Home / latest Telangana news
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో రెండు తెలుగు రాష్ట్రాలు మార్మోగుతున్నారు. దూపదీప నైవేధ్యాలు, భజనలతో శివాలయాలు కళకళలాడుతున్నాయి.
తెలంగాణ ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్ నేడు 69 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, అభిమానులు కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.
Jagga Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతే ఇందుకు కారణమన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఆయన కలిశారు. బాధ్యతలు తీసుకున్న కారణంతో మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్టు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ అంశాలపై చర్చించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ , బీజేపీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణ అమలు […]
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో వైఎస్పార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.
ఎప్పుడూ అవినీతి అక్రమాలతో వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బీబీసీ ఇండియా కార్యాలయంపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే.. ఆ సంస్థ పై ఐటీ దాడులు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం ఈ ఫార్ములా రేసింగ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ నెల 11 న జరగనున్న ఫార్ములా రేసింగ్ పోటీలకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న స్థానాల్లో ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.