Home / ACB
Minister Satyakumar Yadav: అనకాపల్లిలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2020 సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి 22 మంది డాక్టర్లు, నర్సులపై విచారణ చేపట్టాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. 2020లో ఫిబ్రవరిలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో అవినీతి బయటపడింది. కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకున్న మంత్రి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో ఇన్ పేషంట్లపై తప్పుడు లెక్కలు, […]
Muralidhar Rao Remand: మాజీ ఈఎన్సీ మురళీధర్రావుకు రిమాండ్ విధించారు. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కొండాపూర్లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట, కోకాపేటలో ప్లాట్లు గుర్తించారు. అంతేకాకుండా వరంగల్, కోదాడ నగరాల్లో అపార్ట్ మెంట్లు నిర్మాణంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, కరీంనగర్ […]
ACB Raids retired Engineer Irrigation ENC’s Banjara Hills Residence: ఏసీపీ దూకుడు పెంచింది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లలో పది చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నీటి పారుదల శాఖ మాజీ (రిటైర్డ్) ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావు నివాసంలో సోదాలు నిర్వహించింది. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ఇంజనీర్ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో […]
ACB issued summons to Aam Aadmi Party Leaders: ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు ఢిల్లీ అవినీతి నిరోధకశాఖ అధికారులు సమన్లు జారీ చేశారు. ప్రభుత్వ స్కూళ్లలోని క్లాస్ రూమ్ ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 6న జైన్, జూన్ 9న సిసోడియా హాజరుకావాలని ఏసీబీ తన సమన్లలో పేర్కొంది. ఏప్రిల్ 30న ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సమన్లు ఇచ్చారు. […]
Sheep distribution Scam : తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-1 నిందితుడు మొయినుద్దీన్ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. కేసులో ఇప్పటి వరకు […]
Supreme Court : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా పనిచేసిన సంజయ్ అవినీతి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా సంజయ్, ఏ2గా సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా, ఏ3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్ సంస్థ అధినేతలపై ఎఫ్ఐఆర్లో చేర్చారు. దీంతో సంజయ్ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం […]
ACB Case Filed Against YCP Former Minister Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రి విడుదల రజినీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2020 సెప్టెంబర్లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్పై విజిలెన్స్ తనిఖీలంటూ దాదాపు రూ.2కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేసినట్లు అభియోగంపై విడుదల రజినిపై కేసు నమోదైంది. ఆమెతో పాటు అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, మరికొంతమందిపై ఏసీబీ కేసు నమోదు […]