Home /Author Guruvendhar Reddy
Defence Minister Rajnath Singh Key Statements on Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్రవాదులకు గట్టి బుద్ధి చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. భారత్ శక్తి ఏంటో మరోసారి నిరూపించామని తెలిపారు. ఇందులో పాక్ ప్రజలను ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదని, కానీ భారత్ ప్రజలపై పాక్ దాడి చేసిందని వెల్లడించారు. అయితే పాక్ సరిహద్దు మాత్రమే కాదు.. లోపలికి చొచ్చుకొని వెళ్లి అనేక దాడులు […]
India and Pakistan meeting in hotline about Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు దేశాల మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల డీజీఎంవో (డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తత తగ్గించడం ప్రధాన అంశాలు. శనివారం మధ్యాహ్నం 3:35కు ఇరు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకొని, […]
India Women Vs Sri Lanka Women Final Match: భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 342 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధనా(116) సెంచరీతో కదం తొక్కింది. అలాగే హర్లీన్ డియోల్(47), హర్మన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(44), […]
3 Dead in Road Accident at Hyderabad Outer Ring Road: తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్లోని అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి కారు.. ఎదురుగా ఆగి ఉన్న బొలెరోను బలంగా ఢీకొట్టింది. అయితే బొలెరో వాహనాన్ని వెనుకనుంచి వేగంగా ఢీకొట్టడంతో కారు ముందుభాగం ఇరుక్కుపోయింది. కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీస్తుండగా మంటలు చెలరేగాయి. బొలెరో డ్రైవర్ ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు మంటల్లో సజీవ దహనమయ్యారు. […]
PM Modi Meeting with NSA, CDS on India Pakistan War: ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో త్రివిధ దళాలకు చెందిన అధిపతులు భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత ప్రధాని నివాసంలో నిర్వహించిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశానికి త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్, పాక్ […]
Telangana EAPCET Results Out Now: తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కాగా, ఈ సారి విద్యార్థులు దరఖాస్తు సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్కు ఫలితాలను పంపించారు. మార్కులతో పాటు ర్యాంకులను ఎస్ఎంఎస్ రూపంలో పంపించనున్నారు. విద్యార్థుల నంబర్కు పంపడం ఇదే తొలిసారి. సబ్జెక్ట్ల వారీగా తెలుసుకునేందుకు ఈ లింక్ https://eapcet.tgche.ac.in/ క్లిక్ చేయండి. ఇంజినీరింగ్ విభాగంలో టాపర్గా ఏపీకి చెందిన భరత్ […]
AP Deputy CM Pawan Kalyan Fifty Lakhs to Indian Jawan Murali Nayak Family : ఏపీకి చెందిన వీర జవాన్ మురళీనాయక్ దేశ సరిహద్దుల్లో మరణించారు. ఈ మేరకు మురళీ నాయక్ అంత్యక్రియలను అనంతపురం జిల్లాలో ఇవాళ చేయనున్నారు. ఇందులో భాగంగానే వీరజవాన్ మురళీనాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, సవిత, అనగానిలు నివాళులర్పించారు. అనంతరం జవాన్ కుటుంబాన్ని పరామర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ […]
Telangana EAPCET 2025 Results Out: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. నేడు ఎప్సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు పొందేందుకు నిర్వహించిన ఎప్ సెట్ ఫలితాలను కాసేపట్లలో విడుదల అవుతున్నాయి. ఈ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న తన నివాసంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం https://eapcet.tgche.ac.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు. […]
ICET 2025 Application Deadline Extended May 15th: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. ఐసెట్ దరఖాస్తు గడువును పెంచింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ ఐసెట్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించడంతో చాలా మంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు ఐసెట్ కన్వీనర్ ప్రొఫె సర్ అలువాల రవి ప్రకటన విడుదల చేశారు. ఈ […]
Rain Expected in Telangana for Next Three Days: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అలా మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. […]