PSBK cs RR: ఐదువికెట్ల నష్టానికి 219పరుగులు చేసిన పంజాబ్

రాజస్థాన్ రాయల్స్ కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది పంజాబ్.
Breaking News : టాస్ గెలిచి బాటింగ్ ను ఎంచుకుంది పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలో ఐదువికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది. నెహాల్ వడారా 37బంతుల్లో 70పరుగులు చేశాడు. శషాంక్ సింగ్ 30 బంతుల్లో 59 పరుగులు చేయగా కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ 25 బంతుల్లో 30 పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ల ధాటికి పంజాబ్ టాప్ ఆర్డర్ చతికిల పడింది. ఒక రకంగా 34 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది పంజాబ్. నెహాల్ 37 బంతుల్లో 70 పరుగులు చేసి వికెట్లు పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ప్రియాంధ్ ఆర్య 9, ఒచెల్ 0 విఫలమయ్యారు.
రాజస్థాన్ బౌలర్లలో తుషార్ రెండు వికెట్లు తీయగా, మఫాకా, రియాన్ పరాగ్, అకాశ్ మద్వాల్ చెరో వికెట్ తీశారు.
రాజస్థాన్ రాయల్స్ కు 220 పరుగుల లక్ష్యాన్ని నిర్థేశించింది పంజాబ్.