_1765707463135.jpg)
December 14, 2025
teacher's couple died:పంజాబ్లో రోజు రోజుకు పోగమంచు పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం రహదారులపై దట్టమైన పోగమంచు కమ్ముకుంది. ఈ పోగమంచు ఎఫెక్ట్తో ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ కారులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మృతి చెందారు. వీరి మృతి స్థానికులతో విషాదం నింపింది. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

_1765640025009.jpg)

_1765623565237.jpg)



_1765549256485.jpg)






_1765454875857.jpg)
_1765452446168.jpg)



_1765363598370.jpg)
_1765356848150.jpg)




_1765711743102.jpg)
_1765709846992.jpg)
_1765707972488.jpg)
