Home / Ap latest news
గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప.. ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పోతే.. కొడతారా?.. స్పీకర్, ముఖ్యమంత్రి ఇద్దరిదీ ఈ ఘటనలో తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
Nara Lokesh: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
Pawan Kalyan: ఇటీవలే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఎన్నికల్లో అధికార వైసీపీకి పట్టభద్రులు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునారవృతం అవుతాయని వెల్లడించారు.
Vidya Deevena: పేద విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన కింద 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జగన్ జమ చేశారు.
అవినాశ్రెడ్డి మధ్యంతర పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తెదేపాతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఆ పార్టీకి దూరంగా ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు.
Janasena Formation Day: వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పటి వరకు ఓర్పుతో సహించామని.. ఇక ప్రజల అండతో వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చుతామని పవన్ కళ్యాణ్ అన్నారు.
Janasena Formation Day: ప్రజలకు సేవ చేయడానికే జనసేన పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. మచిలీ పట్నం నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం కోసమే ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా జనసేన అండగా ఉంటుందని అన్నారు.