Home /Author Guruvendhar Reddy
India won the match against bangladesh in champions trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ విజయంతో ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. 229 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్.. 4 వికెట్లు కోల్పోయి 46.3 ఓవర్లలో 231 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో ఓపెనర్లు […]
Bangladesh own the toss and choose to bat in champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్ తయారీలో తనకు ఏ జట్టు నుంచి రిక్వెస్టులు […]
Fakhar Zaman ruled out of ahead of India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా, పాకిస్థాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్తో పాకిస్థాన్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కు పాకిస్థాన్ కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరం […]
Rekha Gupta takes oath as CM of Delhi: ఢిల్లీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇవాళ మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. అయితే, దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఢిల్లీలో బీజేపీ అధికారం దక్కించుకుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, […]
Apple iPhone 16 E launched in India: యాపిల్ లవర్స్కు గుడ్ న్యూస్. యాపిల్ నుంచి కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. ఐఫోన్ 16ఈ పేరుతో యాపిల్ సంస్థ భారత్లో విడుదల చేసింది. అయితే ఈ సరికొత్త ఫోన్ను విడుదల చేస్తూనే.. నిన్నటివరకు ప్రచారం చేసిన ఐఫోన్ ఎస్ఈ 4ను తన అధికారిక స్టోర్ నుంచి తొలగించింది. అయితే ఇప్పటివరకు ఐఫోన్ ఎస్ఈ 4 విడుదల చేస్తున్నట్లు ప్రకటించనప్పటికీ యాపిల్ సంస్థ కొత్త మోడల్ ఐ […]
Asteroid 2024 YR4’s chances of hitting Earth in 2032: అంతరిక్షంలో ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. 2023 డిసెంబర్లోనే ఆ గ్రహ శకలాన్ని గుర్తించామని, దానిని 2024 వైఆర్4గా వ్యవహరిస్తున్నామని వారు తెలిపారు. ఆ గ్రహశకలం భూమిని తాకే అవకాశం కేవలం ఒక శాతం ఉందని తొలుత అంచనా వేసిన శాస్త్రవేత్తలు తాజాగా ఆ ముప్పు రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 40 మీటర్ల […]
Miss World Competition To Be Held In Hyderabad: మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం మిస్ వరల్డ్ పోటీల నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పోటీలు మే 7 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీలకు 120 […]
High court Big shock to Former MLA Vallabhaneni Vamsi: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టి వేసింది. కాగా, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వల్లభనేని వంశీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు ఆయన దాఖలు […]
Medigadda complainant murdered in Bhupalapalli: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ భూపాలపల్లి కోర్టులో కేసు వేసిన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఆయనపై కొంతమంది దుండగులు కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందారు. పాలపల్లిలో కత్తులు, గొడ్డళ్లతో దుండగులు నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను పట్టుకునేంత వరకు అంత్యక్రియలు […]
Telangana Former CM KCR Hospitalized: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సాధారణ పరీక్షల కోసం మాత్రమే వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఇంటికి చేరుకుంటారని చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.