Home/జాతీయం
జాతీయం
IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు
IndiGo: ఇండిగో విమాన టికెట్‌ ధరలకు రెక్కలు

December 5, 2025

indigo increases flight ticket prices: దేశంలో విమానయానం ఆగమాగమవుతోంది. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు
PM Modi And Putin: భారత్‌కు రష్యా చిరకాల మిత్ర దేశం.. కీలక ఒప్పందాలపై సంతకాలు

December 5, 2025

pm modi and putin speak as they meet for trade and defence talks in india: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని హైదరాబాద్ వైస్ వేదికగా ఇరు దేశాల నేతలు 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి.

DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు
DGCA: డీజీసీఏ కీలక నిర్ణయం..పైలట్ల వీక్లీ రెస్ట్‌ నిబంధనలో మార్పులు

December 5, 2025

dgca withdraws pilot duty rules: ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (dgca) కీలక నిర్ణయం తీసుకుంది.

Maoists: హిడ్మా హత్యకు కారణం ఆ నలుగురే.. మావోయిస్టుల సంచనల లేఖ
Maoists: హిడ్మా హత్యకు కారణం ఆ నలుగురే.. మావోయిస్టుల సంచనల లేఖ

December 5, 2025

maoists sensational letter: మావోయిస్టులు మరోసారి సంచనల ప్రకటన చేశారు. ఇవాళ మావోయిస్టు అగ్రనేత వికల్ప్ పేరుతో ఓ లేఖను విడుదల చేశారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హత్యకు ఆ నలుగురే కారణమని ఆరోపించారు.

PM Modi And Putin:  భారత్‌లో పుతిన్‌ రెండు రోజుల పర్యటన.. స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన ప్రధాని
PM Modi And Putin: భారత్‌లో పుతిన్‌ రెండు రోజుల పర్యటన.. స్పెషల్ గిఫ్ట్ ప్రజెంట్ చేసిన ప్రధాని

December 5, 2025

pm modi gifts russian edition of bhagwat gita to president putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌లో పర్యటిస్తున్నారు. భారత్, రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ రష్యన్ భాషలో ఉన్న భగవద్గీత ప్రతిని అందజేశారు.

Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి
Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి

December 4, 2025

maoists encounter: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌-దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌ రాజ్‌ తెలిపారు. బీజాపూర్‌లో డీఐజీ కమలోచన్ కశ్యప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్‌తో కలిసి ఎన్‌కౌంటర్‌ వివరాలను గురువారం వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌‌లో మృతిచెందిన వారిపై రూ.1.3 కోట్ల రివార్డు ఉందని చెప్పారు.

Putin India Visit: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. స్వాగతం పలికిన మోదీ
Putin India Visit: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు.. స్వాగతం పలికిన మోదీ

December 4, 2025

russia president putin lands in delhi: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. నాలుగేళ్ల అనంతరం పుతిన్ ఢిల్లీకి వచ్చారు.

Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ కన్నుమూత
Swaraj Kaushal: సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ కన్నుమూత

December 4, 2025

sushma swarajs husband passes away: మిజోరం మాజీ గవర్నర్‌, బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ (73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యల కారణంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమార్తె బన్సూరీ స్వరాజ్‌ వెల్లడించారు.

Delhi:కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా రనౌత్
Delhi:కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు.. కౌంటర్ ఇచ్చిన ఎంపీ కంగనా రనౌత్

December 4, 2025

delhi:కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ సర్కార్ విదేశీ అతిథులను ప్రతిపక్ష నాయకుడిని కలవనివ్వకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో ఈ సంప్రదాయం ఉండేది కాదన్నారు. దీనికి స్పందిస్తూ.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత సందేహాస్పదమని విమర్శించారు.

New Delhi: అమిత్ షా గుజరాత్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్న షెడ్యూల్ ఇదే.. మొత్తం 25 కార్యక్రమాల్లో
New Delhi: అమిత్ షా గుజరాత్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్న షెడ్యూల్ ఇదే.. మొత్తం 25 కార్యక్రమాల్లో

December 4, 2025

new delhi:కేంద్ర హోం మంత్రి అమిత్ షా రేపటి నుంచి మూడు రోజుల పర్యటన కోసం గుజరాత్‌కు వెళ్లనున్నారు. ముఖ్యంగా అహమ్మదాబాద్, గాంధీనగర్, సానందర్, వావ్-థరాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొత్తం 25 ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు

Sonia Gandhi: ఢిల్లీలో వాయు కాలుష్యంతో పిల్లలు చనిపోతున్నారు: సోనియా గాంధీ ఆందోళన
Sonia Gandhi: ఢిల్లీలో వాయు కాలుష్యంతో పిల్లలు చనిపోతున్నారు: సోనియా గాంధీ ఆందోళన

December 4, 2025

sonia gandhi expresses concern over air pollution in delhi: ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తుంది. కాలుష్యంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు.

Calcutta High Court: ఆ 32 వేల నియామకాలు చెల్లుతాయ్.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు
Calcutta High Court: ఆ 32 వేల నియామకాలు చెల్లుతాయ్.. కలకత్తా హైకోర్టు కీలక తీర్పు

December 3, 2025

calcutta high court: పశ్చిమ బెంగాల్‌‌లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో కలకత్తా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కేసుతో ముడిపడి ఉన్న 32 వేల మంది ప్రైమరీ టీచర్ల నియామకాలు రద్దుచేస్తూ సింగిల్‌ బెంచ్ తీర్పు ఇవ్వగా, తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టేసింది.

Mamata Banerjee:నేను ఉండగా పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ తాకలేదు.. మమత సంచలన కామెంట్స్..
Mamata Banerjee:నేను ఉండగా పశ్చిమ బెంగాల్‌ను బీజేపీ తాకలేదు.. మమత సంచలన కామెంట్స్..

December 3, 2025

mamata banerjee:పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్దా జిల్లాలో సర్ వ్యతిరేక బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలివైన కుట్ర'కు తెర తీశారని మండిపడ్డారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

OTP For Tatkal tickets: తత్కాల్‌ టికెట్లకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ తప్పనిసరి
OTP For Tatkal tickets: తత్కాల్‌ టికెట్లకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ తప్పనిసరి

December 3, 2025

otp for tatkal tickets: తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కీలక మార్పుకు సిద్ధం అవుతోంది. రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్‌ టికెట్లకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని తప్పనిసరి చేయనుంది.

Sanchar Saathi App:ఇకపై సెల్‌ఫో‌నల్‌లో ఆ యాప్ తప్పనిసరేం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం
Sanchar Saathi App:ఇకపై సెల్‌ఫో‌నల్‌లో ఆ యాప్ తప్పనిసరేం కాదు.. కేంద్రం కీలక నిర్ణయం

December 3, 2025

delhi: సంచార్ సౌథీ యాప్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వచ్చే కొత్త సెల్‌ఫోన్లలో సంచార్ సౌథీ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయడం తప్పనిసరేం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు టెలికాం విభాగం ఆదేశాలు జారీ చేసింది.

Chhattisgarh:బీజాపూర్ జిల్లాలో భీకర కాల్పులు.. 15మంది మావోయిస్టులు మృతి
Chhattisgarh:బీజాపూర్ జిల్లాలో భీకర కాల్పులు.. 15మంది మావోయిస్టులు మృతి

December 3, 2025

chhattisgarh:ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఇవాళ జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్ర నేతల వరుస లొంగుబాట్ల నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. దంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో భద్రతాదళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు

Supreme Court:ఆ మహిళను వెనక్కి తీసుకొస్తాం.. కేంద్రం కీలక నిర్ణయం
Supreme Court:ఆ మహిళను వెనక్కి తీసుకొస్తాం.. కేంద్రం కీలక నిర్ణయం

December 3, 2025

supreme court:ఇటీవల భారత్ నుంచి సునాలీ ఖాతున్ అనే మహిళను బంగ్లాదేశ్‌కు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఆ మహిళ గర్భిణి కావడంతో తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆ మహిళ విషయంలో మానవత్వాన్ని చూపాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

AP:కేరళలో ఘోర ప్రమాదం.. తిరుపతి జిల్లాకు చెందిన అయ్యప్పలు మృతి
AP:కేరళలో ఘోర ప్రమాదం.. తిరుపతి జిల్లాకు చెందిన అయ్యప్పలు మృతి

December 3, 2025

kerala:దేశంలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఇటీవల కాలంలో ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. శబరిమలకు వెళ్లే అయ్యప్పలు మృతి చెందారు. ఈఘటన కేరళలో చోటుచేసుకుంది.ఇవాళ కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప స్వాములు మృతి చెందారు.

TVK Vijay: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. రోడ్ షోలకు నో పర్మిషన్
TVK Vijay: టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. రోడ్ షోలకు నో పర్మిషన్

December 3, 2025

tvk vijay shock: విజయ్‌కు బిగ్ షాక్ తగిలింది. డిసెంబర్ 5న పుదుచ్చేరిలో రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభకు సిద్దమవుతున్నారు. కాగా, అక్కడి పాలకులు విజయ్‌ రోడ్ షో అనుమతికి నిరాకరించారు.

Chennai Metro: చెన్నై సొరంగంలో సడన్‌గా నిలిచిపోయిన మెట్రో రైలు
Chennai Metro: చెన్నై సొరంగంలో సడన్‌గా నిలిచిపోయిన మెట్రో రైలు

December 3, 2025

chennai metro train: చెన్నై మెట్రో సబ్‌వేలో వెళ్తుండగా అకస్మాత్తుగా నిలిచిపోయింది. బ్యాటరీ సంబంధిత సమస్యతో నిలిచిపోయిందని మెట్రో అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులంతా చీకట్లో కాలినడకన స్టేషన్ వరకు నడుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

Special trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు మరో 10 ప్రత్యేక రైళ్లు
Special trains: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు మరో 10 ప్రత్యేక రైళ్లు

December 2, 2025

special trains for sabarimala devotees: శబరిమల వెళ్లే భక్తులకు కేంద్ర రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే 60 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

wedding: యూపీలో విచిత్ర ఘటన.. పెళ్లయిన మొదటి రాత్రే భయంతో వరుడు జంప్
wedding: యూపీలో విచిత్ర ఘటన.. పెళ్లయిన మొదటి రాత్రే భయంతో వరుడు జంప్

December 2, 2025

strange incident in uttar pradesh: వివాహం జరిగిన మొదటి రోజే పెళ్లి కొడుకు భయంతో ఇంటి నుంచి పరారయ్యాడు. రాత్రి వేళ మానసిక ఆందోళనకు గురైన వరుడు మోను (26) అనే యువకుడు అదృశ్యమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.

Parliament Session: పార్లమెంట్‌లో ‘SIR’పై చర్చకు కేంద్రం అంగీకారం.. 9న డిబేట్
Parliament Session: పార్లమెంట్‌లో ‘SIR’పై చర్చకు కేంద్రం అంగీకారం.. 9న డిబేట్

December 2, 2025

centre ready to debate on sir in parliament: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చించేందుకు కేంద్రం అంగీకరించింది. విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో మంగళవారం భేటీ తర్వాత కాంగ్రెస్‌ నేత కె.సురేశ్‌ వెల్లడించారు.

Seva Teerth: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎంవో పేరు మార్పు
Seva Teerth: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎంవో పేరు మార్పు

December 2, 2025

central key decision: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని కార్యాలయాన్ని ఇక నుంచి సేవాతీర్థ్‌గా పిలువనున్నారు. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా, కార్యాలయం కొత్త భవనంలోకి మారనుంది. ఈ సందర్భంగా పేరు మార్పుపై ప్రకటన వచ్చింది.

Siddaramaiah: అధిష్ఠానం ఆదేశిస్తే డీకే సీఎం అవుతారు: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
Siddaramaiah: అధిష్ఠానం ఆదేశిస్తే డీకే సీఎం అవుతారు: సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

December 2, 2025

cm siddaramaiah and deputy cm dk shivakumar had breakfast together: కర్ణాటకలో ముఖ్యమంత్రి సీటుపై రగడ కొనసాగుతున్న వేళ.. మరోసారి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.

Page 1 of 221(5518 total items)