Home / 11 soldiers killed
Operation Sindoor: భారత్ చేసిన దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపారు పాక్ అధికారులు. ఈ విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆరుగురు సైనికులు, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్మెన్ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు. 121 మందికి గాయాలు అయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. సోమవారం పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆహ్మద్ షరీఫ్ చౌధరి మీడియా సమావేశం నిర్వహించి, భారత్ తో జరిగిన […]