Air India passengers: ఒకే గదిలో నేలమీద  20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు

  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తి
      • దిన ఫలాలు
      • రాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
Air India passengers: ఒకే గదిలో నేలమీద  20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు live tv
Trending News
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
    • ఆంధ్రప్రదేశ్ వార్తలు
    • తెలంగాణ వార్తలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • వెబ్ సిరీస్
    • సినిమా రివ్యూలు
    • టెలివిజన్‌
    • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
    • క్రికెట్ న్యూస్
    • ఐపిఎల్ న్యూస్
    • అవుట్-డోర్ గేమ్స్
    • ఇన్-డోర్ గేమ్స్
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • ట్రావెల్
  • మరిన్ని
    • భక్తిదిన ఫలాలురాశి ఫలాలు
    • క్రైమ్
    • వీడియోలు
    • పొలిటికల్ వార్తలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • తప్పక చదవాలి
    • ఆహారం
    • ఎడ్యుకేషన్ & కెరీర్
    • లైఫ్ స్టైల్
    • వీక్లీ ట్రెండ్స్
    • వ్యవసాయం
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Twitter
  • Youtube
HOT NOW
  • #IPL 2023
Air India passengers: ఒకే గదిలో నేలమీద  20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు Download app
  • Facebook
  • Twitter
  • Youtube
    • Home / తప్పక చదవాలి

తప్పక చదవాలి

Air India passengers: ఒకే గదిలో నేలమీద  20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు

Air India passengers: ఒకే గదిలో నేలమీద 20 మంది నిద్ర.. రష్యాలో ఎయిర్ ఇండియా భారత ప్రయాణీకుల అగచాట్లు

June 7, 2023

ఎయిర్‌ ఇండియా విమానం రష్యాలోని మగడాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ అయ్యింది. అయితే భారతీయ ప్రయాణికులకు భాషా సమస్య, ఆహారం, అరకొర వసతి వంటి వాటితో నానా ఇబ్బందులు పడుతున్నారు.

Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

Kharif Crops Price: ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం

June 7, 2023

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్‌ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు.

Lucknow court Firing: లక్నో కోర్టు వద్ద కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా మృతి

Lucknow court Firing: లక్నో కోర్టు వద్ద కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా మృతి

June 7, 2023

ఉత్తరప్రదేశ్ లోని లక్నో కోర్టు వెలుపల గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను బుధవారం ఒక వ్యక్తి కాల్చి చంపాడు. ఈ సంఘటన కోర్టు హౌస్ వెలుపల జరిగింది, అక్కడ దుండగుడు కాల్పులు జరిపడంతో సంజీవ్ జీవా చనిపోగా ఒక యువతి గాయపడింది. గ్యాంగ్‌స్టర్‌గా మారిన రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ కి సన్నిహితుడయిన సంజీవ్ మహేశ్వరి జీవా, బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందితుడు.

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

Sports minister Anurag Thakur: రెజ్లర్లకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీలేమిటో తెలుసా ?

June 7, 2023

కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం న్యూ ఢిల్లీలోని తన నివాసంలో రెజ్లర్లతో సమావేశమైన తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలను జూన్ 30 లోపు నిర్వహిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసు విచారణ జూన్ 15 నాటికి పూర్తవుతుందని, దర్యాప్తు స్థితి గురించి రెజ్లర్‌లకు తెలియజేస్తామని వారికి చెప్పారు.

Manipur: మణిపూర్ లో  అంబులెన్స్‌కు నిప్పు పెట్టడంతో 8 ఏళ్ల బాలుడు, తల్లితో సహా ముగ్గురి మృతి

Manipur: మణిపూర్ లో అంబులెన్స్‌కు నిప్పు పెట్టడంతో 8 ఏళ్ల బాలుడు, తల్లితో సహా ముగ్గురి మృతి

June 7, 2023

మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో ముగ్గురు వ్యక్తులతో కూడిన అంబులెన్స్‌ను ఒక గుంపు దారిలో పెట్టి తగలబెట్టడంతో గాయపడిన ఎనిమిదేళ్ల బాలుడు అతని తల్లి మరియు మరొక బంధువుతో సహా మరణించాడని అధికారులు తెలిపారు.

Pakistan Economic system: అత్యంత దారుణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ .. ప్రపంచ బ్యాంకు నివేదిక

Pakistan Economic system: అత్యంత దారుణంగా పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ .. ప్రపంచ బ్యాంకు నివేదిక

June 7, 2023

పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా తయారైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం పాక్‌ జీడీపీ 3.5 శాతంగా నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌ మంగళవారం నాడు లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రపంచబ్యాంకు మాత్రం వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు శాతం దాటితే మహా గొప్ప అని పెదవి విరిచింది. దీనికి వరల్డ్‌ బ్యాంకు ఇస్తున్న వివరణ ఇలా ఉంది.

Prince Harry: లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పిన  ప్రిన్స్ హ్యారీ

Prince Harry: లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పిన ప్రిన్స్ హ్యారీ

June 7, 2023

ఫోన్ హ్యాకింగ్​కు సంబంధించిన కేసులో సాక్ష్యం చెప్పేందుకు బ్రిటన్ కింగ్ చార్లెస్ III రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు. మిర్రర్ గ్రూప్ న్యూస్ పేపర్స్ కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పారు.

New York: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్

New York: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్

June 7, 2023

విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంకింగ్‌ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది.

CM Jagan:  9 నెలలు కష్టపడితే అధికారం మనదే.. మంత్రులతో సీఎం జగన్

CM Jagan: 9 నెలలు కష్టపడితే అధికారం మనదే.. మంత్రులతో సీఎం జగన్

June 7, 2023

అమరావతిలో ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను సైతం క్రమబద్దీకరణ చేయాలని కేబినేట్ నిర్ణయించింది.

Ninhydrin Test: వైఎస్ వివేకానందరెడ్డి  రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి

Ninhydrin Test: వైఎస్ వివేకానందరెడ్డి రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్షకు సీబీఐ కోర్టు అనుమతి

June 7, 2023

వైఎస్ వివేకానందరెడ్డి చనిపోవడానికి ముందు రాసిన లేఖపై నిన్‌హైడ్రిన్ పరీక్ష రాసేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. హత్యా స్థలిలో లభించిన లేఖని 2021 ఫిబ్రవరి 11న సిబిఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్‌కు పంపించారు. ఒత్తిడిలో వివేకా రాసిన లేఖగా ఢిల్లీ సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే తేల్చింది.

1 2 3 … 216 →

తాజా వార్తలు

మరిన్ని
  • Kriti Sanon: సీతమ్మ పాత్ర దక్కడం అదృష్టంగా భావిస్తున్నా- కృతి సనన్

    June 7, 2023
  • Custody OTT: ఓటీటీలోకి నాగ చైతన్య లేటేస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

    June 7, 2023
  • Delhi CM Kejriwal: కంటతడిపెట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఎందుకో తెలుసా?

    June 7, 2023
  • Maruti Suzuki Jimny: ఎట్టకేలకు మార్కెట్ లోకి మారుతీ సుజుకీ జిమ్నీ

    June 7, 2023
  • Dog meat: నాగాలాండ్‌లో కుక్క మాంసం విక్రయాలు, వినియోగంపై నిషేధాన్ని రద్దు చేసిన గౌహతి హైకోర్టు

    June 7, 2023
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • © 2022 All Rights Reserved | Powered by Veegam