Home / IPL 2025
IPL 2025 : ఇండియా, పాకిస్థాన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులపాటు బీసీసీఐ వాయిదా వేసింది. ఐపీఎల్ తిరిగి ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా గుడ్న్యూస్ చెప్పి భారీ ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్కు ఈ నెల 26వ తేదీ వరకే అందుబాటులో ఉంటారని ప్రకటించింది. జూన్లో […]
IPL 2025 Announced Re Schedule: భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ మధ్యలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2025కు సంబంధించి రీ షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 17 నుంచి పున:ప్రారంభం కానున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగనుంది. […]
Chairman Arun Dhumal Meets withe IPL franchise Owners on IPL 2025 Resume: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్లోని మిగతా […]
Cricket: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇరుదేశాలు డ్రోన్స్, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు భారత్, పాక్ మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి. కాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న […]
IPL 2025 : ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్, పఠాన్కోఠ్లో పాక్ డ్రోన్, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. అనంతరం అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత టాస్ నిర్వహించారు. కాగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కీలకమైన ఈ […]
IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారింది. దీంతో రాత్రి 7 గంటలకు వేయాల్సిన టాస్.. ఇంకా నిర్వహించలేదు. అదృష్టవశాత్తు భారీ వర్షం లేకపోయినప్పటికీ టాస్ మాత్రం ఇంకా వేయలేదు. వర్షం కారణంగా పిచ్, గ్రౌండ్ పరిస్థితిని అంపైర్లు, ప్లేయర్లు పరిశీలిస్తున్నారు. మ్యాచ్ జరిగేందుకు అవకాశం ఉంటే మాత్రం కొంత ఆట కొంత ఆలస్యంగా […]
PBKS Vs MI: పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా సైనిక చర్యకు దిగింది. దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన 100 మంది ముష్కరులు హతమయ్యారు. అయితే దాడి అనంతరం భారత్ మరింత అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి కూడా దాడులు జరిగే ఛాన్స్ ఉండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు, పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో […]
Delhi Capitals, Punjab Kings IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ కాపిటల్స్ తలపడనుంది. ధర్మశాలలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ 11 మ్యాచ్ల్లో ఏడింట గెలిచి మూడింట ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంతో రద్దయింది. ఢిల్లీ కాపిటల్స్ ఆడిన 11 మ్యాచ్ల్లో ఆరింటిలో గెలిచి 4 మ్యాచ్లలో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. పాయింట్ల పట్టికలో పంజాబ్ […]