Home /Author Guruvendhar Reddy
AP 10th Supplementary Exams Applications Starts from Toady: ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను సైతం విడుదల చేసింది. ఈ మేరకు టెన్త్ బోర్డు మేలో పరీక్షలు నిర్వహించేందుకు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే మే 19వ తేదీన పరీక్షలు ప్రారంభం అవుతుండగా.. ఈ పరీక్షలు మే 28వ తేదీన ముగియనున్నాయి. ఇదిలా ఉండగా, టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల కోసం నేటి నుంచి […]
Rajasthan Royals Choose to Bowl first against Royal Challengers Bengaluru in IPL 42nd Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. రాత్రి 7.30 నిమిషాలకు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. ఇక, ఈ మ్యాచ్కు సంజు శాంసన్ దూరంగా ఉన్నారు. దీంతో రియాన్ పరాగ్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టారు. అలాగే రాజస్థాన్ జట్టులో […]
India Cancelled Pakistani’s Visas over Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అనంతరం మరో 72 గంటల్లో భారత్ విడిచి పెట్టాలని పాక్ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్ వీసాలను ఏప్రిల్ 29 వరకే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా భారత పౌరులు పాకిస్థాన్ వెళ్లరాదని కేంద్రం సూచించింది. ఇదిలా ఉండగా, […]
Indian Navy successfully Tested fires missile INS Surat: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోగా.. పాక్ కవ్వింపుల చర్యలకు పాల్పడుతోంది. ఇరు దేశాలు వీసాల రద్దు వంటి ఆంక్షలను పోటాపోటీగా విధించుకుంటున్నాయి. అలాగే దేశ సరిహద్దుల్లో సైన్యం తరలిస్తుంది. తాజాగా, మిస్సైళ్ల ప్రయోగం అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొల్పింది. ఇండియన్ నేవీ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ను టెస్ట్ […]
BSF Jawan Arrested by Pakistan Rangers Mobile: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. పాకిస్థాన్ బందీగా భారత్ జవాన్ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ను పాకిస్థాన్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. అయితే అక్రమంగా బంధించారని భారత్ చెబుతోంది. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే […]
Asaduddin Owaisi Comments on Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఉగ్రదాడిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన ఈ పర్యటక ప్రాంతానికి వేలమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇంత పెద్ద పర్యటక ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన కనీసం ఒక్క సిబ్బంది, సీఆర్పీఎఫ్ శిబిరం ఎందుకు లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. అలాగే, ఉగ్రదాడి జరిగిన ఈ ప్రాంతానికి చేరుకునేందుకు క్విక్ రియాక్షన్ […]
BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ […]
AP Deputy CM Pawan Kalyan Comments about YSRCP: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెలకొన్న నిధుల దుర్వినియోగంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను పురస్కరించుకొని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న సీకే కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. గత పాలకులు గ్రామ పంచాయతీ నిధులను నిర్వీర్యం చేశారని పవన్ కల్యాణ్ అన్నారు. అయితే కొంతమంది నిధులను పనులు […]
BRS Party Leader KTR Comments KCR Meeting: రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనను వరంగల్ సభలో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుందన్నారు. గులాబీ సైనికులు కేసీఆర్ సందేశాన్ని ప్రతీ గ్రామానికి చేర్చాలని కేటీఆర్ చెప్పారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేతలతో […]
Players To Wear Black Armbands And No Cheerleaders In SRH vs MI Match: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇద్దరు తెలుగుప్రాంతాల వారు ఉండగా.. ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపి నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. […]