Home /Author M Rama Swamy
CM Chandrababu Naidu spoke to victim Sirisha on the Phone : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి అమానుషంగా వ్యవహరించిన ఘటనలో బాధితురాలు శిరీషతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. బాధితురాలిని పరామర్శించి, ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఎప్పుడైనా వారి నుంచి వేధింపులు ఎదురయ్యాయా అని సీఎం అడిగారు. పలు సందర్భాల్లో తమను ఇబ్బంది పెట్టారని శిరీష వాపోయారు. ఘటనతో పిల్లలు, తాను భయపడుతున్నామని […]
Karnataka CM Siddaramaiah : ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. మృతికి బాధ్యత వహిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి ముగ్గురు రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతల డిమాండ్పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. తనను రాజీనామా అడిగే ముందు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలుచోట్ల గతంలో జరిగిన విషాదాలకు బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామా చేసిన బీజేపీ నేతల […]
Shamshabad International Airport : హైదరాబాద్ నుంచి ఆఫ్రికాకు నేరుగా మొదటిసారి విమాన సర్వీసు ప్రారంభమైంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి ఇథియోపియా రాజధాని అడ్డిస్ అబాబాకు నాన్-స్టాప్ సేవలను ప్రారంభించారు. దీంతో హైదరాబాద్ గ్లోబల్ కనెక్టివిటీ మరింత బలపడింది. సేవలను ఇథియోపియన్ ఎయిర్లైన్స్ సంస్థ నిర్వహిస్తోంది. అడ్డిస్ అబాబా నుంచి హైదరాబాద్కు సోమ, బుధ, శుక్రవారాల్లో సర్వీసులు పడపనున్నారు. హైదరాబాద్ నుంచి అడ్డిస్ అబాబాకు మంగళ, గురు, శనివారాల్లో నడపనున్నారు. పర్యాటక ప్రయాణికులకు మరింత […]
Renigunta Airport named after Srivari : రేణిగుంట విమానాశ్రయానికి తిరుమల శ్రీవారి పేరు పెట్టాలని ధర్మకర్తల మండలి ప్రతిపాదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. పేరు మార్పుపై ఏవియేషన్ సంస్థకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సమావేశం వివరాలను బీఆర్ నాయుడు మీడియాకు వివరించారు. బెంగళూరులో శ్రీవారి ఆలయం నిర్మించాలని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న శ్రీవారి ఆలయం […]
PM Modi releases letter with Yoga Day Message : ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా గ్రామీణ ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. యోగా దినోత్సవ సందేశంతో కూడిన లేఖను ప్రధాని మోదీ విడుదల చేశారు. ‘యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం’.. ఈ నెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సం ఘనంగా […]
Karnataka Deputy CM DK Shivakumar : కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైకిల్ దిగబోయి అసెంబ్లీ మెట్లపై పడ్డాడు. సైకిల్ బ్రేక్ పట్టుకోవడం మరిచిపోయిన ఆయన.. రన్నింగ్ సైకిల్ దిగుతూ మెట్లపైకి వెళ్లి కూలబడ్డాడు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా బెంగళూరులో మంగళవారం ఎకో-వాక్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు డీకే శివకుమార్ సైకిల్పై అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా […]
SIT investigation phone tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఎన్నికలకు 2 నెలల ముందు పెద్ద సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఇప్పటి వరకు 600 మందికి పైగా ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారుల దర్యాప్తులో తేలింది. బాధితుల్లో జర్నలిస్టులు, సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఒక్కొక్కరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వచ్చి వాంగ్మూలం ఇస్తున్నారు. బాధితుల వివరాల […]
Good news South Central Railway Passengers : దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. చర్లపల్లి-నర్సాపూర్-చర్లపల్లి, జాల్నా-తిరుపతి-జాల్నా మధ్య ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. చర్లపల్లి-నర్సాపూర్ (07233) రైలు ప్రతి శనివారం రాత్రి 7.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7కి గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. నర్సాపూర్-చర్లపల్లి 07234 నంబర్ రైలు ప్రతి ఆదివారం రాత్రి 8కి బయల్దేరి ఉదయం ఏడు గంటలకు […]
Atrocities in CM Chandrababu constituency : ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పట్టపగలు జరిగిన ఓ అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త రూ.80 వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లు అయినా తిరిగి చెల్లించలేదు. శిరీష భర్త తిమ్మరయప్ప 6 నెలల […]
AP CM Chandrababu : ఆంధ్రప్రదేశ్లో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్ట పర్చేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయటంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ వరకు విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతోపాటు మరో […]