
February 19, 2026
రంజాన్ మాసం ప్రారంభం. నేటి నుండి ముస్లింల ఉపవాస దీక్షలు. మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు.
Read More
February 19, 2026
రంజాన్ మాసం ప్రారంభం. నేటి నుండి ముస్లింల ఉపవాస దీక్షలు. మక్కా మసీదులో ప్రత్యేక ఏర్పాట్లు.
Read More_1771239562378.jpg&w=1920&q=80)
February 16, 2026
nonstop news 30 : evening news | news express | 16-02-2026
Read More_1770986974759.jpg&w=1920&q=80)
February 13, 2026
nonstop news 30 : evening news | news express | 13-02-2026
Read MoreFebruary 13, 2026
nonstop news 50 : morning news | news express | 13-02-2026
Read More_1764510670424.jpg&w=1920&q=80)
November 30, 2025
cg:ఛత్తీస్ఘడ్లో మావోయిస్టు పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. దంతెవాడ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిపై రూ.67 లక్షల రివార్డు ఉంది. ఇటీవల మావోయిస్టులు హింసను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని దంతేవాడ పోలీసులు పిలుపునిచ్చారు.
Read More_1764508521984.jpg&w=1920&q=80)
November 30, 2025
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగై జిల్లాలోని కుమ్మంగుడి సమీపంలో రెండు ప్రభుత్వ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను శివగంగై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. తిరుపత్తూర్ ప్రాంతంలోని పిళ్లైయార్పట్టికి 5 కి.మీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
Read More
October 27, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన మంథా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతవారణశాఖ ప్రకటించింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మొంథా తుఫాన్ పై కలెక్టర్లు, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. వరద ముంపు ఉన్న ప్రాంతాల్లో ఉంటున్న వారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అక్కడ వారికి అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు.
Read MoreFebruary 7, 2025
Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ ...
Read MoreDecember 8, 2024
Deputy CM Pawan Kalyan Visits Kadapa: మహనీయుల నేలకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కడప మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని...
Read MoreOctober 5, 2024
Tata Diwali Offer: టాటా మోటర్స్ నవరాత్రి, దసరా ఉత్సవాల ఆనందాన్ని రెట్టింపు చేయనుంది. పండుగల సందర్భంగా టాటా లగ్జరీ ఎస్యూవీ హారియర్పై భారీ ఆఫర్ ప్రకటించింది. హారియర్ ఎక్స్షోరూమ్ ధర రూ. 15.49 లక్షలు, ...
Read MoreNovember 30, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Read MoreNovember 28, 2023
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గ బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రేమ్ కుమార్కు మద్దతుగా ప్రచారంలో భాగంగా బాలానగర్ నుంచి హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు పవన్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన
Read MoreNovember 27, 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రచార పర్వం ముగింపు దశకు చేరుకుంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉండడంతో అధికార, ప్రాతిపక్ష పార్టీలన్నీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్
Read MoreNovember 26, 2023
డ్రగ్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అవుతుంది. వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.మత్తులో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అనర్దాలకు కారణం అవుతున్నారు . ఆ మత్తు కోసం ఎన్నో దారుణాలు
Read MoreNovember 13, 2023
హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా
Read MoreNovember 13, 2023
Chandra Mohan :చంద్రమోహన్ తెలుగు, తమిళ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన నటుడు . వయోభారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ ఇటీవల గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే
Read MoreNovember 12, 2023
Himaja : హిమజ కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంధరికి పరిచయం వున్న నటి . పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. ఇటీవలే హిమజ కొత్త ఇల్లు కట్టుకోగా నిన్న రాత్రి పలువురు టీవీ, సినీ ప్రముఖులకు ఇంట్లో పార్టీ ఇచ్చింది.
Read MoreNovember 12, 2023
Salaar Trailer Update : టాలీవుడ్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ‘సలార్’ . ఈ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చింది . అయితే సలార్ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ ని
Read MoreNovember 11, 2023
Chandra Mohan :హీరోగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక పాత్రల్లో ఆయన వెండితెరపై వెలిగారు. తెలుగులో ఒకప్పుడు గొప్ప హీరోయిన్లు వెలిగిన వారందరూ తొలుత చంద్రమోహన్ సరసన నటించిన వారే. ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తే తిరుగు ఉండదనే భావన చాలా మంది హీరోయిన్లలో ఉంది.
Read MoreOctober 31, 2023
తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత నెల రోజులకు పైనుంచి ఆయన రాజమహేంద్రవరంలోని సెంట్రల్ జైలులో ఉంటున్నారు. మరోవైపు తనపై సీఐడీ నమోదు చేసిన కేసులు తప్పు అని, వాటిని కొట్టేయాలని సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
Read MoreOctober 5, 2023
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతుంది. నాలుగో దశ వారాహి యాత్రలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నేడు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో జనసేనాని ఇవాళ పర్యటించనున్నారు. ఈ మేరకు ముదినేపల్లిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. యాత్రలో చివరి రోజు కావడంతో
Read MoreOctober 3, 2023
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఈ యాత్ర విజయవంతంగా నేడు మూడో రోజు జరుగుతుంది. ఈ మేరకు ముందుగా ప్రకటించిన ప్రకారం.. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రజలతో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రజల తమ సమస్యలను
Read MoreSeptember 28, 2023
వినాయక చవితి వేడుకలు నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలోనే నవరాత్రుల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్దం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయకులు విగ్రహాలను ఊరేగింపుగా ట్యాంక్బండ్ వైపు తీసుకువస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి.
Read MoreSeptember 21, 2023
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
Read MoreApril 5, 2026
April 5, 2026