Home / జాతీయం
Centre withdraws 20% duty on Onion Export: ఉల్లి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లి ఎగుమతులపై ఉన్న 20 శాతం సుంకం రద్దు చేసింది. ఈ మేరకు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వులు విడుదలయ్యాయి. కాగా, దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడుతుందనే ముందుచూపుతో కేంద్ర 2023లో ఉల్లి ఎగుమతిని నిషేధించింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలు ఉన్నందున ఉల్లిపై ఉన్న ఎగుమతిని ఎత్తివేసింది. […]
Jnanpith Award : హిందీ భాషలో అనేక రచనలు చేసిన ప్రముఖ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు దేశంలోనే ఉన్నత సాహిత్య గౌరవమైన జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కింది. ఛత్తీస్గఢ్కు చెందిన 88 ఏళ్ల శుక్లా ఎన్నో రచనలు చేశారు. హిందీలో షార్ట్ స్టోరీస్, కవితలు, వ్యాసాలు రాశారు. దేశంలోని ప్రముఖ హిందీ రచయితల్లో ఒకరైన శుక్లా సాహిత్య రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఉన్నత పురస్కారం దక్కింది. శుక్లాను జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు […]
Tamilnadu CM Stalin Intresting Comments About Delimitation: ఢీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ తమిళనాడులోని చెన్నై నగరంలో అఖిలపక్ష సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడారు. జనాభా లెక్కల ఆధారంగా చేపట్టే డీలిమిటేషన్ వ్యతిరేకించాలన్నారు. హక్కుల కోసం అంతా ఐకమత్యంగా పోరాడాలని, లేదంటే మన దేశంలో మన రాష్ట్రాలకే అధికారం లేని పరిస్థితి వస్తుందని స్టాలిన్ అన్నారు. ఢీలిమిటేషన్తో పొలిటికల్ పరంగగా […]
Karnataka Government : కర్ణాటక సర్కారు విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు వారానికి రెండు క్లాసులు లైంగిక విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. దీని గురించి సమాచారం ఇస్తూ, పిల్లల్లో విలువలను పెంపొందించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి మధు బంగారప్ప చెప్పారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధ్యమైన పరిష్కారాలను ఇటీవల శాసన మండలిలో చర్చించగా, అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలను అందించాలన్నారు. […]
Karnataka Assembly : కర్ణాటకలో మంత్రులు సహా అనేక మంది ముఖ్యనేతలే లక్ష్యంగా కొనసాగుతోన్న ‘హనీ ట్రాప్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. జాతీయ స్థాయి నేతలతోపాటు 48 మంది రాజకీయ నాయకులు బాధితులుగా ఉన్నారంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీనిపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ దద్దరిల్లింది. సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది. సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది […]
Amit Shah : ఆర్టికల్ 370 రద్దుతో ‘ఒకే రాజ్యాంగం- ఒకే జెండా’అనే రాజ్యాంగ నిర్మాతల కలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయని, ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు చెప్పారు. రాజ్యసభలో హోంశాఖ పనితీరుపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాల పనితీరుపై అమిత్ షా తీవ్ర స్థాయిలో […]
Honey Trap allegations case discussion in Karnataka Assembly: హనీ ట్రాప్ కేసుపై దేశ వ్యాప్తంగా తీవ్ర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో మంత్రులతో పాటు చాలామందిపై హనీ ట్రాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. తాజాగా, ఈ విషయం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఈ హనీ ట్రాప్ వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని బీజేపీ నేతలు లేవనెత్తారు. అంతేకాకుండా ఇదేనా ప్రూఫ్ అంటు వీడియో సీడీలు చేతిలో పట్టుకొని సీఎం సిద్ధ […]
UPI services will be suspended on some mobile numbers from April 1: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్. కొన్ని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవలు నిలిచిపోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఏప్రిల్ 1 ననుంచి ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం.. ఇనాక్టివ్ నంబర్ నుంచి గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్స్ […]
Ministers Dance to The CM Mohan Yadav song Video Viral: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాట పాడారు. ఈ పాటకు రాష్ట్ర మంత్రులు డ్యాన్స్లు చేయగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్లో హోలీని పురస్కరించుకొని ఫాగ్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇందులో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాడిన పాటకు అక్కడ ఉన్న మంత్రులు సీఎం పాటకు తగిన […]
Amit shah : ఛతీస్గఢ్లో జరిగిన కాల్పుల్లో 22 మావోయిస్టులు మృతిచెందిన ఘటనపై కేంద్రమంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ను నక్సల్ రహిత దేశంగా మార్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో ఇది మరో పెద్ద విజయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్ల పట్ల పఠిన వైఖరి అవలంబిస్తోందని పేర్కొన్నారు. అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నా కొందరు నక్సలైట్లు లొంగిపోవడం లేదన్నారు. అలాంటి వారిపట్ల కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందన్నారు. మన సైనికులు […]