Home / జాతీయం
Rohith Vemula Act : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో కుల వివక్షను నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎంకు లేఖ రాశారు. తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో […]
Maoists Surrender : ఛత్తీస్గఢ్లోని రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట లొంగిపోయారు. ఇందులో 12 మంది మావోయిసులపై రూ.40 లక్షల రివార్డు ఉందని పోలీసులు వెల్లడించారు. అమానవీయ మావోయిస్టు భావజాలం, గిరిజనులపై జరిగిన దురాగతాలతో నిరాశ చెందామని పేర్కొంటూ 9 మంది మహిళలు సహా 13 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. […]
Unesco honour : మన భారతీయ సంస్కృతి, వారసత్వానికి చరిత్రాత్మక గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటుదక్కింది. విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని కొనియాడారు. 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు.. భారతీయ జ్ఞాన […]
Chai Reel : రోజురోజుకూ ఆకతాయిల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. రీల్స్ పిచ్చిలో ఏదీ పడితే అది చేస్తున్నారు. రీల్స్ చేసి అదే తమ సృజనాత్మకగా ఊహల్లో తేలిపోతున్నారు కొందరు. సోషల్ మీడియా వేదికగా లైకుల కోసం సామాజిక స్పృహ లేకుండా వ్యవహరిస్తున్న ఘటనలు కొకొల్లలు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో ఆకతాయి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి […]
NHAI to introduce GPS-based GNSS Toll System: వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. టోల్ గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి క్యూలో ఉండకుండా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే టోల్ పాలసీ విషయంలో మార్పులు తీసుకొస్తూ కొత్త టోల్ పాలసీ ప్రవేశపెట్టనుంది. శాటిలైట్ ఆధారంగా పనిచేసే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే కొత్త టోల్ పాలసీ మరో 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి నితిన్ […]
Visa Interview : అగ్రరాజ్యం అమెరికా పర్యటనకు ఓ భారతీయ యువడు వెళ్లాలని నిర్ణయించకున్నాడు. ఇంతలోనే అతడి ఆశలు క్షణాల్లోనే ఆవిరి అయ్యాయి. ఇంటర్వ్యూలో ఆ యువకుడు చెప్పిన సమాధానం వల్ల 40 సెకన్లలో వీసాను తిరస్కరించారు. ఈ విషయాన్ని అతడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఆవేదన వ్యక్తంచేశారు. నిజాయితీగా సమాధానం చెప్పినా తనకు వీసా ఇవ్వలేదని వాపోయాడు. అసలేం జరిగిందంటే..? రెడిట్లో Nobody 01810 అనే పేరుతో ఉన్న ఓ యూజర్ ఇటీవల […]
J D Vance : అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ఈ నెల 21 భారత్ పర్యటనకు రానున్నారు. విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. జేడీ వాన్స్ ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇటలీతోపాటు ఇండియాలో పర్యటించనున్నారు. ఆయన ఇరుదేశాల నేతలతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయాలపై చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. న్యూఢిల్లీ, జైపూర్, ఆగ్రాలను సందర్శిస్తారని […]
Supreme Court notices to Central government for Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం 2025 ను సవాల్ చేస్తూ దాఖలౌన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా టీం విచారణ చేసింది. అనంతరం కేంద్రంపై పలు ప్రశ్నలు వేసింది. వక్ఫ్ చట్టంపై ఆందోళనల్లో హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. అలాగే ఈ విషయంలో హింసాత్మక ఘటనలు మిమ్మల్ని బాధించాయని పేర్కొంది. వక్ఫ్ చట్టం […]
Supreme Court orders Telangana to submit plan to Restore 100 acres of Land: హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహరంపై సుప్రీం కోర్టులో నేడు (బుధవారం) విచారణ ప్రారంభమైంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేత్రుత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సుప్రీకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చెట్లు కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించారా..? లేదా..? అనేది స్పష్టం చేయాలని తెలిపింది. ఆ మార్గదర్శకాలను […]
ED files Charge Sheet Against Rahul Gandhi, Sonia Gandhi in National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతలపై ఎన్ఫోర్స్మంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు […]