Published On:

IPL 2025 : రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. సన్‌రైజర్స్ టార్గెట్ 201

IPL 2025 : రాణించిన కోల్‌కతా బ్యాటర్లు.. సన్‌రైజర్స్ టార్గెట్ 201

IPL 2025 : ఎస్ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, మెండిస్ ఇర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: