Home / Andhra Pradesh
Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో షార్ కేంద్రంలో అధికారులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. శ్రీహరికోటలోని అన్ని ప్రదేశాలను అణువణువునా గాలింపు చేస్తున్నారు. బాంబ్ డిటెక్టివ్ టీమ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేశాయి. చివరికి బాంబు బెదిరింపులు ఫేక్ కాల్ గా అధికారులు నిర్ధారించారు. దీంతో అంతా […]
Visakhapatnam: ఏపీ సీఎం చంద్రబాబు నేడు విశాఖ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అనంతరం బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి వద్దకు చేరుకుని.. పార్క్ హోటల్ వరకు అంతర్జాతీయ యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను సీఎం పరిశీలిస్తారు. అనంతరం 11.45 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి చేరుకుని యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు […]
Andhra Pradesh: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. కాగా పరీక్షల్లో ఫెయిలైన, ఇంప్రూవ్ మెంట్ విద్యార్థుల కోసం మే 12 నుంచి 20వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. కాగా జూన్ 12 నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో రిజల్ట్స్ కోసం స్టూడెంట్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 11 […]
AP Mega DSC Exams: రేపటి నుంచి ప్రారంభమయ్యే మెగా డీఎస్సీ పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఆన్ లైన్ విధానంలో పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షల కోసం మొత్తం 154 కేంద్రాలను సిద్ధం చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్షకు […]
Vanamahotsavam At Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనేపథ్యంలోనే రాజధాని అమరావతి ప్రాంతంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించనుంది. అనంతవరంలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎం అక్కడ మొక్కలు నాటనున్నారు. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో […]
SIT Issued Notice On Tirumala Laddu Case: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీటీడీ మాజీ ఛైర్మన్ పీఏ అప్పన్నకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అప్పన్నను తిరుపతి సిట్ కార్యాలయంలో సిట్ అధికారులు మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వెనుక ఎవరున్నారు. అసలు ఎక్కడ జరిగింది. ఎవరి పాత్ర ఉంది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు […]
AP: ఏపీ కేబినెట్ భేటీ నేడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. కాగా మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే అజెండా తయారు చేశారు. సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా నేటి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అలాగే జీఏడీ టవర్ టెండర్లకు […]
Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా […]
Andhra Pradesh: రాష్ట్రంలో పచ్చదనాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ నెల 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములవ్వాలని కావాలని సీఎం సూచించారు. విద్యాసంస్థలు, వైద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్ స్టేషన్లు, రహదారులకు ఇరువైపులా ట్రీ గార్డులతో ప్లాంటేషన్ చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇది గతేడాది 29 శాతం వరకు […]
Kumki Elephants: చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంపునకు మరో 2 కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. కర్ణాటక నుంచి వినాయక, జయంత్ అనే పేర్లు గల ఏనుగులను కుప్పంలోని ఎలిఫెంట్ క్యాంపు అటవీ అధికారులకు అప్పగించారు. మొత్తంగా 6 కుంకీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరాగా.. పది రోజుల క్రితం 4 కుంకీ ఏనుగులు పలమనేరులోని ముసలిమడుగు ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్దకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం […]