Home / PM Modi
Fire Accident In Hyderabad : హైదరాబాద్ లోని గల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై ప్రధాని మోది తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చోప్పున పరిహారాన్ని ప్రకటించారు. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ లోని పాతబస్తీలో గుల్జార్ హౌజ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఇందులో17మంది […]
PM Modi condoles Fire Accident in Hyderabad: హైదరాబాద్లోని చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో మృతి చెందడం కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అనంతరం గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ఈ మేరకు మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల పరిహారం ప్రకటించారు.
CM Chandrababu: జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న ఇంటర్నేషనల్ యోగా డేపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. యోగా డేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ప్రధాని వస్తున్న కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు.. రాష్ట్రంలో అభ్యాసానికి ఇది నాంది కావాలన్నారు. కాగా “యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్” ను ఈ ఏడాది యోగా డే థీమ్ గా తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ యోగా డే లో భాగస్వాములను చేయాలని.. కనీసం 2 […]
Rahul Gandhi, leader of the opposition in the Lok Sabha : దేశంలో అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించారని లోక్సభలో పతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి మోదీ భయపడ్డారన్నారు. బిహార్లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ప్రయత్నించారని […]
Ajit doval: ప్రస్తుతం ఇండియా – పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న ఆపరేషన్ లో ఒకే ఒక వ్యక్తి దేశం ప్రజలను ఆకర్షిస్తున్నాడు. అతనే అజిత్ దోవాల్. జాతీయ భద్రతా సలహాదారు. 80 ఏళ్ల వయసులో ఆయన ఎంత చురుకుగా పనిచేస్తున్నారో యావత్ దేశ ప్రజలు గమనించే ఉంటారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆపరేషన్ బ్లూస్టార్ నుంచి కందహార్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ అయినప్పుడు తాజాగా ఇండియా- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పడు ఆయన పక్కా ప్లానింగ్తో […]
Prakash Raj Sensational Tweet: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ పరోక్ష కామెంట్స్ చేశారు. ప్రచార మంత్రి అంటూ మోదీని ఎద్దేవ చేశారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా నిలిచింది. ఆయన ట్వీట్ చేస్తూ.. “నాకు తెలిసి ప్రచార మంత్రి ఇమేజ్ బిడ్డింగ్ కోసం ఏమైనా చేస్తారు. మీరు ఏమంటారు ప్రజలారా?” అని తన […]
Prime Minister Modi visits Dhampur Airbase: ప్రధాని మోదీ మంగళవారం అదంపూర్ ఎయిర్బేస్కు వెళ్లారు. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న సైనికులతో ముచ్చటించారు. పాక్పై అటాక్ చేయడంలో అదంపూర్ వైమానిక క్షేత్రం కీలకంగా నిలిచింది. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇవాళ మోదీ ఎయిర్బేస్కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందితో మాట్లాడారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై పాక్ అటాక్ చేయాలని ప్రయత్నించింది. ఈ నెల 9వ తేదీ రాత్రి, 10న పాకిస్థాన్ ప్రయత్నం […]
Prime Minister Modi Salutes to Indian Army: ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా మన సైన్యం చావుదెబ్బకొట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సైనికులకు, శాస్త్రవేత్తలకు సెల్యూట్ చెప్పారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు. శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. గడిచిన నాలుగు రోజులుగా ఇండియా సైన్యం సామర్థ్యం, సంయమనాన్ని చూస్తున్నామని చెప్పారు. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సామర్థ్యాన్ని భారత్ చూసిందన్నారు. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించిందని […]
Jaggareddy Comments on PM Modi during India Pakistan War: భారత్- పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయి. అయితే ఉత్తర, పశ్చిమ భారత్ మాత్రం ఇంకా ఆందోళన పరిస్థితులు నెలకొనే ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ మన దేశంపై దాడులు చేసింది. వాటిని భారత రక్షణ వ్యవస్థ ఎదుర్కోవడంతోపాటు పాకిస్తాన్ పై కూడా దాడులు చేసింది. అయితే ప్రస్తుతం […]
PM Modi Address the Nation at 8 PM on Operation Sindoor: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, కాల్పుల విరమణ నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూకశ్మీర్లోని పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఆపరేషన్లో ఇండియా సైన్యం విజయం సాధించినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర సస్పెన్స్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ […]