Home /Author Guruvendhar Reddy
Atishi Resigns As Delhi Chief Minister: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదివారం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తన పదవి రాజీనామా లేఖను అందజేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి కాగా, ఈ నేపథ్యంలో ఆమె నిర్ణయం తీసుకున్నారు. కల్కాజీలో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై ఆతిశీ 3,521 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ 48 సీట్లు గెల్చుకుని భారీ విజయాన్ని సాధించింది. మరోవైపు […]
State Election Commission key decision to Local Body Elections: తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న స్థానిక సంస్థల ఎన్నికలను వీలయినంత తొందరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే మంతనాలు జరిపిన రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనతో […]
Accident Involving Bus In Southern Mexico Killed 41 passengers: దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సుకు అకస్మాత్తుగా నిప్పు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులతో పాటు ముగ్గురు డ్రైవర్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ప్రమాదం జరిగిన కాసేపటికే బస్సుకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. టబాస్కో రాష్ట్రంలో […]
Judge blocks Donald Trump from placing thousands of USAID workers: ప్రపంచంలోని అతిపెద్ద సహాయ సంస్థ అయిన ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (యూఎస్ఏఐడీ)లోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటికి బ్రేక్ పడింది. అమెరికాలోని ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు.. ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని యూఎస్ఏఐడీ ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి […]
Rohit Sharma nears Sachin Tendulkar’s tally in elite openers club: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో రికార్డుకు చేరువయ్యాడు. మరో 50 పరుగులు చేస్తే సచిన్ తెండూల్కర్ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక రన్స్ చేసిన రెండో భారత ఓపెనర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్లు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ (15,335 రన్స్, 346 మ్యాచ్లు) రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ 342 […]
Baba Amte Death Anniversary 2025: స్వతంత్ర భారత దేశ చరిత్రలో సామాజిక సేవారంగంలో స్మరించుకోదగిన ప్రముఖుల్లో బాబా ఆమ్టే ఒకరు. కుష్టురోగం బారిన పడి సమాజం, కుటుంబపు నిరాదరణకు లోనై ఉన్న ఊరుకి, అయిన వారికి దూరంగా అనాథల్లా జీవించే వారికోసం తన జీవితాన్ని అంకితం చేసిన సంఘసేవకుడిగా జాతి చరిత్రలో బాబా ఆమ్టే నిలిచిపోయారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లా హింగన్ఘాట్లో 1914, డిసెంబరు 6న ఓ సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో బాబా ఆమ్టే జన్మించారు. […]
England have won the toss and elected to bat first: ఇంగ్లాండ్, భారత్ జట్లు రెండో వన్డేలో తలపడనున్నాయి. కటక్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచింది. ఈ మేరకు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టులో రెండు మార్పులు చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. గత మ్యాచ్కు దూరమైన భారత్ కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ […]
12 Maoists Killed, 2 Security Personnel Dead In Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా సమీపంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ తుపాకుల కాల్పుల మోతలతో ఛత్తీస్గఢ్ అడవులు దద్దరిల్లాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. […]
India vs England 2nd ODI Match in Cuttack: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. కటక్ వేదికగా మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. తొలి వన్డే మ్యాచ్లో గెలిచిన టీమిండియా.. రెండో వన్డే మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకుందుకు ప్రయత్నించనుంది. ఇక, రెండో వన్డేలో మ్యాచ్ గెలిచి సిరీస్పై ఆశలు పెంచుకునేందుకు ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుకు కీలకంగా మారింది. […]
Delhi Election Results 2025 out BJP makes a comeback after 27 years: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు గానూ 48 స్థానాల్లో గెలిచి సత్తా చాటి.. వరుసగా మూడుసార్లు ఢిల్లీలో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించింది. శనివారం ఎన్నికల ఫలితాల్లో ఆదినుంచి ఆధిక్యాన్ని చాటుతూ సాగిన బీజేపీ అభ్యర్థుల చేతిలో ఆప్ తరపున బరిలో దిగిన మాజీ సీఎం […]