Home / Narcotics Control Bureau
ఇంతవరకూ అప్పులు చేయడంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డుల దిశగా సాగుతోందని భావిస్తున్నారు. అయితే తాజాగా మరో విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. అదేమిటంటే గత ఏడాది దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో అత్యధిక శాతం ఏపీదే కావడం విశేషం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న మరణించాడు. అతని మరణానికి సంబంధించిన డ్రగ్స్ కోణంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) విచారణ జరుపుతోంది, దివంగత నటుడి ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితాని మాదకద్రవ్యాల అలవాటును ప్రోత్సహించినట్లు ఎన్సిబి తన రిపోర్టులో పేర్కొంది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్, మిరాండా