Home / Andhrapradesh
Former CM and YSRCP chief YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు బిగ్షాక్ తగిలింది. జగన్కు సంబంధించిన రూ.800 కోట్ల విలువైన భూములు, షేర్లను ఈడీ జప్తు చేస్తున్నట్లు సమాచారం. 2009-10లో నమోదైన అవినీతి ఆరోపణల కేసులో చర్యలు తీసుకున్నారు. జగన్ ఎంపీగా ఉన్నప్పుడు పలు కంపెనీలకు లాభాలు కలిగించగా, వ్యాపార సంస్థల నుంచి లాభాలు పొందారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్, బెంగుళూరులో ఉన్న ల్యాండ్స్ కొన్ని కంపెనీల్లో వాటాలు […]
Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం అదుపుతప్పి వంతెనను ఢీ కొట్టింది. దీంతో ఆంధ్రప్రదేశ్కి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్లే.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం గ్రామస్తులు గొర్రెలను కొనుగోలు చేసేందుకు బొలెరో వాహనంలో కర్ణాటకకు వెళ్లగా, యాద్గిర్ జిల్లాలో ప్రమాదం జరిగింది. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ […]
TTD : తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. జూలై నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు సుప్రభాతం, అష్టదళ పాదపద్మారాధన, ప్రత్యేక దర్శనం టికెట్లు, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్ను టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 19 నుంచి 24 వరకు దశలవారీగా టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పింది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఈ నెల 19న […]
Union Minister Rammohan Naidu : వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ యంగ్ లీడర్ జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకి స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా తమరంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబర్చిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేస్తుంది. ఈసారి ఇండియా నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. అవార్డుపై రామ్మోహన్ నాయుడు స్పందించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో […]
Mithun Reddy High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి సిట్ నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్యం కేసులో సిట్ విచారణను లాయర్ల సమక్షంలో చేయాలని ఎంపీ పిటిషన్ వేశారు. తనను సిట్ విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్లో కోర్టును కోరారు. మిథున్రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారించే అవకాశం ఉంది. […]
Prime Minister Narendra Modi : రాజధాని అమరావతి నిర్మాణాల పున:ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖారారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పనులను మోదీ ప్రారంభించనున్నారు. కార్యక్రమం కోసం కూటమి ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పనుల పున:ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. మోదీ ప్రధాని పర్యటన […]
Tirupati : టీటీడీ గోశాలకు గుంపులుగా రావొద్దని రాజకీయ పార్టీల నాయకులకు తిరుపతి పోలీసులు సూచించారు. కూటమి ప్రజాప్రతినిధులు, వైసీపీ మాజీ భూమన కరుణాకర్రెడ్డి సవాళ్ల నేపథ్యంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతి ర్యాలీ పేరుతో భారీగా కార్యకర్తలతో కాకుండా గన్మెన్లతో గోశాలను సందర్శించవచ్చన్నారు. ఆ తర్వాత మీడియాతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా మాట్లాడి వెళ్లిపోవాలని నేతలకు పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైసీపీ నేత భూమన […]
SIT notices issued to former YSRCP leader Vijayasai Reddy: గత వైసీపీ సర్కారు హయాంలో మద్యం పాలసీలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎంపీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో కేసు సంచలనంగా మారింది. దీంతో ఏపీ ప్రభుత్వం కుంభకోణంపై విచారించేందుకు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న […]
Update on YS Vivekananda Reddy Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వివేకా హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణ జరిగింది. వివేకా హత్య కేసులో గజ్జల పాత్ర ఏమిటని సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన తర్వాత గాయాలు కనపడకుండా కట్లు […]
TTD ready to Take action on YCP Leader Bhumana Karunakar Reddy: వైసీపీ నేత భూమన కరుణాకర్రెడ్డిపై చర్యలు తీసుకునేందుకు టీటీడీ సిద్ధమైంది. ఎస్వీ గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని భూమనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో 100 గోవులు మృతిచెందాయని, పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన కరుణాకర్రెడ్డి తప్పుడు ఆరోపణలు […]