Home / Compensation
: గతవారం నేపాల్ విమానప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందే అవకాశం లేదని తెలుస్తోంది.కీలకమైన ఎయిర్ క్యారియర్ల బాధ్యత మరియు బీమా ముసాయిదా బిల్లును నేపాల్ ప్రభుత్వం క్లియర్ చేయలేదు.
ట్విట్టర్ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎపుడూ లేనివిధంగా ఒక భక్తుడు సేవలందించడంలో జాప్యం జరుగుతోందంటూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనితో కోర్టు అతనికి రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.