Home /Author Guruvendhar Reddy
Symptoms of Kidney Failure: కిడ్నీలు ఆరోగ్యంగా లేకపోతే.. శరీరంలో చాలా సమస్యలు మొదలవుతాయి. వాస్తవానికి.. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేస్తాయి. కానీ ఇవి సరిగ్గా పనిచేయలేనప్పుడు.. వ్యర్థాలు శరీరం నుంచి బయటకు రాలేవు. దీని కారణంగా శరీరంలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఈ లక్షణాలు మీ కిడ్నీలు సరిగ్గా పనిచేయడం లేదని సూచిస్తాయి. ఇలాంటి సమయంలోనే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రారంభ సంకేతాలను గుర్తిస్తే.. తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. మరి […]
TTD issuing free Religious Books for Srivari Devotees: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కోసం మరో ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంచేలా ఉచితంగా శ్రీవారి పుస్తకాల పంపిణీ చేయనుంది. అతి త్వరలోనే ఈ ఏర్పాట్లు పూర్తికానున్నాయి. తిరుమల వచ్చే భక్తులు, వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు ఉచితంగా ఆధ్యాత్మిక పుస్తకాలను ఇవ్వాలని ఆలోచన చేసింది. ఇందులో భాగంగా పంపిణీ చేయనున్న పుస్తకాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు […]
Jasprit Bumrah – Sanjana Love Story: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజా గణేశన్ల లవ్ స్టోరీ ఆసక్తికరంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే వీరి లవ్ ట్రాక్ ఎలా సాగిందో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో బుమ్రా లైఫ్ పార్ట్నర్ సంజన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో సంజన చెప్పిన లవ్ స్టోరీ, బుమ్రా ప్రపోజల్ విషయాలు అభిమానులు తమ గురించి ఆలోచించేలా చేసింది. దీంతో సంజన్ […]
England Women Vs India Women: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో రాత్రి 11 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఇప్పటికే భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ భారత్ గెలిస్తే సిరీస్ కైవసం కానుంది. భారత్ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షెఫాలి తిరిగి ఫామ్లోకి రావడం […]
Telangana Governement introducing Adhinethri workshop for Women: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు నాయకత్వ ప్రతిభను మరింత పెంపొందించే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో త్వరలో తెలంగాణలో అధినేత్రి వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. చట్ట సభల్లో మహిళలకు సీట్లు పెరగనున్న సందర్భంగా కింది స్థాయి నుంచి మహిళ నాయకులకు నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించి వారిని ఒక గొప్ప నాయకులుగా తీర్చిదిద్దే […]
Samantha -Director Raj Latest Photos Viral on Social Media: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరులు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. వీరిద్దరూ మరోసారి విదేశాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా, అమెరికాకు వెళ్లిన సమంత, రాజ్లు డెట్రాయిట్ నగరంలో పర్యటిస్తున్న ఫొటోలను సమంత తన ఇన్స్ట్రాగ్రామ్ వేదికగా పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఏంటీ వీరిద్దరూ రిలేషన్లో ఉంటున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. […]
Senior Citizen Savings Scheme 2025: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్స్లను తీసుకొస్తుంది. ప్రభుత్వం అందించే ఈ స్కీమ్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను తీసుకొస్తున్నాయి. ప్రధానంగా ఈ పథకాలు సురక్షితమైనవిగా పరిగణిస్తారు. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోనూ ఈ పథకాలు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా సురక్షితమైన పెట్టుబడులతో పాటు హామీలతో కూడా రిటన్స్, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ట్యాక్స్ సేవింగ్స్ మినహాయింపు ఉండడంతో ఉద్యోగులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కేంద్రం అనేక పోస్టాఫీసు పథకాలను […]
RailOne Indian Railway Super App: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికులు వేర్వేరు సేవల కోసం ఇప్పటివరకు వివిధ రకాల యాప్లను ఉపయోగించేవారు. అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు రైల్వే వన్ పేరుతో సరికొత్త యాప్ను కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ 40 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్ను ఇటీవల ప్రారంభించారు. ఇదిలా ఉంటే ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభతరం కానుందని […]
Indian Former Cricketer Sarandeep Singh comments on Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై మాజీ క్రికెటర్ శరణ్ దీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. రిషబ్ పంత్ ఎక్స్లెంట్ ప్లేయర్ అని కొనియాడారు. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ పంత్ నుంచి ఏం ఆశిస్తున్నారో.. ఆయన కూడా అదే మెరుగైన ప్రదర్శన కనబర్చి ఆకట్టుకుంటున్నారన్నారు. సాధారణంగా నేను పంత్ విషయంలో ఓ మాట చెప్పాలని అనుకుంటున్నాన్నారు. రిషబ్ పంత్.. నీ ఆటతీరు […]
YS Rajasekhara Reddy 76th Birth Anniversary: మరుపు రాని మహా నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2004 ముందు బాబు సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ నేతగా వైఎస్ఆర్ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగించారు. ఆ తర్వాత 2004 నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీఎంగా కొనసాగారు. ఉచిత విద్యుత్, […]