Home / Andhra Pradesh
Rk Roja Comments On Nagari Mla: వైసీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి రోజా నిలదీశారు. కూటమి నేతలు దిగజారుడు రాజకీయాల చేస్తున్నారని, సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు. గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాశ్ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని మండిపడ్డారు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికి […]
9 Awards to Andhra Pradesh on ‘one district one product’: వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిది ఉత్పత్తులకు అవార్డులు వచ్చినట్టు రాష్ట్ర చేనేత జౌళి మంత్రి ఎస్ సవిత తెలిపారు. తొమ్మిది ఉత్పత్తుల్లో ఏడు ఉత్పత్తులు చేనేత, హస్తకళలకు చెందినవి కాగా, రెండు వ్యవసాయ రంగానికి సంబంధించినవని వెల్లడిరచారు. వన్ డిస్ట్రిక్ట్ `వన్ ప్రొడక్ట్ విభాగంలో జాతీయస్థాయిలో మూడు రాష్ట్రాలు ఎంపికకాగా, అందులో ఏపీకి మరో అవార్డు వచ్చిందని […]
AP Government announced Space Policy 4.0: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లు అమలులో ఉండే విధంగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఏపీ స్పేస్ పాలసీ 4.o 2025-30ని ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్ నెంబర్ 122ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఏపీ స్పేస్ పాలసీ అమలుకు స్పెషల్ పర్పస్ వెహిల్ను ఏపీ స్పేస్ సిటీ కార్పోరేషన్ పేరుతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. […]
Andhra Pradesh CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఓ మూడేళ్ల చిన్నారి కోరికను తీర్చారు. దీంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ […]
BJP Announces New State Chiefs in Seven States And Two UTs: బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు నూతన అధ్యక్షులను ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి, మిజోరాం, అండమాన్ & నికోబార్ దీవులకు కొత్త అధ్యక్షుల పేర్లను విడుదల చేసింది. నూతన అధ్యక్షులు వీళ్లే.. మధ్యప్రదేశ్ – హేమంత్ ఖండేల్వాల్, మహారాష్ట్ర – రవీంద్ర […]
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతినెలా వెచ్చిస్తున్న ఖర్చతో పాటు… రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. […]
APPSC Uploaded group-1 Interview Schedule: రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఇంటర్వ్యూ షెడ్యూల్ రెడీ అయింది. ఇప్పటికే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తికాగా.. తాజాగా ముఖాముఖి పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కాగా ఇటీవల విడుదల చేసిన గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాల్లో 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకి ఎంపిక చేసింది. దీంతో మొత్తం 182 మంది ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. వీరందరికీ జూన్ 23 నుంచి జూన్ 30 వరకు […]
Encounter in Alluri District: దేశంలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులను రూపుమాపేందుకు భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణగా గుర్తించారు. కాగా మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉదయ్ ఉన్నారు. అలాగే […]
Economy Park in Andhra Pradesh: సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇందులో భాగంగానే సర్క్యులర్ ఎకానమీపై సచివాలయంలో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సర్క్యులర్ ఎకానమీ పార్కులపై సీఎం చంద్రబాబు పలు సూచనలు చేశారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై సమీక్షలో చర్చించారు. ‘మెటీరియల్ రీసైక్లింగ్కి అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సర్క్యులర్ ఎకానమీ కింద కేంద్ర […]
Bomb Threat call to Sriharikota: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈమేరకు చెన్నై సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కార్యాలయానికి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో షార్ కేంద్రంలో అధికారులు, భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. శ్రీహరికోటలోని అన్ని ప్రదేశాలను అణువణువునా గాలింపు చేస్తున్నారు. బాంబ్ డిటెక్టివ్ టీమ్, క్లూస్ టీమ్ రంగంలోకి దిగి సెర్చ్ ఆపరేషన్ చేశాయి. చివరికి బాంబు బెదిరింపులు ఫేక్ కాల్ గా […]