Home / Telangana
Sheep distribution Scam : తెలంగాణలో సంచలనంగా మారిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-1 నిందితుడు మొయినుద్దీన్ను శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణను ఏసీబీ అధికారులకు అప్పగించింది. కేసులో ఇప్పటి వరకు […]
Telangana Government 25 more s slot booking system introduced from may 12: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. అయితే మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ స్లాట్ బుకింగ్ విధానం పెంచుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే ఈ 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి స్లాట్ […]
Group-1: గ్రూప్- 1 పరీక్ష వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా ధర్మాసనం కమిషన్ ను పలు అంశాలపై ప్రశ్నించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మృతభాషకు ప్రాధ్యాన్యత ఇస్తుంటే.. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంగ్లీష్ మాట్లాడే వారికే ఎందుకు ఇస్తున్నారని కోర్టు అడిగింది. తెలుగు పరీక్ష రాసిన వారికి మార్కులు తక్కువగా వచ్చాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారని.. దీనిపై కమిషన్ తగిన కారణాలను చెప్పాలని […]
May Day: ఈ నెల 7 సమ్మె దిగుతున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే సమ్మెపై కార్మికులంతా మరోసారి ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మేడే సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పంతాలతో సమ్మె చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలోకి వస్తోందని.. ఇలాంటి సమయంలో తప్పుడు మాటలు నమ్మి సమ్మెకు వెళ్తే సంస్థకు భారీగా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. కార్మికులకు […]
BRS Working President KTR : మరో అంతర్జాతీయ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ కేటీఆర్ను ఆహ్వానించింది. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుతం విద్యార్థులు, ప్రొఫెసర్లు, వివిధ దేశాల నిపుణులు పాల్గొంటారు. ఇండియా సాధిస్తున్న ప్రగతిని కేటీఆర్ వివరించనున్నారు. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్తో ఈ ఏడాది సదస్సును […]
Ration cards are a trap for Mistakes : కుటుంబంలోని యజమాని తన పిల్లల పేర్లను రేషన్కార్డుల్లో జత చేసేందుకు మీ సేవ కేంద్రాలు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. పిల్లల పేర్లు తన సొంత ఊరిలో కాకుండా అత్తగారి ఊరిలో, అత్తగారి రేషన్ కార్డులో నమోదు అయ్యాయి. భార్యాభర్తలు ఇద్దరు కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, భర్తకు తన సొంత ఊరిలో, భార్యకు అమ్మగారి ఊరిలో రేషన్ కార్డు వచ్చింది. మరో యజమాని తన […]
కర్రెగుట్టపై కొనసాగుతున్న భారీ ఆపరేషన్.. కీలక నేతలు దొరికేనా? National flag on Karregutta : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని బీజాపుర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘కర్రెగుట్ట’లో చేపట్టిన భారీ ఆపరేషన్ పదో రోజూ కూడా రోజూ కొనసాతోంది. కొత్తపల్లి నుంచి దాదాపు కిలోమీటర్ల పొడవు, 5 వేల అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల కేంద్రంగా ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల కేంద్రంగా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు రెండు […]
TG Government Extended LRS 3 days up to May 3: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. కాంగ్రెస్ సర్కార్ ఎల్ఆర్ఎస్పై కీలక ప్రకటన చేసింది. ఎల్ఆర్ఎస్ గడువును మరో మూడు రోజులపాటు పొడిగించింది. ఇందులో భాగంగానే పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి పీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో అనధికార స్థలాల క్రమబద్దీకరణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీతో ఓటీఎస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువు […]
Civil Supply: తెలంగాణ పౌరసరఫరాల శాఖకు అరుదైన ఘనత దక్కింది. రాష్ట్రంలో సివిల్ సప్లై సంస్థ చేపట్టిన సంస్కరణలపై అధ్యయనం చేసిన హెచ్ఎంవై.. సన్నబియ్యం పంపిణీ, మెరుగైన సేవలకుగాను ఫైవ్ స్టార్ రేటింగ్ తో 9001 ఐఎస్ఓ సర్టిఫికెట్ ను అందించింది. ఈ సర్టిఫికెట్ ను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పౌరసరఫరాలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ అందుకున్నారు. కాగా పౌరసరఫరాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సన్నబియ్యం […]
Telangana: హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పునఃవ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుందని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గత 35 క్రితం నాటి జీవోలను సర్కారు సవరించిందని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. దీని ప్రకారం అడిషనల్ గా రెండు లా అండ్ ఆర్డర్ జోన్లు, 11 కొత్త లా అండ్ ఆర్డర్ డివిజన్లు, అదనపు ట్రాఫిక్ జోన్, మరో 11 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లు, 13 ట్రాఫిక్ […]