Home / AP Assembly Budget Sessions
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. అధికార పార్టీలకు, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా కొనసాగింది. అయితే ఉచిత ఇషుక విధానం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా మార్పులు రాలేదని, గతంలో కంటే పెద్దగా ఏం చేశారని వైసీసీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు స్పందించారు. ఉచిత ఇసుక విధానం అమలులో నెలకొన్న సమస్యలను […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాల తర్వాత పలు అంశాలపై చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే గ్రాంట్లు, డిమాండ్లపై చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే రాజధాని భూసేకరణ అంశంపై మంత్రి నారాయణ మాట్లాడారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15లోగా భూసేకరణ చేసినట్లు తెలిపారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు. సీఎం చంద్రబాబుపై […]
AP Assembly Session 2025: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం సభ ప్రారంభమైంది. ఇందులో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు తీరును ఎమ్మెల్యే కూన రవికుమార్ తప్పుబట్టారు. కొత్త జిల్లాలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. పేరుకే 26 జిల్లాలు చేశారే తప్పా ఎక్కడా మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు. స్థానికత విషయంలో విద్యార్థులకు సమస్య వస్తోందని వివరించారు. అలాగే, కొత్త జిల్లాల […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శాసనసభలో 2025-26 బడ్జెట్పై తుది చర్చ నడుస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు మంత్రులను ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన ప్రకటన చేశారు. బెదిరింపులు, అభియోగాలతో జగన్ తనకు లేఖ రాశారని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ అవాకులు, చవాకులు పేలారు. స్పీకర్కు హైకోర్టు సమన్లు ఇచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష హోదాపై జగన్ తప్పుడు ప్రచారం […]
Nara Lokesh Comments on VC Resignation: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనమండలిలో వీసీల రాజీనామా అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలని ఆయన స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. వీసీల రాజీనామా లేఖల్లో ‘బెదిరించినట్లు’ అనే వర్డ్ ఎక్కడా కూడా లేదని వివరించారు. కాగా, వైసీపీ నియమించిన వీసీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయంలో […]
AP Assembly Budget Session 2025: ఏపీ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవ్వగా.. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో మొదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్పై ప్రకటన విడుదల చేయగా.. ఇందులోని ప్రధాన అంశాలపై చర్చించనున్నారు. మండలి ప్రశ్నోత్తరాల్లో పోలవరం ప్రాజెక్టు అంచనాల సవరణ, ఎత్తుపై ప్రస్తావించారు. అయితే పోలవరం ఎత్తు తగ్గించారా లేదా చెప్పాలని […]
AP Assembly Budget Sessions: ఏపీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున మూడు రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఫిబ్రవరి 24న గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం అనంతరం వాయిదా పడిన విషయం తెలిసిందే. తొలుత పాలవలస రాజశేఖరం మృతికి నివాళులర్పించారు. ఇక, ఫిబ్రవరి 28న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రూ.3.22 లక్షల కోnaraట్ల వార్షిక బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల […]
AP Budget 2025 Allocates funds for Super Six Schemes and Development: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రూ.3.24 లక్షల కోట్లతో 2025-26 బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ కేబినెట్ ఈ పద్దును ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా 3 లక్షల కోట్లు దాటిన ఈ పద్దులో.. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. కాగా, ఏపీ […]
AP Assembly Budget Session 2025 day 2: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో తొలి రోజు వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ఆందోళనకు దిగడంతో పాటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజాస్వామ్య విలువలు పాటించాలని కోరారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే మాట్లాడటానికి […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ నజీర్కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ విజయం ఇచ్చారన్నారు. గత పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్పీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. […]