Home / బ్రేకింగ్ న్యూస్
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, సీనియర్ రాజకేయ నాయకులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు.
"నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి.
Telangana New Cs: రాష్ట్ర నూతన సీఎస్ గా ఎవరు నియమితులవుతారనే విషయానికి తెరపడింది. ప్రభుత్వ నూతన సీఎస్ గా శాంతి కుమారిని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతి కుమారి అటవీశాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నూతన సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా శాంతి కుమారికి కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. అమెరికాలో చదువు అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసిన […]
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్ను ఏపీ కేడర్కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ, విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా బాలయ్య బాబు కాదు తాత అని అన్నారు.
గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కు కార్యకర్తల్లో నిరసన సెగ, అధికార వైసీపీ పార్టీలో రోజురోజుకు అసమ్మతి, నిరసన సెగలు, ఫిరాయింపు ఊహాగానాలతో రోజుకో రచ్చ నడుస్తుంది.
Mekapati Chandrasekhar Reddy: నేను ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసలు కొడుకుని అంటూ ఇవాళ శివ చరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖపై స్పందించారు మేకపాటి. నాకు ఇద్దరే భార్యలు ఉన్నారు తప్పా మూడో భార్యలేదు అన్నారు. శివ చరణ్ రెడ్డి అనే వ్యక్తి చేసినవి అబద్ధపు ఆరోపణలు అని నాకు ఇద్దరే భార్యలు ఉన్నారని, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అని ఆయన స్పష్టం చేశారు. రెండో భార్య అని […]
Mekapati Chandrashekar Reddy: ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైయస్ కుటుంబానికి విధేయుడు. గతంలో వై.యస్.ఆర్ ప్రభుత్వంలో 2 సార్లు గెలిచి, వై.యస్.ఆర్ మరణం తరువాత జగన్ కి జై కొట్టి కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఉదయగిరి నియోజకవర్గంలో గెలిచారు. మొదటి కొడుకు అంటూ లెటర్ వైరల్ రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తూ ప్రత్యర్థుల్ని ఇరకాటం లో […]
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
నేను సీఎంగా ఉన్నప్పుడు నేనలా అనుకుంటే ఆనాడు జగన్ పాదయాత్ర చెయ్యగలిగేవాడా.. జీవో నెంబర్ 1 తీసుకురావడం ఏంటి ప్రజలను కలవడానికి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇన్ని పర్మిషన్లా.. దేశంలో ఎక్కడైనా ఇన్ని ఆంక్షలు ఉన్నాయా అంటూ చంద్రబాబు జగన్ సర్కారును ప్రశ్నించారు.