Home / Ap latest news
Ycp Mp Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం సుమారు 6గంటల విచారించారు. అనంతరం సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఇప్పటివరకు లిక్కర్ కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే మిథున్రెడ్డికి సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం స్కామ్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ […]
CM Chandrababu Visiting Kuppam Today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం నియోజకవర్గంలో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటింటి ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం ఏపీ మోడల్ స్కూల్ వద్ద జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. […]
AP EAPCET Hall Tickets Released Now: ఏపీ ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ ఈఏపీసెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల కోసం మొత్తం 3,61,299 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు హాల్ టికెట్ల కోసం https://cets.apsche.ap.gov.in/ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలని […]
TDP Former MLA Sugavasi Palakondrayudu Passes Away: ఏపీ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రానాయుడు(78) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. కాగా, గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏపీలోని కడప జిల్లా రాయచోటిలో 1946 జులై 3న సుగవాసి పాలకొండ్రాయుడు […]
AP IPS Officer PSR Anjaneyulu Arrested: ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ ఐపీఎస్ ఆఫీసర్, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆయనను హైదరాబాద్లో తన నివాసంలో అరెస్ట్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్మోహన్ […]
Illegal Mining Districts: భూమి లోపలి నుంచి పొందే ప్రతీది ఖనిజమే. భూమి నుంచి వచ్చే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి, గ్రానైట్ రాయి, బొగ్గు, సహజ వాయువు చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఏ ఖనిజం వెలికి తీయాలన్న గనుల శాఖ పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు ఆ జిల్లా నేతకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. కోట్ల రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చు.ఇదీ ప్రస్తుతం ఆ జిల్లాలో మైనింగ్ వ్యవహారం. […]
భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్వర్క్ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.
YSR Jayanthi: వైఎస్సార్ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.
చేతిలో అధికారం ఉంది.. ఏం చేసిన చెల్లుతుంది అని అనుకున్న వారికి.. ఎవరికి అయిన సరే.. తప్పు చేస్తే శిక్ష పడకుండా మానదు. మరి ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బరితెగిస్తే.. అధికారం ఉంది అనే అహంకారంతో ఏం చేసిన అడిగేవాడు లేడు అనుకుంటే.. చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు.
Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు.