Home / AP
Minister Narayana On Yogandhra: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ ముస్తాబైంది. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరానున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రజలకు రవాణా, పార్కింగ్, వసతుల సౌకర్యంపై మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. దాదాపు 5 లక్షల మందితో రేపు విశాఖలో యోగాభ్యాసం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో దూర ప్రాంతాల వారు ఇవాళే విశాఖకు చేరుకుంటున్నారు. వారికి వసతులు […]
Telangana Maoists Party Calls Bandh: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో భారీగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నంబాల కేశవరావు, సుధాకర్, భాస్కర్ వంటి మావోయిస్టు నేతలు చనిపోయారు. దీంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రాల బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో ఏజెన్సీలో ఉద్రిక్తత నెలకొంది. బంద్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో కేంద్ర బలగాలు భారీ […]
PM Modi Arrive To Visakhapatanam Today: ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి ఇవాళ భువనేశ్వర్ కు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. నేరుగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్ కు వెళ్తారు. రాత్రికి ఈస్ట్ నేవీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. కాగా ప్రధాని మోదీకి.. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వాగతం పలకనున్నారు. […]
Heavy Rains In Krishna River Region: కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వస్తోంది. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. ప్రాజెక్టుల్లోకి వరద వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని జూరాల, శ్రీశైలం, తుంగభద్ర వంటి ప్రాజెక్టుల్లోకి వరద నీరు వస్తోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది కొంత ముందుగానే ప్రాజెక్ట్ ల్లోకి […]
South Central Railway announced Special Train Between Rishikesh To Yasvantapur : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రిషికేష్- యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ రైలు ఏపీ, తెలంగాణలో పలు స్టేషన్ల గుండా వెళ్తుందని తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగనుంది. రైలు నెం. 06597 యశ్వంతపూర్- రిషికేశ్ మధ్య నేటి నుంచి ప్రతి గురువారం […]
YS Jagan Palnadu Tour: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. కాగా ఆయన కుటుంబాన్ని వైఎస్ నేడు పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం తాడేపల్లిలోని తన నివాసానికి జగన్ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ రెంటపాళ్లకు […]
CM Chandrababu Review meeting on Thalliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. పథకంపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు కింద అర్హుల అకౌంట్లలో డబ్బులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తల్లుల ఖాతాల్లో రూ. 13 వేల చొప్పున నగదు జమ చేస్తున్నారు. ఇప్పటికే పథకం అమలుకు […]
AP Liquor Case 7 Accused Remand Over today: ఏపీ లిక్కర్ కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కేసుకు సంబంధించి ఏడుగురు నిందితుల రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ మేరకు సిట్ అధికారులు నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్న నిందితులను భారీ భద్రత నడుమ అధికారులు కోర్టుకు తరలించనున్నారు. దీంతో నిందుతులకు బెయిల్ వస్తుండగా, లేక న్యాయస్థానం ఇంకా రిమాండ్ పొడిగిస్తుందా అనేది తేలాల్సి ఉంది. […]
PM Modi Visits Vizag on International Yoga Day: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 21న విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న సాయంత్రం భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని చేరుకోనున్నారు. తూర్పు నావికాదళం గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు. ఈనెల 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 గంటల వరకు […]
Minister Piyush Goyal Visits Andhra Pradesh Today: కేంద్రమంత్రి పీయుష్ గోయల్ నేడు ఏపీ పర్యటనకు రానున్నారు. అమరావతిలో మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో కలిసి లంచ్ మీట్ లో పాల్గొననున్నారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు, నిధుల విషయంలో కేంద్రం సహకారంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. లంచ్ అనంతరం కేంద్ర మంత్రి గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలు, దిగుబడులు, మద్దతు ధరలు, మార్కెట్ […]