Home / అంతర్జాతీయం
Pope Francis : క్యాథలిక్ క్రైస్తవ మఠాధిపతి పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. పోప్ అంత్యక్రియలు ఇటలీ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు వాటికన్ సిటీ ప్రకటించింది. ప్రక్రియ ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై నేడు కీలక కార్డినళ్ల సమావేశం జరిగింది. ఇటలీ కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మొదలైంది. రోమ్లో అందుబాటులో ఉన్న కార్డినళ్లు సమావేశానికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పోప్ భౌతిక కాయాన్ని బుధవారం సెయింట్ పీటర్స్ […]
Delta plane : అమెరికాలోని ఓ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. USAలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో డేల్టా అనే విమానం కాసేపట్లో టేకాఫ్ అవుతుందనగా మంటలు చెలరేగాయి. రెండు ఇంజన్లలో ఒకదానికి మంటలు అంటుకున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 282మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరిని సిబ్బంది అత్యవసర ఎక్జిట్ ద్వారం నుంచి జారవిడిచారు. ప్రస్తుతం ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. విమానానికి మంటలు అంటుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమెరికా కాలమానం ప్రకారం […]
Happy Earth Day 2025 : జీవరాశి మనుగడకు పట్టుకోమ్మ భూమి, మనిషికి జీవనాధారం. ప్రకృతి పురుడుపోసుకుందే ఈ భూమిపైన. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటారు. మానవాళితో పాటు జంతువులు ప్రాణాలతో ఉండాలంటే భూమి పచ్చగా ఉండటం చాలా అవసరం. అందుకుగాను భూమి యొక్క విలువను తెలియపరచడానికి, పర్యావరణంపై అవగాహన కలగటానికి వరల్డ్ ఎర్త్ డే ఎంతగానో ఉపయోగపడుతుంది. ‘మన భూమి మన శక్తి’ ( OUR POWER, OUR PLANET ) […]
Pope Francis Elections: క్యాథలిక్ పోప్ ఫ్రాన్సిస్ అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ చర్చిలకు తదుపరి పోప్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కొత్త పోప్ రానున్నారు. కాగా, కొత్త పోప్ విషయంలో గత కొంతకాలంగా అత్యంత రహస్యంగా వాటికన్లో పోప్ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం క్యాథలిక్ చర్చిలో ఎవరైతే అత్యంత సీనియర్ అధికారులు ఉన్నారో వారందరినీ కలిపి కాలేజ్ ఆఫ్ […]
Pope Successor : పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం కన్నుమూశారు. క్యాథలిక్ మత పెద్ద ఎన్నిక కోసం మరో రెండు వారాల్లో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ కాంక్లేవ్లో నూతన పోప్ను ఎన్నుకుంటారు. 140 కోట్ల మంది క్యాథలిక్ క్రైస్తవులకు బాస్ ఎవరు కాబోతారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. ఈ అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. 2025 జనవరిలోనే నిర్ణయం.. ఈ ఏడాది జనవరిలో సమావేశం జరిగింది. సమావేశంలో ఇందుకు సంబంధించిన నిబంధనలను నిర్ణయించారు కూడా. 80 […]
Pope Francis died Health Issues: పోప్ ఫ్రాన్సిస్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వాటికన్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం తన నివాసానికి తరలించారు. అయితే శ్వాసకోశ సమస్య తీవ్రంగా మారి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ ఫ్రాన్సిస్ పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి ప్రజల పోప్గా ఫేమస్ అయ్యారు. ఇక, ఆయన […]
US Attacks : యెమెన్పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. యూఎస్ యుద్ధ విమానాలు యెమెన్ రాజధాని సనాపాటు పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. అమెరికా యుద్ధ విమానాలు యెమెన్లో దాదాపు 50 లక్ష్యాలను ధ్వంసం చేశాయి. సనా, హోదైద, అమ్రాన్ నగరాలపై బాంబులు జార విడిచినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఈ దాడులు జరిగాయి. పోర్టు, విమానాశ్రయం ధ్వంసం.. దాడుల్లో హోదైదలోని పోర్టు, విమానాశ్రయం ధ్వంసమైనట్లు హూతీలు చెబుతున్నారు. తమ దాడులు ఏ మాత్రం […]
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై ఆ దేశ ప్రజలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ట్రంప్ పాలనపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నగర వీధుల్లోకి వచ్చి ఫ్లకార్డులతో డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వలసదారులకు స్వాగతం.. న్యూయర్క్లోని ప్రధాన గ్రంథాలయం వెలుపల ప్రజలు గుమిగూడి నినాదాలు చేశారు. అమెరికాలో రాజులు ఎవరూ లేరని, ఈ దౌర్జన్యాన్ని ఎదిరించాలని ఫ్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. తాత్కాలిక వలసదారులకు ఉన్న చట్టపరమైన […]
India-Bangladesh : బంగ్లాలో మైనార్టీలపై జరుగుతోన్న దాడులపై తాజాగా కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో దినాజ్పుర్లో భబేశ్ చంద్ర మృతి ఘటన సందర్భంగా భారత విదేశాంగశాఖ స్పందన వచ్చింది. హిందూ మైనార్టీలపై దాడులు.. బంగ్లాలో హిందూ మైనార్టీ నేత భబేశ్ చంద్ర రాయ్ కిడ్నాప్, దారుణ హత్య గురించి తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటన ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వ […]
US Strikes on Yemen 74 Killed: యెమెన్పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని ఎర్ర సముద్రం తీరంలో ఉన్న చమురు పోర్టు లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 74 మంది మృత్యువాత పడగా.. 171 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హౌతీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో రాస్ ఇసా చమురు పోర్టు ఉంది. […]