Home / Telangana
Army jawan land grab : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ భూమి కబ్జా తీవ్ర కలకలం రేపుతోంది. తన భూమిని కబ్జా నుంచి కాపాడాలంటూ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి సోషల్ మీడియాలో వీడియో ద్వారా జవాన్ విజ్ఞప్తి చేశారు. దేశ సరిహద్దుల్లో తాను పోరాడుతుంటే.. తమ భూమిని కబ్జా చేశారంటూ అక్బర్పేట మండలం చౌదర్పల్లికి చెందిన రామస్వామి అనే ఆర్మీ జవాన్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ […]
Rajiv Aarogyasri: రాష్ట్రంలో పేదలు ఖరీదైన వైద్యం చేయించుకునేందుకు వీలుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలవుతోంది. ఈ పథకం కింద రూ. 10 లక్షల వరకు వైద్యసాయం అందనుంది. అలాగే పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా మారిన నేపథ్యంలోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా వారికి ఈ సదుపాయం కలుగుతోంది. కాగా పథకం అమలును ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే పథకం అమలు గురించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నిరుపేద […]
Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ. 25 […]
Telangana: మంత్రివర్గ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో సీఎం మార్పు, మంత్రివర్గ విస్తరణ గురించి వస్తున్న ప్రచారంపై స్పందించారు. కాగా తెలంగాణ మంత్రివర్గంలో 18 మందికి మంత్రులుగా అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే మంత్రులుగా కొనసాగుతున్నారు. మిగిలిన 6 స్థానాలను భర్తీ చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. అయినా ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక […]
Big relief for Minister Sridhar Babu : కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ అంశంలో ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు 13 మందిపై కేసు నమోదైంది. ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. 2017లో శ్రీధర్బాబు సహా పలువురు కాంగ్రెస్ నేతలపై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కేసును కోర్టు కొట్టివేసిన అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతుల తరఫున పోరాడితే కేసులు పెట్టారని, చివరికి న్యాయమే […]
Secretariat : రాష్ట్ర సచివాలయం సమీపంలో వివిధ దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో 72వ ప్రపంచ సందరీమణుల పోటీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వివిధ దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేసింది. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతంలో జాతీయ జెండా తొలగింపు తీవ్ర కలకలం రేపుతోంది. జకీర్ అనే యువకుడు సోషల్ మీడియాలో లైవ్ పెట్టి ఇజ్రాయెల్ జెండాను తొలగించాడు. ఇజ్రాయెల్-పాలస్తీనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో […]
CM Revanth Reddy : మహిళలే దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్లో వీహబ్ వుమెన్ యాక్సిలరేషన్ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేరుకోవాలంటే కోటిమంది మహిళలు కోటీశ్వరులు […]
Rain Alert to Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చని తెలిపింది. సాయంత్రం నుంచి రాత్రి సమయాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 24 గంటల్లో ఈదురుగాలులతో వర్షం పడవచ్చని తెలిపింది. ఏపీలోని అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం […]
Mahabubnagar: మిస్ వరల్డ్ పోటీలకు విచ్చేసిన అందాల భామలు ఇవాళ పిల్లలమర్రిలో సందడి చేశారు. దాదాపు 700 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పిల్లలమర్రిలో అందాల భామలు కనువిందు చేశారు. కాగా మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులలో ఓ బృందం ఇవాళ పిల్లలమర్రికి వచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ చేరుకున్నారు. తెలంగాణ పండుగుల విశిష్టత సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ నృత్యాల మధ్య అందాల భామలకు ఘనస్వాగతం […]
Telangana: విదేశాలకు వెళ్లాలంటే ఏం కావాలి అంటే.. ఠక్కున పాస్ పోర్ట్, వీసా కావాలి అని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు సాధారణ పాస్ పోర్ట్ జారీ చేస్తున్న పాస్ పోర్ట్ కార్యాలయాలు ఇక నుంచి అధునాతన, చిప్ ఆధారిత పాస్ పోర్ట్ లు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. హైదరాబాద్ లో ‘ఈ చిప్ ఆధారిత పాస్ పోర్ట్’ జారీ చేసేందుకు తెలంగాణ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. కాగా విదేశాంగ మంత్రిత్వశాఖ […]