Last Updated:

Vijayanagaram: జనసేన నేతలు, మైనింగ్ ఉద్యోగుల మధ్య ఘర్షణ

దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.

దేవాడ మాంగనీస్ బ్లాక్ తవ్వకాలపై విజయనగరం జిల్లా దువ్వాంగలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో రసాభాస నెలకొంది. మైనింగ్ పై అధికారులను జనసేన నేతలు ప్రశ్నించగా దానికి అధికారులు కటువుగా సమాధానం ఇచ్చారు. దానితో ఒకానొక సందర్భంలో మైనింగ్ అధికారులకు జనసేన నేతలకు ఘర్షణ చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి: