Home /Author Guruvendhar Reddy
APCC chief YS Sharmila started indefinite hunger strike in support Visakhapatnam Steel Plant workers: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. మధ్యాహ్నం స్టీల్ ప్లాంట్ వద్ద దీక్ష ప్రారంభించారు. తమ డిమాండ్ల సాధనలో భాగంగా ఆందోళన బాట పట్టిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు ప్రకటించింది. కాగా, తొలగించిన 2 వేల […]
Chandola Demolition Phase 2: అహ్మదాబాద్ చరిత్రలోనే బీజేపీ ప్రభుత్వం అతిపెద్ద ఆపరేషన్ చేపట్టింది. చందోలాలో అక్రమంగా చేపట్టిన బంగ్లాదేశీయుల నిర్మాణాలను ప్రభుత్వం నేలమట్టం చేసింది. ఈ మేరకు భారీ ఎత్తున జేసీబీలు, పోలీసు బలగాలతో రెండో దశ ఆపరేషన్ చేపట్టింది. డోలా సరస్సు లోని 100 ఎకరాల స్థలంలో ఎక్కువ మంది బంగ్లాదేశీయులు అక్రమంగా నివసిస్తుండడంతో అక్రమ నిర్మాణాలను తొలగింపు ప్రక్రియ చేపట్టింది. శాంతి భద్రతల సమస్య రాకుండా భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. […]
Pakistan Army Chief Asim Munir Promoted To Field Marshal To cover up his failures: పాకిస్తాన్లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు ఇండియాతో యుద్ధంలో ఓడిపోయింది.. మరో వైపు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు అతి పెద్ద ప్రమోషన్ ఇవ్వడం పాక్కే చెల్లింది. దేశంలోని అత్యతున్న మిలిటరీ హోదా కలిగిన ఫీల్డ్ మార్సల్ అవార్డును ప్రకటించింది షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. దీనికి కారణం ఏమిటంటే ఇటీవల ఇండియాతో జరిగిన యుద్ధంలో […]
Vaibhav Suryavanshi touches MS Dhoni’s feet: ఢిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. చెన్నై విధించిన 189 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ అలవోకగా ఛేదించింది. ఈ మ్యాచ్లో వైభవ్ సురవంశీ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వైభవ్ (33 బంతుల్లో 57, 4 ఫోర్లు, 4 సిక్స్లు). అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత […]
Maoist leader Nambala Keshava Rao alias basavaraju died in Massive Encounter: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో కీలన నేత హతమైనట్లు తెలుస్తోంది. అబుజ్మద్లో ఉన్న బటైల్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతల గుంపు ఉండగా.. మావోయిస్టు అగ్రనేత మరణించినట్లు తెలుస్తోంది. బస్తర్లోని నాలు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్నట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఇందులో […]
Etela Rajender Sensational Comments About Kaleshwaram Notices: కాళేశ్వరం కమిషన్ నోటీసులపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసులు తనకు అందలేదని చెప్పాడు. బిజినెస్ రూల్స్ తెలియకుండా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. ఆర్థికమంత్రిగా ఆనాడు డబ్బు కేటాయించడం మాత్రమే నా పని అంటూ వెల్లడించారు. కాళేశ్వరం అక్రమాలతో నాకేలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ తేల్చి చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కక్షసాధింపు […]
20 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యరు. ఈ మేరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. నారాయణపూర్లోని మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. ఇందులో 28 మంది […]
Telangana CS Ramakrishna Rao Strong Warning to IAS Officers for Political Issue: నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పర్యటనలో భాగంగా నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు సీఎంకు పలువురు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కాళ్లను ఐఏఎస్ అధికారి శరత్ మొక్కారు. కాగా, సీఎం రేవంత్ హడావిడిగా ఉండడంతో సరిగ్గా చూడలేదు. కానీ, దీనికి సంబంధించిన వీడియో […]
Deputy CM Pawan Kalyan to Attend Ceremonial Handover of Kumkis to AP: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకేలను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ రాష్ట్రానికి కుంకీ ఏనుగులను రప్పించే కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. మొత్తం రాష్ట్రానికి ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, కుంకీ ఏనుగులు ఇవ్వాలని గతంలో కర్ణాటక ప్రభుత్వాన్ని […]
Rajasthan Royals Won The Match Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో చెన్నైపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (43), బ్రెవిష్(42), దూబె(39), ధోనీ(16), కాన్వే(10) పరుగులు చేశారు. రాజస్థాన్ […]