి తన భాషను గౌరవించకపోతే, తన భాషలో మాట్లాడకపోతే, తన […]
Rahul Gandhi On Amit Shah : విదేశీ భాషలకు సంబంధించి కేంద్రమంత్రి అమిత్ షా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లిష్ భాషలో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు త్వరలో వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై లోక్సభలో పతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదని, విద్యార్థుల సాధికారతకు చిహ్నమన్నారు. ప్రపంచంతో పోటీ పడే ప్రతి విద్యార్థికి ఇంగ్లిష్ […]
Amit Shah Interesting Comments on English: విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్నారు. అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమన్నారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. […]
Maoist leader Nambala Kesava Rao : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు దుర్మరణం చెందారు. విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్స్లో వెల్లడించారు. బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మావోలు మృతిచెందారు. మృతిచెందన వారిలో నంబాల కేశవరావు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. కేశవరావుపై రూ.1.5కోట్లు రివార్డు ఉందని తెలిపారు. గణపతి తర్వాత పార్టీ పగ్గాలు.. ఎన్కౌంటర్లో మృతిచెందిన నంబాల కేశవరావు […]
Union Home Minister Amit Shah : దేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోదీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో షా మాట్లాడారు. 2014 ఏడాదకి ముందు ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని గుర్తుచేశారు. కానీ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. ఇప్పుడు అలా కాదని, శత్రు దేశం పాక్కు తగిన గుణపాఠం చెబుతామన్నారు. భారత్ సైన్యం ఇటుకలకు రాళ్లతో […]