Home /Author Guruvendhar Reddy
Prime Minister Modi to Visit the US, Meet President Donald Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీ నాలుగురోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి సాగనున్న ఈ పర్యటనలో భాగంగా తొలుత ఫ్రాన్స్, ఆ పై అమెరికా దేశాలలో ఆయన పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన ఉభయ దేశాల అధ్యక్షులతో భేటీ కానున్నారు. ట్రంప్ రెండవ సారి అధ్యక్షుడైన తర్వాత వలసల మీద ఫోకస్ చేయటంతో.. ప్రధాని మోదీ ఆయనను కలవనుండటంతో […]
AP Deputy CM Pawan Kalyan praised Vissa Koderu village: గ్రామాలు స్వయం పోషకాలుగా మారితే.. స్వయం పాలన సాధ్యమవుతుందని, దీనివల్ల తమ గ్రామ అవసరాలను ఆయా గ్రామాలే తీర్చుకోగలుగుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని విస్సా కోడేరు గ్రామ ప్రజలను ప్రశంసిస్తూ.. ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూటమి సర్కారు వచ్చాకే.. పంచాయితీల్లో ప్రక్షాళన ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లూ అధోగతే.. గత వైసీపీ […]
Kadiyam Srihari Press Meet in Hanumakonda about by-elections: ఎమ్మెల్యేల అనర్హత పిటిషిన్పై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10న తీర్పు రాబోతుందని చెప్పారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. కోర్టు తీర్పును తప్పకుండా శిరసావహిస్తానని చెప్పారు. ఉప ఎన్నికలు వస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అందులో వెనక్కి పోయేది లేదని, వేరే ఆలోచన కూడా తనకు లేదన్నారు. బీఆర్ఎస్ స్వార్థ రాజకీయాలు.. […]
Horoscope Today in Telugu February 10: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ముఖ్యమైన పనులను సానుకూలపరుచుకుంటారు. బ్యాంకు రుణాల విషయంలో సాంకేతిక లోపా లు చోటు చేసుకునే అవకాశాలు గోచరిస్థున్నాయి. ధనాని కన్నావ్యక్తిగత గౌరవానికి ప్రాముఖ్యతనిస్తారు. వృషభం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్త్రాలు కొనుగోలు […]
Rohit Sharma sets record highest runs in ODI cricket history: ఇంగ్లాండ్తో టీమిండియాతో రెండో వన్డేలో తలపడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లో 304 పరుగులు చేసింది. భారీ లక్ష్యఛేదనకు భారత్ బరిలోకి దిగింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మంచి ఫామ్లో ఆడుతున్నాడు. అట్కిన్సన్ వేసిన […]
Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 20 మందికి పైగా కూలీలు […]
Woman dies of Guillain-Barre Syndrome in Telangana: మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నది. వ్యాధిబారిన పడిన 25 ఏండ్ల మహిళ మృతి చెందింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లి గ్రామానికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. పది రోజుల క్రితం ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించడంతో ఆదివారం […]
Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. నేరుగా తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ […]
BJP leaders celebrate Delhi victory at State office In Hyderabad: ఢిల్లీలో బీజేపీ గెలిచిన విధంగా తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో బీజేపీ గెలుపొందడంపై హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీ మాదిరిగా తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అభివృద్ధి ఏంటో ఢిల్లీలో […]
AP CM Chandrababu First Reaction On Delhi Election Results: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో వైసీపీ సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే నాడు వైసీపీని, నేడు ఆమ్ఆద్మీ పార్టీలను ప్రజలు దారుణంగా తిరస్కరించారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద లేకుండా.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని చంద్రబాబు అన్నారు. […]