Home /Author M Rama Swamy
Advisor responds to news of Yunus’ Resignation : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా ఆయన మంత్రివర్గ సలహాదారు వహీదుద్దీన్ మహమూద్ స్పందించారు. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపడేశారు. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ కొనసాగుతారని స్పష్టం చేశారు. బంగ్లాలో నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితులకు భయపడి రాజీనామా చేస్తానని చెప్పలేదన్నారు. యూనస్ సర్కారుకు కేటాయించిన బాధ్యతలు నిర్వర్తించడంలో […]
Miss England Milla Magee withdraws from competition : హైదరాబాద్లో జరుగుతోన్న 72వ ప్రపంచ సుందరీమణుల పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ -2025 మిల్లా మాగీ వైదొలిగింది. దీంతో మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటీష్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్, సీఈవో జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండ్ మాగీ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ […]
Hyderabad Rains : హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బషీర్బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నాంపల్లి, లంగర్హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, యూసుఫ్గూడ, అమీర్పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, సనత్నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనగూడ, చందానగర్లో భారీగా వర్షం కురుస్తున్నది. లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలితోపాటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడ్పల్లి, తిరుమలగిరి […]
CM Revanth Reddy spoke to PM Modi : కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు జోన్లుగా తెలంగాణకు విభజించి అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 2047 నాటికి పరిశ్రమలు, ఇన్ఫ్రా రంగంలో అంతర్జాతీయ నగరాల సరసన తెలంగాణను నిలబెడతామన్నారు. తెలంగాణ రైజింగ్-2047 విజన్తో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఏడాదిన్నర కాలంలో అమెరికా, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, దావోస్లో పర్యటించి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధాని […]
Disruption in ‘X’ services : ఎలాన్ మస్క్కు చెందిన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో యాప్, వెబ్సైట్లో తీవ్ర సమస్య నెలకొంది. ఇవాళ సాయంత్రం 6 నుంచి సమస్య ప్రారంభమైనట్లు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. ‘ఎక్స్’ వెబ్సైట్, యాప్లో కొత్త పోస్టుల కోసం రీఫ్రెష్ చేసినప్పుడు ‘సమ్థింగ్ వెంట్ రాంగ్, ట్రై రీలోడింగ్’ అని సందేశం చూపిస్తోంది. శుక్రవారం కూడా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ‘ఎక్స్’ సేవల్లో అంతరాయం […]
Palnadu District : పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో శనివారం దారుణం చోటుచేసుకుంది. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తున్న ఇద్దరిని కారుతో ప్రత్యర్థులు ఢీకొట్టారు. కిందపడిన వారిని గొడ్డళ్లతో ప్రత్యర్థులు నరికి చంపారు. మృతులు గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులుగా గుర్తించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. రాజకీయ కక్షలే హత్యలకు దారితీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తోట చంద్రయ్యను […]
US President Donald Trump : ప్రముఖ ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యూఎస్లోనే ఫోన్లను తయారు చేయాలని సూచించారు. లేకపోతే 25శాతం సుంకాన్ని విధిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థకు ట్రంప్ ఇదే తరహాలోనే హెచ్చరికలు చేశారు. యాపిక్ ప్రత్యర్థి, దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ తమ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేయాలని స్పష్టం […]
Telangana objects to Polavaram project dead storage : పోలవరం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ చేసిన ప్రతిపాదనలపై తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్కుమార్ గోదావరి బోర్డుతోపాటు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి లేఖ రాశారు. ఎత్తిపోతల పనులు ఆపినట్లు ఏప్రిల్ 8వ తేదీన జరిగిన పీపీఏలో పోలవరం చీఫ్ ఇంజినీర్ తెలిపారు. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో […]
Centre has finalized the EPF interest Rate : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈపీఎఫ్ నిల్వలపై వడ్డీ రేటును పెంచుతూ ఖరారు చేసింది. 2024-25 ఆర్థిక ఏడాదికి 8.25 శాతంగా నోటిఫై చేసింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్నిరోజుల కింద ప్రతిపాదించిన వడ్డీ రేటును యథాతథంగా కేంద్రం ఆమోదించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇదే వడ్డీని చెల్లించిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్డీని నోటిఫై చేసిన […]
Former Minister Perni Nani visited Vallabhaneni Vamsi : అది మహానాడు కాదని, దగా నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్తో కలిసి పరామర్శించారు, అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితిపై కూటమి సర్కారుకు కనీసం మానవత్వం లేదని మండిపడ్డారు. విచారణ పేరుతో ఆసుపత్రి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ కనీసం […]