Home / ap assembly
AP Home Minister Anitha announced police jobs: ఏపీలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపడుతామని హోం మంత్రి వంగలపూడి వనిత అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో భాగంగానే తొలుత 6,100 పోస్టుల నియామకం పూర్తవుతుందని వెల్లడించారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన […]
SC Sub Classification : బుడగజంగం కులాన్ని ఎస్సీలో చేర్చాలంటూ చేసిన తీర్మానాన్ని ఏపీ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో సీఎం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. శాసన సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారమవుతుందని గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. జిల్లాల వారీగా కేటగిరీ విభజన చేయాల్సి […]
AP Deputy CM Pawan Kalyan Powerful Speech on SC Classification Bill in AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఎస్పీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఇక్కడి వరకు వచ్చేందుకు మందకృష్ణ మాదిగ, ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని వెల్లడించారు. అనంతరం మందకృష్ణ మాదిగతో పాటు చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. కాగా, మాదిగ అని చెప్పగలిగే […]
CM Chandrababu Aggressive Speech In AP Assembly sessions: రాజకీయ కక్షలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తన జీవితంలో రాజకీయాలకు సంబంధించి ఎలాంటి కక్షలు ఉండవని స్పష్టం చేశారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని గుర్తు చేశారు. కొంతమంది ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాగరిక సమాజంలో శాంతి భద్రతలు చాలా ముఖ్యమని, గత పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేకపోయారన్నారు. నాతో […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. అధికార పార్టీలకు, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా కొనసాగింది. అయితే ఉచిత ఇషుక విధానం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా మార్పులు రాలేదని, గతంలో కంటే పెద్దగా ఏం చేశారని వైసీసీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు స్పందించారు. ఉచిత ఇసుక విధానం అమలులో నెలకొన్న సమస్యలను […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల తర్వాత పలు అంశాలపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రాజధాని భూసేకరణ అంశంపై మంత్రి నారాయణ మాట్లాడారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15లోగా భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు. సీఎం చంద్రబాబుపై […]
AP Assembly Session 2025: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభమైంది. ఇందులో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే 26 జిల్లాలు చేశారే తప్పా ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని వివరించారు. అలాగే, కొత్త జిల్లాల […]
Minister Narayana Comments on TDR Bonds in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు కొనసాగుతున్నాయి. ఈమేరకు జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీపై మంత్రి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవకతవకలు జరిగాయన్నారు. ప్రధానంగా తణుకు, తిరుపతి , విశాఖపట్నంలలో భారీగా స్కామ్ జరిగిందని మంత్రి ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశించామని, రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. […]
Nadendla Manohar comments ration in AP Assembly: అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా రేషన్ బియ్యంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అక్రమార్కులపై ఏ మేరకు చర్యలు తీసుకుంటున్నారని సభ్యులు అడిగారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ నేతలు మార్చారని విమర్శలు చేశారు. గతంలో […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శాసనసభలో 2025-26 బడ్జెట్పై తుది చర్చ నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంత్రులను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు, చవాకులు పేలారు. స్పీకర్కు హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ తప్పుడు ప్రచారం […]