Home / తాజా వార్తలు
Slap Day Anti-Valentine’s Week 2025: ప్రేమికులు వాలెంటైన్స్ వీక్లో తమను ప్రేమించిన వారితో పార్టీకో, డిన్నర్ కో వెళ్లి ఎంజాయ్ చేశారు. మరికొంతమంది ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సత్తురేకు కూడ స్వర్ణమేలే’ అనే పాటను గుర్తుకువచ్చేలా గడిపారు. ఇలా ఫిబ్రవరి 7న రోజ్ డేతో ప్రారంభమైన ఈ వాలెంటైన్స్ వీక్.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డేతో ముగిసింది. అయితే నేటి నుంచి యాంటీ-వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతోంది. ఈ వాలెంటైన్స్ వీక్ స్లాప్ డేతో ప్రారంభమవుతోంది. […]
Gold Rates Today Market Telugu States: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్కు ఒక రోజు ముందు.. జనవరి 31వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.84,700 వద్ద ట్రేడయ్యింది. అయితే, బడ్జెట్లో బంగారం మీద ఎలాంటి కొత్త నిర్ణయాలు ప్రకటించకపోవటంతో అంతర్జాతీయంగా విపరిణామాలు సంభవిస్తే తప్ప, ఈ ఏడాది మనదేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర దేశాల సంగతి పక్కనబెడితే, […]
Center has issued orders railway zone centered as visakhapatnam: ఏపీ వాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయనుంది. ఇందులో విశాఖ, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, శాఖ కేంద్రంగా ఏర్పాటైనా దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిని 410 కి.మీగా రైల్వేశాఖ నిర్ణయించింది. వాల్తేరు డివిజన్ […]
Minister Tummala Nageswara Rao Said Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు జమను రాష్ట్ర ప్రభుత్వం తికిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశర్వరావు వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
PM Narendra Modi Visits Mahakumbh Mela-2025 in UP: ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళా చేరుకున్నారు. ఈ మేరకు ప్రయాగరాజ్లోనిత్రివేణీ సంగమ స్థలి వద్ద అమృత స్నానం ఆచరించారు. హెలికాప్టర్లో కుంభమేళా ప్రాంగణానికి చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడినుంచి ఇద్దరు కలిసి అరెయిల్ ఘాట్ నుంచి పడవలో గంగ, యమున, సరస్వతి కలిసే త్రివేణీ సంగమం వద్దకు బోటులో వెళ్లారు. అక్కడ మంత్రోచ్ఛరణల మధ్య పుణ్య […]
Good News for Group 1 Aspirants: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నంబరు 29ని రద్దుచేయాలని, గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై దాఖలైన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో గ్రూపు- 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుడు పలువురు అభ్యర్థులు ఆందోళనకు దిగడం, అనంతరం వారు కోర్టును ఆశ్రయించిన జరిగిన సంగతి తెలిసిందే. కాగా, హైకోర్టు వారి అభ్యర్థనను కొట్టివేయటంతో ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ […]
Hyderabad Wall Collaed Three Members Died: హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లో ఓ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో దశరథ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు. కాగా, ఎల్బీ నగర్లో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సెల్లార్ కోసం […]
AP Assembly Meetings Starts from 24th of this Month: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 6న సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలి అనేదానిపై చర్చించనున్నారు. అసెంబ్లీ పనిదినాలు, బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నారు. కనీసం మూడు వారాలకు పైగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. […]
Voting Begins For Delhi Assembly Elections 2025: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ మేరకు ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశీ, కేంద్రమంత్రి జై శంకర్తో పాటు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు 8.10 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, ఢిల్లీలో 1.56కోట్ల మంది […]
Telangana Government Approves SC Sub Classification: కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికకు రేవంత్ రెడ్డి కేబినేట్ ఆమోద ముద్ర వేసింది. మంగళవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల మీద లోతైన చర్చ జరిగింది. అనంతరం ఈ రెండు అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చను నిర్వహించింది. ఈ క్రమంలో విపక్షాల సందేహాలను ప్రభుత్వం నివృత్తి చేసింది. దీంతో బీసీ కులగణన, […]