Home / ఆంధ్రప్రదేశ్
Kasu Mahesh Reddy: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో శిరీష అనే మహిళను టీడీపీ నాయకులు చెట్టుకి కట్టేసి కొట్టారని అన్నారు. అలాగే జడ్పీ చైర్మన్ హారిక గుడివాడ మీటింగ్ వెళ్తుంటే నడిరోడ్డుపై దాడి చేశారని మండిపడ్డారు. ఆడవారిని రక్షించలేని ప్రభుత్వం… ఉంటే ఎంత.. పోతే ఎంత అని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని […]
Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ఉప్పల హారికపై దాడి చేశారని.. దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని మండిపడ్డారు. గంజాయి, మద్యం సేవించి టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. సంవత్సరం నుంచి తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడం లేదన్నారు. డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. బాబూ ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ […]
Breaaking News: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లు అమలులో ఉండే విధంగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఏపీ స్పేస్ పాలసీ 4.o 2025-30ని ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. జీవో ఎంఎస్ నెంబర్ 122ను పరిశ్రమలు, వాణిజ్య శాఖ విడుదల చేసింది. ఏపీ స్పేస్ పాలసీ అమలుకు స్పెషల్ పర్పస్ వెహిల్ను ఏపీ స్పేస్ సిటీ కార్పోరేషన్ పేరుతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పేస్ పాలసీలో ప్రపంచంలో స్పేస్ […]
Kota Srinivasa Rao: సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట మృతదేహానికి నివాళులు అర్పించారు. కోట శ్రీనివాసరావు మరణం చాలా బాధాకరం అన్నారు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి నటన అంటే ఏమిటో చూపించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారని చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారని వెల్లడించారు. సినీ […]
Mantralayam: కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుంగభద్ర నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కర్ణాటకకు చెందిన పర్యటకులు కర్నూలు జిల్లా మంత్రాలయంకు వెళ్లారు. అనంతరం పక్కనే ఉన్న తుంగభద్ర నదిలో స్నానాలకు దిగారు. అయితే నీటి ప్రవాహం ఎక్కుడగా ఉండటంతో లోపలికి వెళ్లగానే ముగ్గురు యువకులు కొట్టుకొని పోయారు. గమనించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేసారు కానీ, అప్పటికే నీటిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు కర్ణాటకలోని హసన్కు చెందిన ప్రమోద్, అజిత్, […]
Andhra Premier League 2025 season 8 starts from the August 8th: విశాఖలో ఆగస్టు 8 నుంచి ఏపీఎల్ సీజన్-4 ( ఆంధ్ర ప్రీమిర్ లీగ్ ) మ్యాచ్లు జరుగుతాయని ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ అన్నారు. 14వ తేదీన ప్లేయర్స్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీఎల్లో మొత్తం 25 మ్యాచ్లు నిర్వహిస్తామని సానా సతీష్ చెప్పారు. ఈ సారి క్రికెట్ మ్యాచులన్నీ విశాఖ వేదికగానే జరుగుతాయని.. వచ్చే సీజన్ మరిన్ని వేదికల్లో మ్యాచ్లు […]
Polavaram Water Flow: మహారాష్ట్రలో కురిసిన వానలకు తెలంగాణలోని భద్రాచలం వద్ద రెండు రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద భారీగా పెరుగుతోంది. పోలవరం స్పిల్ వే దగ్గర దగ్గర శనివారం సాయంత్రానికి 31.50 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. 48 గేట్ల నుంచి 7.50 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ ఛానల్ ద్వారా గోదావరి నదిలోకి ప్రవహిస్తోంది. గోదావరి నది మధ్యలో ఉన్న భద్రకాళీసమేత […]
Swachh Survekshan Awards to AP District: కేంద్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, గుంటూరుకు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును విశాఖ దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో మినిస్టీరియల్ అవార్డుకు రాజమహేంద్రవరం ఎంపికైంది. స్వచ్ఛ సూపర్లీగ్ సిటీస్ విభాగంలో విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు ఎంపికయ్యాయి. ఏపీలోని ప్రధాన నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై ఏపీ స్వచ్ఛాంధ్ర […]
Vijayasai Reddy Tweet on AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇంతకు ముందు సిట్ విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డి సిట్ ప్రశ్నించనుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి […]
Andhra Pradesh CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు ఓ మూడేళ్ల చిన్నారి కోరికను తీర్చారు. దీంతో ఆ కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్- టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి లోకేశ్ తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ […]