Home / Ap latest news
Illegal Mining Districts: భూమి లోపలి నుంచి పొందే ప్రతీది ఖనిజమే. భూమి నుంచి వచ్చే ఖనిజాలు మట్టి, ఇసుక, సున్నం, నాపరాయి, గ్రానైట్ రాయి, బొగ్గు, సహజ వాయువు చెప్పుకోవచ్చు. అయితే వీటిలో ఏ ఖనిజం వెలికి తీయాలన్న గనుల శాఖ పర్మిషన్ కంపల్సరీ. అయితే ఇప్పుడు ఆ జిల్లా నేతకు అవేమీ అవసరం లేదు. అధికారం అండతో ఇష్టమొచ్చినట్లు తవ్వుకోవచ్చు. విక్రయించుకోవచ్చు. కోట్ల రూపాయిలు సొమ్ము చేసుకోవచ్చు.ఇదీ ప్రస్తుతం ఆ జిల్లాలో మైనింగ్ వ్యవహారం. […]
భారతదేశంలోని అతిపెద్ద టాయ్-ట్రైన్-నేపథ్య రెస్టారెంట్ అయిన ప్లాట్ఫామ్ 65.. భారతీయ రైల్వే ఉద్యోగుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు రైల్వే ఉద్యోగులకు ప్రత్యేకంగా 18% ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రైల్వే నెట్వర్క్ కు.. వారి అమూల్యమైన సహకారానికి ప్రశంసా చిహ్నంగా, ప్లాట్ఫాం 65 ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది.
YSR Jayanthi: వైఎస్సార్ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.
చేతిలో అధికారం ఉంది.. ఏం చేసిన చెల్లుతుంది అని అనుకున్న వారికి.. ఎవరికి అయిన సరే.. తప్పు చేస్తే శిక్ష పడకుండా మానదు. మరి ముఖ్యంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే బరితెగిస్తే.. అధికారం ఉంది అనే అహంకారంతో ఏం చేసిన అడిగేవాడు లేడు అనుకుంటే.. చివరికి కటకటాల్లో ఊచలు లెక్కబెట్టక తప్పదు.
Pawan Kalyan In Bhimavaram: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. వారాహి యాత్రలో భాగంగా నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ టూర్ లో భాగంగా ముందుగా భీమవరంలోని తూర్పు కాపులతో, జసనేస నేతలతలో సేనాని కీలక సమావేశం నిర్వహించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కోనసీమ జిల్లాలో విజయవంతంగా జరుగుతోంది. ఈ మేరకు నేడు పర్యటనలో భాగంగా రాజోలు నియోజకవర్గంలో నేడు పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలానే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మన
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కోడుమూరు సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర బొలెరో వాహనాన్ని ఐచర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. కాగా క్షతగాత్రులను చికిత్స కోసం కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతంర.. బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు వారిని ప్రపంచాలని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
CM Jagan: నిరుద్యోగ యువతకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల జారీకి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Accident: ఇందులో ప్రయాణిస్తున్న 63 మందికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.