Home / PM Modi
Prime Minister Narendra Modi : భారత సాయుధ దళాల సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. జమ్ము కాశ్మీర్లోని పహల్గాం దాడి అనంతరం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఢిల్లీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని నివాసంలో కీలక సమావేశం.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. గంటన్నరపాటు సాగిన భేటీలో […]
Congress leader Rahul Gandhi writes letter to PM Modi for Parliament Special Session: ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎల్లప్పుడూ మనం కలిసి నిలబడతామని దేశం చూపించాలన్నారు.. పహల్గామ్ దాడి ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. […]
Mann Ki Baat: ఉగ్రవాదులు కాశ్మీర్ పురోగతిని నాశనం చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ‘మన్ కి బాత్’ లో మాట్లడిన ఆయన, ఇటీవలి కాలంలో కాశ్మీర్ అద్భుతమైన పురోగతిని చూసిందన్నారు. పర్యాటకం, పాఠశాలలు, కాలేజీలు పెరిగాయన్నారు. కాశ్మీర్ డెవలప్ అవుతుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు నిరాశచెందుకున్నారని అన్నారు. ”కాశ్మీర్ లో శాంతి తిరిగి పుంజుకుంటున్న క్రమంలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్సాహం వచ్చింది. ప్రజాస్వామ్యం బలపడింది. పర్యాటకం పెరిగింది. యువతకు కొత్త ఉపాది అవకాశాలు వచ్చాయి. […]
Pakistan: జమ్మూకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ ఘటనలో 26మంది పర్యాటకులు మృతిచెందారు. పాకిస్థాన్ ఆర్మీచీఫ్ ను లాడెన్ గా పోల్చారు అమెరికా పెంటగాన్ మాజీ అధికారి. ఆదేశాన్ని తీవ్రవాదులను తయారుచేస్తున్న దేశంగా ప్రకటించాలన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహనవాజ్ మాట్లాడుతూ భారత్ ను ఎదుర్కునేందుకు, తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు. పాకిస్థాన్ పౌరులు మాత్రం వారి దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని ట్రోల్ చేస్తున్నారు. నిరాశ వ్యంగ్యంతో […]
Pahalgam Effect: నేను ఇప్పుడు పాకిస్థానీ కూతురిని కాదని భారతదేశపు కోడలినని అంటుంది సీమా హైదర్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపించేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. పాకిస్థాన్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. దీంతో సీమా బహిష్కరకు గురవుతానని ఆందోళన చెందుతుంది. 2023లో యూపీకి చెందిన తన ప్రియుడు సచిన్ మీనాను వివాహం చేసుకోడానికి పాకిస్థాన్ నుండి నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో భారత్ లోకి అక్రమంగా ప్రవేశించింది. ప్రస్తుతం ఆవిడ […]
Pakistan Hindu Refugees: పాకిస్థాన్ లో మతపరమైన హింసకు గురై భారత్ కు వచ్చిన హిందు శరణార్థుల పరిస్థితి దారుణంగా మారింది. పాకిస్థాన్ జాతీయులను వెనక్కిపంపాలన్న కేంద్ర నిర్ణయం వీరి ప్రాణాలకు చుట్టుకుంది. తాము చచ్చినా భారత్ లోనే చస్తాము కాని పాకిస్థాన్ కు మాత్రం వెళ్లనంటున్నారు హిందూ శరణార్థులు. దేశాన్ని వదిలివెళ్లే సమయం దగ్గర పడుతుండటంతో భయంతో వణికిపోతున్నారు. ఏప్రిల్ 22న కాశ్మీర్ లోని పహల్గాంలో 26మంది టూరిస్టులను తీవ్రవాదులు మతంపేరిట కాల్చిచంపిన […]
AP CM Chandrababu : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. జమ్ముకాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన రాజధాని అమరావతి పునఃప్రారంభ పనులకు ప్రధానిని చంద్రబాబు ఆహ్వానించారు. సుమారు రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులకు మోదీతో శంకుస్థాపన చేయించేలా కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి […]
Simla Agreement: పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య అంతరం పెరుగుతోంది. తాజాగా సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది. 1971 ఇంగో-పాకిస్తాన్ యుద్ధం తర్వాత సిమ్లా ఒప్పందం ఏర్పడింది. ఇది ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పి కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. యుద్దంలో పట్టుబడిన 90వేల మంది పాక్ సైనికులను భారత్ అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. […]
High-Level Security Meet : జమ్మూకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతిచెందారు. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడి పిరికిపంద చర్యగ అభివర్ణించారు. తాజాగా జమ్మూకశ్మీర్లో జరిగిన ఘటనపై ప్రధాని మోదీ నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర […]
Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్గా వచ్చాయి. […]