Home / తాజా వార్తలు
Team India: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య ట్రైసిరీస్ గెలుపుతో ఊపుమీదున్న భారత మహిళల జట్టు మరో సమరానికి సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కు రెడీ అవుతోంది. అందుకు సంబంధించి త్వరలోనే ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనుంది. అయితే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత మహిళల జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. జట్టులో షఫాలీ వర్మకు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత షఫాలీ మళ్లీ జట్టులోకి చేరనుంది. […]
Pakistan: పాకిస్తాన్ లో ఎలాంటి రేడియేషన్ లీకేజీ లేదని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్పింది. అణ్వాయుధ నిల్వల నుంచి ఎలాంటి రేడియేషన్ రావడం లేదని, ఎలాంటి లీకేజీ లేదని చెప్పింది. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ చర్యకు ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 […]
HCU: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. ఈ కేసుపై జస్టిస్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. కంచ గచ్చిబౌలి భూములలో చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వ అధికారులను మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలిలో పర్యావరణాన్ని పునరుద్ధరించకపోతే జైలుకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. మొక్కలు నాటకపోతే చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు. అధికారులు సమర్ధించుకునే ప్రయత్నం చేయొద్దని […]
Bellamkonda Sai Srinivas Breaks Traffic Rules: టాలీవుడ్ హీరో, అగ్ర నిర్మాత కొడుకు ట్రాఫిక్ రూల్స్ అధిగమించి పోలీసులకు చిక్కాడు. అది గమించిన కానిస్టేబుల్ వారించడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఆ తెలుగు హీరో ఎవరా అనుకుంటున్నారా? బెల్లకొండ సాయి శ్రీనివాస్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు తనయుడే బెల్లికొండ సాయి శ్రీనివాస్. ఈ హీరో వెండితెరపై కనిపించ చాలా కాలం […]
Bellamkonda Sreenivas: ఎంత సెలబ్రిటీలు అయినా వారు మనుషులే. వాళ్లు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్లు మద్యం తాగుటూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. యాక్సిడెంట్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఒక చిన్న తప్పు చేసి ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు. సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అందుకే కొందరు త్వరగా వెళ్లాలని రాంగ్ […]
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకార చర్యగా పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ లోని ఎయిర్ పోర్ట్, ఆర్మీ పోస్ట్ లు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులు చేసింది. డ్రోన్స్, మిస్సైళ్లతో విరుచుకుపడింది. కాగా పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత రక్షణ వ్యవస్థ విజయవంతంగా ఎదుర్కోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ లో […]
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. వేసవి దృష్ట్యా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న నాలుగురోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడతాయని […]
India- Pak War: పహల్గామ్ దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు అమాయకపు పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో 100 మందికిపైగా ముష్కరులను హతం చేసింది. కాగా భారత్ జరిపిన […]
Guru Asta In Mithun: జ్యోతిష్యశాస్త్రంలో.. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా పిలుస్తారు. బృహస్పతిని పిల్లలు, విద్య, వైవాహిక ఆనందం, శ్రేయస్సు, వివాహం, జ్ఞానానికి కారకుడిగా పరిగణిస్తారు. త్వరలో గురుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇది 2025 సంవత్సరంలోనే రెండవ ప్రధాన సంచారము. మే 14న రాత్రి 11:20 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. 12 జూన్ 2025న సాయంత్రం 7:37 గంటలకు అస్తమిస్తాడు. బృహస్పతి అస్తమించినప్పుడు.. మేషం, వృషభం, ధనుస్సు రాశుల వారు ప్రత్యేక […]
Cricket: టీమిండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నానని ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అయితే వన్డే క్రికెట్ మాత్రం తాను కొనసాగుతానని వెల్లడించారు. రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయంతో క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాగా ఇప్పటికే టీ20ల నుంచి వైదొలిగిన రోహిత్ శర్మ.. తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. […]