Home / ట్రెండింగ్ న్యూస్
Girl Shocks Boyfriend on Valentines Day: వాలెంటైన్స్ డేకి ప్రేమికులు తమ పార్ట్నర్స్కి ఖరీదైన బహుమతులతో ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంటారు. ముఖ్యంగా ఈ జనరేషన్ వారు కొత్తగా ఆలోచిస్తున్నారు. గిఫ్ట్స్తో పాటు వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే కొందరు ఈ వాలెంటైన్ డేకి రివేంజ్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువతి తన మాజీ ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకుంది. అతడి కోసం పిజ్జాలు ఆర్డర్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ […]
ISRO Marks 100th Mission ISRO GSLV-F15 Successful Launch: ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించిన వందో ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6.23 నిమిషాలకు ఇస్రో చరిత్రాత్మక వందో ప్రయోగం జీఎస్ఎల్వీ-ఎఫ్15రాకెట్ ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రమోగం విజయవంతం కావడంతో షార్ సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2,250 కేజీలు బరువు ఉన్న ఈ శాటిలైట్ను యూఆర్ శాటిలైట్ సెంటర్ […]
Upcoming Toyota Cars: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎస్యూవీ సెగ్మెంట్కి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. 2024 సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశంలోని మొత్తం కార్ల అమ్మకాలలో సస్యూవీ సెగ్మెంట్ మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన 3 కొత్త ఎస్యూవీ మోడళ్లను వచ్చే ఏడాది అంటే 2025లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ రాబోయే SUVలో […]
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]
హైదరాబాద్లో ఎస్ఓటీ రాజేంద్రనగర్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈసందర్బంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది
మహారాష్ట్రలోని ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సివిల్ సర్వెంట్గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై వాషిమ్కు బదిలీ చేయబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేస్తున్న పూజ ఖేద్కర్ ప్రొబేషన్ అధికారులకు ఇవ్వని సౌకర్యాలను వినియోగించుకోవడంతో వివాదం చెలరేగింది.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ యొక్క వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.