Home / PM Modi
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను విమర్శించేందుకు ఎస్సీవో కమిటీ ఎన్నడూ వెనుకాడకూడదని స్పష్టం చేశారు.
BJP Central Cabinet Expansion: బీజేపీ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆలోగా జరగనున్న కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఎన్నికల బరిలో ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే క్రమంలో సంస్థాగతంగా మార్పులకు శ్రీకారం చుట్టింది.
PM Modi: ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో పర్యటించనున్నారు. తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ భోపాల్ లో ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు.
PM Modi: మధ్యప్రదేశ్ రాజ్గఢ్ జిల్లా హరిపుర గ్రామంలో నివాసం ఉంటున్న ఈ శతాబ్ధి వృద్ధిరాలు. ఈ నూరేళ్ల వృద్ధురాలికి మోదీ అంటే ఎంత ఇష్టమంటే ఆయనకు తన 25 ఎకరాల భూమిని రాసి ఇచ్చేస్తా అంటున్నంది ఈ భామ్మ. మరి ఈమె ఎవరు ఈమెకు మోదీ అంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసుకుందాం.
Boeing: భారతదేశం లో సంస్థలను వారి ఉత్పత్తులను తయారు చేయుటకు ప్రోత్సహించటానికి యువతకు ఉద్యోగావకాశ కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమానికి తమ కంపెనీ మద్దతు ఇస్తుందని బోయింగ్ సీఈవో డేవిడ్ ఎల్ కల్హౌన్ పేర్కొన్నారు.
PM Modi: ప్రధాని మోడీకి పలు అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు దాసోహం అయ్యాయి. గత 9 ఏళ్లుగా పలు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేస్తున్న కృషికి గుర్తింపుగా అనేక దేశాలు ఈ పురస్కారాలను మోడీకి అందించాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కాగా యునైటెడ్ స్టేట్స్ ఇండియన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పర్యటన ముగింపు కార్యక్రమాన్ని వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ లో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆఫ్రికన్-అమెరికన్ హాలీవుడ్ నటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర మామిడి పండ్లను ప్రధాని నరేంద్ర మోదీ కి పంపారు. కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాలు లేకపోయినా ప్రధాని మోదీకి మామిడిపండ్లు పంపే సంప్రదాయాన్ని మమతా బెనర్జీ చాలా ఏళ్లుగా కొనసాగిస్తున్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటకు వెళ్లనున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జూన్ 22 న ప్రధాని మోదీ అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్నారు.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు, సన్నిహితులకు ఉక్రెయిన్ ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు.