Home /Author Guruvendhar Reddy
Economic Crisis in Pakistan: మరో పదేళ్లలో పాకిస్థాన్ కుప్పకూలిపోవడం ఖాయం.. ఏడాదిన్నర క్రితం అట్లాంటిక్ కౌన్సిల్ సర్వే తేల్చి చెప్పిన విషయమిది. ఆ సర్వే సంస్థ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఆ దేశంలోని పరిస్థితులు ముమ్మాటికీ రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగి పోయిన ఆ దేశం ఇప్పుడు ఉగ్రభూతం కోరలకు బలైపోతోంది. దాదాపు 40 ఏళ్లు సైనిక పాలనలోనే మగ్గిన పాక్.. 1973లోనే తన బడ్జెట్లో 90% సైన్యంపై వెచ్చించింది. అప్పట్లో […]
Horoscope Today in Telugu February 11: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – విజయాలను సాధించడానికి గాను అధికంగా శ్రమిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను, ముఖ్యమైన వ్యవహారాలను సక్రమంగా నడిపించడానికి కావలసిన వ్యక్తులను ఎంపిక చేసుకోగలుగుతారు. వృషభం – పరిస్థితులకు తలోగ్గి ఇష్టం లేని వారితో పని చేయవలసి వస్తుంది. సకాలంలో నిర్వహించే కరస్పాండెంట్స్ […]
Chilkur Balaji Temple Head Priest Rangarajan Attacked by Some People: తెలంగాణలోని చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో పాటు పలువురు ఖండించారు. ఆయనపై దాడి దురదృష్టకరమని అన్నారు. ఈ దాడి వ్యక్తిపై చేసినట్లు కాదని, ధర్మరక్షణపై చోటుచేసుకున్న దాడిగా పరిగణించాలన్నారు. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్పై ఒక […]
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు […]
Conservation International mission care for ocean: మానవజీవన పరిణామం ఆరంభమైన నాటి నుంచి మనిషికి, సముద్రానికి చెప్పలేని ఒక అవినాభావ సంబంధముంది. సముద్రాలు భూమ్మీది పలు దేశాలను కలిపే జలమార్గాలుగానే గాక, మానవుడి ఉనికిని భౌతికంగా, ఆర్థికంగా నిలిపే గొప్ప వనరులుగా అనాదిగా నిలుస్తూ వస్తున్నాయి. పృధివిని ఆవరించిన మహాసముద్రాలన్నింటినీ కలిపి ఒక దేశం అనుకుంటే.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచపు ఏడవ అతిపెద్దదిగా నిలుస్తుందని గతంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా […]
CM Revanth Reddy Attend Mathrubhumi Summit In Thiruvananthapuram: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని నిరంకుశ పాలన దిశగా నడిపించనుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం తన నిరంకుశ విధానాలతో రాష్ట్రాల హక్కులను లాక్కొంటూ సమాఖ్య స్ఫూర్తికి భంగం కలిగిస్తోందని ఆయన మండిపడ్డారు. కేరళ రాజధాని త్రివేండ్రంలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రాలపై మోదీ కుట్రలు ఒకే […]
The Aero India 2025 begins in Bengaluru: బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ షో 2025 ప్రారంభమైంది. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి 14 వరకు ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ కొనసాగనుంది. భారత్లో మహాకుంభ్ జరుగుతోందని, ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ […]
Prime Minister Narendra Modi in Pariksha Pe Charcha 2025 With Students: ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ మేరకు ఢిల్లీలోని సుందరవనంలో జరుగుతున్న పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్కు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంతో పాటు తట్టుకోవడంపై విద్యార్థులకు సూచనలు చేశారు. అదే విధంగా నమో యాప్లోనూ పరీక్షా పే చర్చ […]
BIG Twist In Meerpet Husband Cooker Murder Case: హైదరాబాద్ మహా నగరంతో పాటు తెలుగు రాష్ట్రాలను భయభ్రాంతులకు గురిచేసిన మీర్పేట మహిళ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు తన భార్యను అతి కిరాతంగా చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో హంతకుడు గురుమూర్తితో పాటు మరో ముగ్గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. గురుమూర్తి సోదరి సుజాత(45), తల్లి […]
India beat England by 4 wickets in the second ODI: ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవరల్లో 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్(69, 72 బంతుల్లో 6 ఫోర్లు), డకెట్(65, 56 బంతుల్లో 10 ఫోర్లు), లివింగ్ స్టన్(41, 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత్ బౌలర్లలో […]