Home / Andhra Pradesh
SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 […]
Massive Road Accident in Andhra Pradesh: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో తెల్లవారుజామున రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. మంగళవారం వేకువజామున సుమారు 3.30 నిమిషాలకు రెండు […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఉచిత ఇసుక విధానంపై శాసనమండలిలో చర్చ జరిగింది. అధికార పార్టీలకు, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా కొనసాగింది. అయితే ఉచిత ఇషుక విధానం తీసుకొచ్చినప్పటికీ పెద్దగా మార్పులు రాలేదని, గతంలో కంటే పెద్దగా ఏం చేశారని వైసీసీ సభ్యుడు బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఈ విషయంపై మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు స్పందించారు. ఉచిత ఇసుక విధానం అమలులో నెలకొన్న సమస్యలను […]
Chhaava Telugu Release Controversy: బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్కీ కౌశల్, నేషనల్ రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం ‘ఛావా’. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్లు వసూళ్లు చేసి విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రాన్ని […]
Four killed, 20 injured Bus Hits Cement Lorry in Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చోదిమెళ్లలో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ బస్సు ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన […]
AP 10th Hall Tickets 2025 released: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్, టెన్త్ హాల్ టికెట్స్కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తాజాగా, పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విడుదల చేసిన హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ https://bse.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ 9552300009 సర్వీస్ ‘మన మిత్ర’లో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెలక్ట్ […]
Teacher MLC Election Counting Today: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27వ తేదీన చెరో మూడు చొప్పున మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. ఇవాళ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కు అధికారులు కరీంనగర్ ఇండోర్ స్టే డియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను ఎన్నికల రిటర్నింగ్ […]
CM Chandrababu Key Decision to Provide Gratuity to Asha Workers: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆశావర్కర్లకు గరిష్ట వయోపరిమితి పెంచుతూ సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు ఆశా కార్యకర్తల గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచారు. దీంతో పాటు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఆశా కార్యకర్తలు ప్రయోజనం పొందేలా గ్రాట్యుటీ చెల్లించే విధంగా సీఎం […]
MLC Election Polling Ends in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు […]
Actor Posani Krishna Murali arrest police case filed: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆనాటి పెద్దలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రజలను రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, మహిళలపై అసభ్య […]