Home / Ahmedabad
Ahmedabad Plane Crash Preliminary Reveals: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై ప్రాథమిక నివేదిక వెల్లడైంది. దీనిపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగెంట్ బ్యూరో 15 పేజీల నివేదికను సమర్పించింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోవడంతో ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రమాదానికి ముందు ఫ్యూయల్ పరిమితిలోనే ఉందని ఏఏఐబీ పేర్కొంది. విమానయాన మార్గంలో పక్షికి సంబంధించిన ఎలాంటి కదలికలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. […]
Air India flight: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కుట్రకోణంపై దర్యాప్తు చేయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో AI-171 విమానం కూలిపోయి 279 మంది మృతిచెందగా, ఈ ఘటనలో కుట్ర కోణంపై తాము దృష్టి సారించామని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ చెప్పారు. విమాన ప్రమాదం కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పుణేలో జరుగుతున్న ఓ కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడారు. […]
Air India plane crash: ఎయిర్ ఇండియా విమానం AI 171 ప్రమాద బాధితులకు ఆర్థికసాయం అందించేలా ట్రస్ట్ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్ బోర్డును అనుమతి కోరింది. గురువారం జరిగిన కీలక భేటీలో ప్రతిపాదన తీసుకొచ్చినందుకు టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ సభ్యులను అభినందించినట్లు ఎకనామిక్ టైమ్స్ కథనంలో వెల్లడించింది. సమావేశానికి టాటా ట్రస్ట్ నామినీలు నోయల్ టాటా, వేణు శ్రీనివాసన్, విజయ్సింగ్ హాజరయ్యారు. ట్రస్ట్కు రూ.500 కోట్లు కేటాయించేలా అనుమతులు కోరింది. వాస్తవానికి […]
Ahmedabad Plane Crash Air India Flight black Box sending to Foreign: ఈ నెల 12న గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో దాదాపు 270 మంది మృతిచెందారు. ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఘటనపై అధికారులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో కీలకమైన బ్లాక్బాక్స్ ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలిసింది. బాక్స్లోని డేటాను విశ్లేషించేందుకు విదేశాలకు పంపనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాషింగ్టన్కు పంపే అవకాశం.. అహ్మదాబాద్ […]
Dead Count reached to 274 in Air India Plane Crash Ahmedabad: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా కూలిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 242 ప్రయాణికులు లండన్ ప్రయాణిస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు నుంచి ఎయిర్ ఇండియా విమానం టేకఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. దీంతో అందులో 241 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాసీ సీఎం […]
Air India Flight : విమానంలో ఎవరూ ఇష్టపడని 11ఏ సీటు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్టాపిక్గా మారింది. విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్లో విమాన రెక్కల ముందు వరుసులో ఉండే 11ఏ విండ్ సీటు. దీని వెనుక ఎమర్జెన్సీ డోర్ ఉంటుందని […]
Shiv Sena MLA consoles Sumit’s Father : అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలు దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ టేకాఫ్ అయిన రెండు నిమిషాల్లో కుప్పకూలింది. ఘటనలనో 241 మంది విమాన ప్రయాణికులు సహా మొత్తం 265 మంది దుర్మరణం చెందారు. వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదం.. ఈ ఘటన వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వారిని కోల్పోయిన బంధువులు […]
Ahmedabad : అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయకు ఎప్పుడూ కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈసారి మాత్రం ప్రాణాలనే బలి తీసుకున్నది. విజయ్ రూపానీ 1206ను లక్కీ నెంబర్గా భావిస్తారు. ఆయన తన అన్ని వాహనాలకు లక్కీ నెంబర్నే ఎంపిక చేసుకుంటారు. కానీ, ఈ నెంబర్ మాత్రం గురువారం ఆయనకు కలిసి రాలేదు. అదృష్ట సంఖ్య దురదృష్ట దినంగా మారింది. […]
Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. విజయ్ రూపానీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అలాగే విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు […]
PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. […]