Home /Author M Rama Swamy
MLC Gade Srinivasulu Naidu : ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. 11గంటల పాటు కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపర్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మపై నాయుడు రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానంలో 8మందిని అధికారులు ఎలిమినేట్ చేశారు. ఈ మేరకు విజేతను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ […]
KKR IPL 2025 : మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన రెండు వారాల్లో క్రికెట్ అభిమానులను సందడి చేయనుంది. కొత్త సీజన్కు నూతన జెర్సీతో సిద్దమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్ను ప్రకటించింది. అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్కు వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. సోమవారం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో […]
Alleti Maheshwar Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మారారంటే.. ఇక మారేది సీఎం అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ టీమ్ నుంచి కొత్త ఇన్చార్జిని పెట్టారన్నారు. సోమవారం ఆయన చిట్చాట్లో మాట్లాడారు. సీఎం ఛేంజ్ అనే మిషన్ను మీనాక్షి నటరాజన్కు అప్పగించారని తెలిపారు. సీఎంను మార్చేందుకు ఆమె గ్రౌండ్ సిద్ధం చేస్తున్నారని చెప్పారు. డిసెంబర్లో సీఎం మార్పు ఖాయమని జోస్యం చెప్పారు. వనపర్తి సభలో ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే […]
UAE : యూఏఈలో భారత మహిళ షెహజాది ఖాన్కు మరణశిక్ష అమలు అయ్యింది. తన సంరక్షణలో ఉన్న చిన్నారి మృతి కేసులో హత్య అభియోగాలు నమోదు అయ్యాయి. దీంతో యూపీలోని బాందా జిల్లాకు చెందిన ఆమెకు యూఏఈ సర్కారు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను రక్షించాలంటూ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు ఆమె ప్రాణాలు విడిచింది. ఫిబ్రవరి 15న శిక్ష అమలు అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టుకు విదేశాంగ శాఖ తెలియజేసింది. […]
Intermediate Exms : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. తెలంగాణలో మంగళవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిసారి విధించే ‘నిమిషం ఆలస్యం నియామాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ఈసారి ఎత్తివేసింది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.45 నిమిషాలకే చేరుకోవాలని అధికారులు సూచించారు. దాదాపు 9 […]
Ex Mister Harish Rao : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కోసం రూ.3వేల కోట్లు ఖర్చు చేసి, 11 కిలోమీటర్లు తవ్వినట్లు వెల్లడించారు. దీనిపై ఎక్కడికైనా చర్చకు రమ్మంటే వస్తానని చెప్పారు. తప్పని నిరూపిస్తే రాజీనామాకు చేయడానికి సిద్ధమని సవాల్ విసిరారు. హైదరాబాద్లో సోమవారం మీడియాతో మాట్లాడారు. తాను ఎంజాయ్ చేయడానికి దుబాయ్ వెళ్లానని ముఖ్యమంత్రి అంటున్నారని, […]
Tamil Nadu cm Mk stalin : లోక్సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొంతకాలంగా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే రాష్ట్రంలో లోక్సభ స్థానాలు తగ్గుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా మరోసారి స్పందించారు. పునర్విభజనతో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా వివాహం చేసుకున్న జంటలు అత్యవసరంగా పిల్లలను కనాలని కోరారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి.. నాగపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో […]
TG High Court: ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి పరిశీలించారు. జరిగిన ఘటనపై నిపుణులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. అండగా ఉండాలని కోరారు. అయితే ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ఆరోపణలకు కేంద్ర బిందువుగా […]
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి నగారా మోగింది. ఏపీలో 5, తెలంగాణలో 5 మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈసీ సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల 10వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండనున్నది. ఈ నెల 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు […]