Home /Author Guruvendhar Reddy
US Strikes on Yemen 74 Killed: యెమెన్పై అగ్రరాజ్యం విరుచుకుపడుతోంది. ఆ దేశంలోని ఎర్ర సముద్రం తీరంలో ఉన్న చమురు పోర్టు లక్ష్యంగా వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 74 మంది మృత్యువాత పడగా.. 171 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హౌతీ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇదిలా ఉండగా, యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో రాస్ ఇసా చమురు పోర్టు ఉంది. […]
Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, […]
Former MP Vijay Sai Reddy Attends SIT Enquiry in AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు విషయంపై సిట్ చేపట్టిన విచారణ ముగిసింది. ఈ విచారణ మూడు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో భాగంగా వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ విచారించింది. ఈ మేరకు లిక్కర్కు సంబంధించి రెండు మీటింగులు జరిగాయా? అని సిట్ ప్రశ్నించిందని విజయసాయి రెడ్డి అన్నారు. 2019 చివరిలో మీ ఇంట్లో మీటింగ్ జరిగిందా? అని […]
MMTS Woman Case Train Incident: హైదరాబాద్లోని సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. కొద్దిరోజుల క్రితం ఓ యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా.. యువతి రైలు నుంచి దూకేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా, ఈ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అసలు ఆ యువతిపై అత్యాచార యత్నమే జరగలేదని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఓ […]
Royal Challengers Bengaluru vs Punjab Kings IPL 2025 34th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్లో ఇరు జట్లు మంచి ఫామ్ కొనసాగిస్తున్నాయి. ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు మ్యాచ్లు ఆడగా.. 4 మ్యాచ్ల్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. అలాగే పంజాబ్స్ కింగ్స్ కూడా ఆడిన […]
Mumbai Indians won by 4 Wickets Agianst Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ బోల్తా పడింది. ముంబై వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఆసక్తికర మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ముంబై మూడో విజయాన్ని అందుకోగా.. హైదరాబాద్ ఐదో ఓటమిని చవిచూసింది. ఇక, హైదరాబాద్ ప్లేఆప్స్ చేరడం […]
Sunrisers Hyderabad low Score Against Mumbai Indians IPL 2025 33rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మళ్లీ తడబడ్డారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(40), ట్రావిస్ హెడ్(28) రాణించగా.. ఇషాన్ కిషన్(2), నితీశ్ కుమార్ రెడ్డి(19) విఫలమయ్యారు. హెన్రిచ్ క్లాసెన్(30) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో […]
Liquor Prices Hike: మద్యం ప్రియులకు బిగ్ షాక్. త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే బీర్లపై 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. త్వరలోనే అన్నింటిపై ధరలు పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రధానంగా రూ.500 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10 శాతం వరకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఒకవేళ ప్రభుత్వం మద్యం ధరలు […]
Mother Commits Suicide After Killing her Two Childrens with vetakodavali: హైదరాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఏకంగా తన ఇద్దరు కుమారులను అతికిరాతంగా వేటకొడవలితో నరికి చంపింది. ఆ తర్వాత తాను బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్లలోని గాజులరామారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ లేఔట్లో సహస్ర మహేష్ అపార్ట్మెంట్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన […]
Madhuram Movie: టాలీవుడ్ పరిశ్రమకు మరో కొత్త హీరో పరిచయం అవుతున్నారు. తెలుగులో బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్, ఆచార్య వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన ఉదయ్ రాజ్.. ఓ కొత్త సినిమాతో తెలుగు సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోహీరోయిన్లుగా శ్రీ వేంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజేష్ చికిలే డైరెక్షన్లో వస్తున్న మూవీ ‘మధురం’. ఈ సినిమాకు ఎం.బంగార్రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మధురం సినిమాకు ‘ఎ మెమొరబుల్ లవ్.. ట్యాగ్ […]