Home / 50 Maoists
Naxalites surrender : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బీజాపూర్లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్, సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇతడిపై రూ.8లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై రూ.60లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మొత్తం 50 మంది […]