Home / ప్రాంతీయం
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్టాఫిక్గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్రావును పటాన్చెరు పోలీస్ స్టేషన్కు తరలించారు. […]
Dy CM Pawan kalyan Seeks Pending Cases Reports in His Departments with in three weeks: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ […]
Central Govt Good News To Vizag Steel Plant: ఆర్థికంగా నష్టాల్లో ఉన్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్- పరిరక్షణకు కేంద్రం సిద్ధమైంది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఆర్థికంగా, నిర్వహణ లో నష్టాలను చవిచూస్తోంది. దీన్ని అధిగమించేందుకు భారీగా సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సమావేశం జరగగా.. స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించారు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు […]
Bidar Gang Hulchul in Hyderabad: అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అప్జల్గంజ్లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి ట్రావెల్స్ మేనేజర్పైనా కాల్పులు జరిపారు. ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. హైదరాబాద్లో […]
Political leaders of Telangana moved Cockfighting in Full Swing in AP: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోడిపందాలు, గుండాట జోరుగా కొనసాగాయి. కనుమ పండుగ రోజు పందాలు జోరుగా సాగాయి. కోడిపందాల శిబిరాల్లో లక్షల్లో బెట్టింగ్లు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో హోరాహోరీగా కోడిపందాలు జరుగగా, జిల్లాలో సుమారు 100 నుంచి 120 గ్రామాల్లో 300కు పైగా బరులు ఏర్పాటు చేశారు. బోగి, సంక్రాంతి రెండు రోజుల్లో ఒక్కో బరిలో సగటున 20 లక్షల […]
Telangana CM Revanth Reddy comments about AICC HQ inauguration in Delhi: బీఆర్ఎస్ అంటే.. ‘బీ-ఆర్ఎస్ఎస్’ అని, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో వెళ్లేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందంటూ సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేస్తోన్నఆరోపణలనే తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తోందని విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆర్ఎస్ఎస్తో తమది సిద్ధాంతపరమైన వైరుధ్యమన్నారు. ఆర్ఎస్ఎస్ ఏ పోరాటం చేయలేదు.. స్వాతంత్య్రం […]
KTR Quash Petition Enquiry in Supreme Court Today: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో వచారణ జరగనుంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ తెలంగాణ హైకోర్టు దీనిని తిరస్కరించింది. […]
Justice Sujoy Paul Appointed as Telangana High Court Chief Justice: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రస్తుతం హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఆలోక్ ఆరాధే బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యాారు. కాగా, హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల అయ్యాయి. అయితే ఇటీవల సీజేల బదిలీలకు సుప్రీం కొలీజియం సిఫార్లు చేసిన విషయం […]
Telugu States CMs Sankranthi Wishes 2025: తెలుగు ప్రజలందరికీ ఇరు రాష్ట్రాల సీఎంలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అలాగే కనుమ పండుగను అందరూ ఆనందంగా చేసుకోవాలని, పతంగులు ఎగురవేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే, ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. సమాజంలో […]
Former Nagarkurnool MP Manda Jagannadham Passed Away: నాగర్కర్నూల్ మాజీ ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలలో 1951 మే 22వ తేదీన జన్మించిన జగన్నాథం.. మెడిసిన్ చదివి కొంతకాలం వైద్యుడిగా పనిచేశారు. […]