Home / Latest News
Hyderabad: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సీఐడీ అధికారులు సేకరించారు. సమ్మర్ క్యాంప్ల పేరుతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అండ్ కో.. 4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్లు నిర్వహించిన హెచ్సీఏ.. ప్రతీ క్యాంప్లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా […]
Hyderabad: సైదాబాద్ జైల్ గార్డెన్లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీ రాత్రి చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 నుంచి 17 ఏళ్ల వయసు ఉన్న ఐదుగురు బాలురు ఈ నెల 21వ తేదీ రాత్రి జువైనల్ హోంలోని గ్రౌండ్ ఫోర్లో భోజనం చేశారు. అనంతరం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లారు. ఇక అధికారుల కంట పడకుండా.. అక్కడున్న ఇనుప గ్రిల్స్కు ఉన్న తాళాన్ని తొలగించారు. […]
Dog Attack Medak: వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో చేటుచేసుకుంది. ఆ తండాకు చెందిన జేరుపుల హోబ్య, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రెండో కుమారుడు నిథున్ (3) కిరాణా షాపుకు వెళ్లి తినుబండారాలు కొనుక్కొని వస్తుండగా.. దారిలో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారి తల పైభాగం, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన […]
Odisha Couple Tied To Yoke for Love marriage: కట్టుబాట్లకు వ్యాతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఓ ప్రేమ జంటను కాడెద్దులుగా నాగలికి కట్టి పొలం దున్నించారు. ఈ ఘటన ఒడిశాలోని రాయగడ జిల్లా కంజామఝిరా గ్రామంలో చోటుచేసుకుంది. కంజామఝిరా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన తన అత్త కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో అత్త వరుసయ్యే వారి కూతురులను పెళ్లి చేసుకోవడం నిషేదం. అక్కడి […]
Weight loss Teas at Home: ప్రస్తుత జీవనశైలిలో చాలా వరకు అందరు కూర్చున్న చోటే లేవకుండా పని చేస్తుంటారు. అలాగే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా శరీరం బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే బరువు తగ్గడం అనేది కేవలం డైట్ కంట్రోల్ చేసుకోవడం, వ్యాయామం చేయడం మీద మాత్రమే అధారపడి ఉండదు. అందుకు ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు. ఈ చిన్న చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది. కూర్చోని కూడా శరీర బరువును తగ్గించుకోచ్చు. అయితే […]
Bharat Bandh Today: రేపు కార్మిక సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కేంద్రప్రభుత్వ విధానాలను వ్యతిరేఖిస్తూ సుమారు 25 కోట్ల మందిపైగా కార్మికులు బంద్లో పాల్గొననున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ.. బంద్ పిలుపుతో పోలీసులు అలర్జ్ అయ్యారు. బంద్ కారణంగా బ్యాకింగ్, బీమా, బొగ్గు గనులు తదితర రంగాల్లో కార్యకాలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. గతంలో తాము 17 అంశాలతో కూడిన డిమాండ్లను కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయకు […]
Hyderabad Cantonment Elevated: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లేందుకు సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలను తప్పించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.960 కోట్ల వ్యయంతో సికింద్రబాద్-మల్కాజిగిరి మార్గంలో 6 కి.మీ వరకు పొడవైన ఎలివేటెడ్ కారిడాన్ నిర్మాణానికి రక్షణ శాఖ, జీహెచ్ఎంసీ మధ్య ఒప్పందం కుదిరింది. వారం […]
CM Chandrababu Visits Srisailam: సీఎం చంద్రబాబు నేడు శ్రీశైలంలో పర్యటించనున్నారు. జలాశయం వద్ద కృష్ణానదికి జల హారతి ఇవ్వనున్నారు. ఈ రోజు ఉదయం 10.45 గంటలకు హెలికాఫ్టర్లో సున్నిపెంటకు చేరుకోనున్నారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత 11 గంటలకు రోడ్డు మార్గాన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీశైలం ఆలయం నుంచి నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల […]
Nipah Viras Alert: కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ వైరస్ బారినపడి జూలై 1న మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అదే సమయానికి పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు సాధారణ పరీక్షల సమయంలో ఆమెలో నిఫా లక్షణాలను గుర్తించారు. ప్రస్తుతం ఆ […]
PM Kamla Speech Gujarati poem written by Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబొగోలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ దేశంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వయంగా ఆ దేశ ప్రధాని కమలా ప్రసాద్ ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం అందించింది. ఆ తర్వాత ఓ మీటింగ్లో హాల్లో ఇంట్రెస్టింగ్ సన్నివేశం జరిగింది. అయితే, ప్రసంగంలో భాగంగా ట్రినిడాడ్ ప్రధాని నోట భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన […]