Home /Author VijayAnand Avusula
Mumbai Bomb Threat: ముంబై విమానాశ్రయానికి, తాజ్ హోటల్కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈమెయిల్ ను దుండగులు నేరుగా పోలీసుల అధికారిక ఈమెయిల్ ఐడీకి పంపారు. ఉగ్రవాది అఫ్జల్ గురు, సాయిబాబు శంకర్ (సైవక్కున్ శంకర్ అని కూడా పిలుస్తారు)లకు అక్రమంగా ఉరిశిక్షను విధించారని మెయిల్ లో పేర్కొన్నారు. ఇందుకు ప్రతిచర్యగా నగరంలోని రెండు ప్రధాన స్థానాలైన ముంబై ఎయిర్ పోర్ట్, తాజ్ హోటల్ పై దాడులు చేస్తామని బెదిరించారు. […]
Pakistan: పాకిస్తాన్ జిత్తుల మారితనం ప్రపంచానికి తెలియవస్తుంది. భారత్ తమపై చేసిన దాడిలో ఎటువంటి నష్టం జరుగలేదని ఇప్పటివరకు బుకాయించింది. తాజాగా పాకిస్తాన్ మాన్యుమెంట్ వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మే 10న తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ నన్ను నిద్రలేపాడు. కీలక వైమానిక స్థావరాలపై భారతదేశం దాడులు చేసినట్లు చెప్పాడని అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి, ఇందులో 26 మంది […]
Gold Price Today: పెళ్లిళ్లకు శుభకార్యాలకు బంగారం ఉండాల్సిందే. బంగారం లేకుండా భారతదేశంలో ఏ కార్యమూ జరుగదు. పుట్టిన రోజు వేడుకలనుంచి షష్టిపూర్తివరకు బంగారంతోనే సెలబ్రేషన్. తాజా పరిస్థితుల్లో బంగారం ధర ఆకాశాన్నంటింది. అయితే గతంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి రిటర్న్స్ లభించాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24క్యారెట్ల బంగారం రూ.95,270 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం […]
Hyderabad: హైదరాబాద్ లోని ఎల్బీనగర్లో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సిపి సుదీర్ బాబు తెలిపారు. ఆరు మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో 7 గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 5 వందల 71 స్టాంప్ పేపర్లు, 48 ఫేక్ జనన పత్రాలు, 11 ఆదాయ సర్టిఫికేట్లు, కంప్యూటర్లు, నకిలీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. ముఠాలో ఉన్న కొందరికి […]
Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం ప్రధాన రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సు డ్రైవర్ను బయటకు తీశారు. డ్రైవర్తో పాటు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం […]
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై ప్రతి భారతీయుడు గర్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మన దేశసేన చేసిన సాహసానికి, త్యాగానికి సలాం కొడుతున్నాడు. భారత్ పాక్ వార్ లో గర్వించదగ్గ విజయం సాధించడానికి మన దేశ ఆర్మీయే కారణమని పౌరులు అంటున్నారు. ఇక దేశసరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. లడఖ్ లో పర్యాటకులు మంచు మధ్య ఎంజాయ్ చేస్తున్నారు. దేశభద్రత వ్యవస్థ ఉన్నంత వరకు దేనికి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. భూమి నుంచి 18 వేల […]
Konda Surekha: తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఇతర మంత్రుల్లా తాను డబ్బులు తీసుకుని పనిచేయనన్న కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం రేగింది. ఆవిడ అన్న మాటలు కాంగ్రెస్ నాయకుల గురించికాదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆమె మండిపడ్డారు. తాను మాట్లాడిన మాటల్లో కాంగ్రెస్ మంత్రులు అని ఎక్కడా చెప్పలేదన్నారు. బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఈ రకమైన […]
Brahmos Missile: ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంగా మారింది. దీంతో మన బ్రహ్మోస్కు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం బ్రహ్మోస్ క్షిపణుల కోసం 17 దేశాలు క్యూ కట్టాయి. ఆధునిక యుద్ధ తంత్రానికి దిక్చూచిగా మారిన బ్రహ్మోస్ మిస్సైల్స్ కోసం… 200 నుంచి 300 మిలియన్ డాలర్లతో ఇండోనేషియా డీల్కు సిద్ధమవుతుంది. మరోవైపు 700 డాలర్లతో ఒప్పందం కుదుర్చుకునేందుకు వియత్నాం ప్లాన్ చేస్తుంది. అలాగే బ్రహ్మోస్ కోసం మలేషియా, సౌత్ ఏషియన్ కంట్రీస్ థాయ్ లాండ్, సింగపూర్, బ్రూనై […]
S Jaishankar: ఇది చిత్రం, బలారే విచిత్రం. ఇప్పటివరకు చరిత్రలో జరగని చిత్రం. తాలిబాన్ లు అంటేనే ఒకప్పటి ఉగ్రవాదులు. అలాంటి వాళ్లు అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని పరిపాలిస్తున్నారు. ఆగస్టు 2021లో అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అఫ్గనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రికి అమిర్ ఖాన్ ముత్తాఖీ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని […]
Ex Army Man Killed: మాజీ ఆర్మీ అధికారి హత్యచేయబడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బాలియా జిల్లాలో జరిగింది. దేవేంద్ర కుమార్ ఆర్మీలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య మాయా ధేవి ఆమెతో అక్రమ సంబంధం కలిగిన అనిల్ కుమార్ యాదద్ తో కలిసి దేవేంద్ర కుమార్ ను హతమార్చారు. అతన్ని ఆరు ముక్కులుగా వేరుచేసి ఉత్తరప్రదేశ్లోని బాలియా జిల్లాలోని నది ఒడ్డున వేర్వేరు ప్రదేశాలలో […]