Home / AP
AP And Telangana: తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు మళ్లీ భారీ వర్షవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ తో పాటు మరో 6 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆంధ్రాలోని ఇతర జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులతో పాటు కురిసే భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే తెలంగాణలోని పలు […]
Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయం భక్తులకు కీలక సమాచారం ఇచ్చింది. అమ్మవారి ఆలయంలో సేవ చేయడానికి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దుర్గమ్మ వారి సన్నిధిలో నిస్వార్థంగా ఉచిత సేవ చేసే సేవకులు, భక్త బృందాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భక్తుల సేవలో వినియోగించుకోనున్నారు. భక్తులకు తాగునీరు అందించడం, అన్నప్రసాదం వితరణ, ఉచిత ప్రసాద వితరణ, దర్శన క్యూలైన్ల నిర్వహణ, క్లాక్ రూమ్, చెప్పుల స్టాండ్, మొబైల్ భద్రపరిచే ప్రదేశం, భక్తుల ఫీడ్ […]
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’. పాన్ ఇండియా లెవల్ లో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగా తిరుపతిలో ఇవాళ భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ సిద్ధం చేశారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండకు చేదు అనుభవం ఎదురైంది. గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. గతంలో ఓ మూవీ ప్రమేషన్ లో విజయ్ దేవరకొండ గిరిజనులను […]
Devotees: ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రావణ మాసం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. రేపటి నుంచి ఆగస్టు 23 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైలం తరలిరానున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. 16 రోజులపాటు గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలు, స్పర్శదర్శనం నిలిపివేయాలని నిర్ణయించారు. శ్రావణమాసంలో శని, ఆది, సోమవారాలతో పాటు ప్రత్యేక సెలవు దినాలు, […]
AP: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. యూఏఈ, థాయిలాండ్ లో ఉన్న ఎనిమిది మంది నిందితులను సిట్ అధికారులు గుర్తించారు. నిందితులు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, బొల్లారం శివకుమార్, ముప్పడి అనిరుధ్ రెడ్డి, సైమన్ ప్రసన్, చంద్రపతి ప్రద్యుమ్న, పురుషోత్తం వరుణ్ కుమార్, ముప్పిడి అవినాష్ రెడ్డిని ఎక్స్ ట్రాడిషన్, డిపోర్టేషన్ ద్వారా ఇండియాకు తీసుకువచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు అవసరమైన […]
CM Chandrababu: వైఎస్ సునీత మరోసారి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. తన తండ్రి వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది సెప్టెంబర్ లో కూడా సునీత తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. సచివాలయంలో చంద్రబాబుతో పదినిమిషాల పాటు సునీత దంపతులు వివేక హత్య గురించి మాట్లాడారు. కాగా వివేకా హత్యపై విచారణ జరిపిస్తామని అప్పుడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా మరోసారి […]
Heavy Rains for another Five Days to Andhra Pradesh: ఏపీలో వర్షాపాతం మెరుగుపడుతుంది. ఉపరితల ద్రోణి, నైరుతి రుతుపవనాల కదలికతో గత నాలుగు, ఐదు రోజులుగా కురుస్తున్న వానలకు 14 జిల్లాల్లో వర్షపాతం సాధారణ స్థితికి వచ్చింది. అలాగే మరో 12 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొందని వాతావరణ నిపుణులు తెలిపారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూర్పగోదావరి, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షపాతం […]
Amaravati: రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. మొత్తం 360 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రుల బంగ్లాలను […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి […]
MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్ట్ రిపోర్టును సిట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు. మనీ ట్రయల్ తో పాటు కుట్రదారుడుగా మిథున్ రెడ్డిని పేర్కొన్నారు. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిసి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి […]