Home / amaravati relaunch
Amaravati: అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు బస్సులు బయలుదేరాయి. రాష్ట్రవ్యాప్తంగా 3400 ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరవనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున కూటమి నేతలు, అభిమానులు తరలివస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణ సభకు సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో మార్గాలు మార్మోగుతున్నాయి . అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి హాజరయ్యేలా 8 రూట్లు […]
Amaravati: ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన సమారుగా గంటా పదిహేను నిమషాల పాటు ఉంటుంది.కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. […]