Home / PM Modi
32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ప్రధాని నివాసంలో […]
IND- PAK War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు నిర్వహించింది. దాడుల్లో దాదాపు 100 మందికిపైగా ముష్కరులు హతమయ్యారు. అయితే భారత్ దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దు వెంబడి కాల్పులకు దిగింది. వీటిని భారత సైనికులు తిప్పికొడుతున్నారు. అలాగే భారత్ లోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు […]
Robert Prevost as the 14th Pope : ఏప్రిల్ 21న క్యాథలిక్ క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడున్న ఆయన 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కాగా, పోప్ మరణం అనంతరం అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ కొత్త పోప్గా ఎన్నికయ్యారు. ఆయనకు పోప్ లియో-14గా నామకరణం చేశారు. కొత్త పోప్ను ఎన్నుకునేందుకు రహస్యంగా సిస్టిన్ చాపెల్లో సమావేశమైన 133 మంది కార్డినల్స్ పోప్ను నియమించారు. […]
NSA Doval Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయిన అజిత్ దోవల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిపిందే. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు మృతి […]
Operation Sindoor: కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు అంతా సిద్దం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఈ సమావేశం జరగనుంది. పాకిస్థాన్తో పాటు, పీవోకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర […]
Jaish-e-Mohammed chief Masood Azhar warns PM Modi : ఇండియా చెప్పినట్టే పాక్పై ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదులను వెంటాడి హతం చేసింది. మంగళవారం అర్ధరాత్రి 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన మొత్తం 10 మంది సభ్యులు, నలుగురు అనుచరులు మృతిచెందారు. ఘటనపై మసూద్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. చనిపోయిన వారిలో ఐదుగురు పిల్లలు […]
PM Modi Meets President Droupadi Murmu: ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత్.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై అర్ధరాత్రి 1.30 నిమిషాలకు భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు సంబంధించిన 9 స్థావరాలు ధ్వంసమయ్యాయి. కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సింధూర్’ చేసిన తర్వాత ప్రధాని, రాష్ట్రపతి తొలిసారి భేటీ అయ్యారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆపరేషన్ సింధూర్పై రాష్ట్రపతికి ప్రధాని వివరణ […]
Phone Call: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రదాడిపై ఇరుదేశాధినేతలు చర్చించారు. కాగా పహల్గామ్ దాడి ఘటనను పుతిన్ ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో భారత్ కు రష్యా అండగా ఉంటుందని తెలిపారు. పహల్గామ్ దాడిలో చనిపోయిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారికి […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]
Singapore: సింగపూర్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలోని పీపుల్స్ యాక్షన్ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ దేశ పార్లమెంట్లోని మొత్తం 97 స్థానాల్లో పీఏపీ ఏకంగా 87 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో లారెన్స్ వాంగ్ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ” సింగపూర్ ఎన్నికల్లో ఘన విజయం […]