_1764506821171.jpg)
November 30, 2025
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాంధీనగర్లో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ గ్రామంలోని యువత వారి నివాసాల ఎదుట ఫ్లెక్షీలను ఏర్పాటు చేసుకున్నారు. ఫెక్షీపై ఓటు అనేది మన భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, ఆ ఓటు మేము అమ్ముకోమని.. మా ఓటు చాలా విలువైనది అమ్మబడదు అని ఫెక్షీపై ముద్రించారు. ఈ ఫెక్షీలు సోషల్ మీడియాలో వైలర్గా మారాయి.










