Home / Lalu Prasad Yadav
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కుంభకోణంలో రాష్ట్రీయ జనతాదళ్మాజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం తిరిగి విచారణ ప్రారంభించింది.
రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. సింగపూర్ ఆసుపత్రిలో తన తండ్రి లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతమైందని లాలూ కుమార్తె మిసా భారతి ట్వీట్ చేశారు. లాలూ యాదవ్ రెండవ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీని తండ్రికి దానం చేసింది.
గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై విరుచుకుపడ్డారు.
భాజాపాయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎంతో ముఖ్యం. ఈ నేపధ్యంలో ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇరువరు కలిసారు
లాండ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణానికి సంబంధించి బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్కు చెందిన సంస్థ నిర్మించినట్లు భావిస్తున్న గురుగ్రామ్లోని నిర్మాణంలో ఉన్న మాల్తో సహా రెండు డజనుకు పైగా ప్రదేశాలలో సీబీఐ బుధవారం సోదాలు నిర్వహించింది.
బావమరిది మంత్రిగా ఉన్నాడు. మంత్రి అంటే సమావేశాలు సాధారణమేకదా. అలాగే అతను కూడ ఈ సమావేశం నిర్వహించాడు. అయితే ఈ సమావేశానికి అతని బావ హాజరయ్యాడు. ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయిన అతడికి ఎటువంటి అధికారిక పదవి లేదు.
జనతాదళ్ యునైటెడ్ అధినేత నితీశ్ కుమార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేయడంతో బీజేపీతో ఆయన ప్రయాణం ముగిసింది. బీహార్ లో తాజాగా మారిన రాజకీయపరిణామాల వెనుక ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వున్నారు. బీజేపీ పై నితీశ్ లో పేరుకుంటున్న అసంతృప్తిని ఆయన గమనించారు.