Home / జాతీయం
3 Indians abducted in Mali: పశ్చిమాఫ్రికా దేశం మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు అపహరణకు గురవ్వడం…దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అల్ఖైదా అనుబంధ సంస్థ J.N.I.M…ఈ దాడిని తామే చేశామని ప్రకటించింది. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. మాలిలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 1న ఉగ్రవాదులు దాడి చేసి.. అక్కడి కార్మికులను బందీలుగా తీసుకెళ్లారు. వారిలో భారత్కు చెందిన ముగ్గురు కార్మికులు […]
Rahul Picture On Sanitary Pad Packets: బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో రాజకీయ గిమ్మిక్కులు అప్పుడే మొదలయ్యాయి. ఆ రాష్ట్రంలో మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మై బహిన్ సమ్మాన్ యోజన పథకం అమలు చేస్తుంది. ఈ పథకం కింద నెలకు రూ. 2,500 స్టైఫండ్ హామీకి […]
Shocking incident in Assam: జననాంగాల్లో ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకునేందుకు ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు బయాప్సీ పరీక్ష చేయించారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి పేషెంట్ జననాంగాలను తొలగించారు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న వ్యక్తి తన జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు. అసోంలోని సిల్చార్ ఆసుపత్రిలో ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మణిపూర్ రాష్ట్రం జిరిబామ్ జిల్లాకు చెందిన అటికూర్ రెహ్మాన్కు జననావయవాల్లో ఇన్ఫెక్షన్ […]
Tamilnadu Assembly Elections: వచ్చే సంవత్సరం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీవీకే వ్యవస్థాపకుడు, సినీనటుడు విజయ్ను ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం చెన్నైలో జరిగిన పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో తీర్మానం చేశారు. వచ్చే నెలలో భారీఎత్తున రాష్ట్ర మహాసభలు నిర్వహించాలని పార్టీ ప్రతిపాదించింది. పార్టీ సిద్ధాంతాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేసేందుకు గ్రామాల్లో […]
BJP Next National Chief: కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఇప్పుడు మరింతగా విస్తరించేందుకు సిద్దం అవుతుంది. ఎలాగైనా మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కమలం పార్టీ ప్రణాళికను రెడీ చేస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర వహించిన మహిళలను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ హైకమాండ్ విస్త్రృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష […]
Heavy Flood: ఎగువన కురుస్తున్న వర్షాలతో జూరాల ప్రాజెక్ట్ కు వరద పెరుగుతోంది. ప్రాజెక్ట్ కు సుమారు 90 వేల క్యూసెక్కుల వరద వస్తుండడంతో 10 గేట్లను ఎత్తి 66,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30,635 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-1 ద్వారా 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ ద్వారా 315 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 550 క్యూసెక్కులు, ఆర్డీఎస్ లింక్ కెనాల్ కు 150, బీమా […]
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. నీటి సరఫరా, విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా రహదారులను మూసివేశారు. కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం […]
Air India: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో హాస్టల్ పై కుప్పకూలిపోయింది. ఒక్క ప్రయాణికుడు మినహా 241 మంది ప్రయాణికులు చనిపోయారు. హాస్టల్ లో ఉన్న 35 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించింది. […]
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రాత్రి ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజధాని పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో పియార్కో అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం లభించింది. భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో, ట్రినిడాడ్ ప్రధాని కమలా పెర్సాద్ బిస్సెసార్ మోదీకి ఆత్మీయంగా స్వాగతం పలికారు. సైనికుల వందనంతో పాటు భారతీయ పౌరాణిక పాత్ర ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్వానించారు. అయితే ఎయిర్ పోర్టు […]
AP and Telangana High Courts: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరికొందరు కొత్త జడ్జీలు రానున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలను నియమించాలని నిర్ణయించింది. ఏపీ హైకోర్టు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జడ్జీలుగా జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ గౌస్ […]