Home / latest Telangana news
అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే వీధి కుక్కలు ఆకలి వేయడంతోనే బాలుడిపై దాడి చేశాయంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
ప్రమాద సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఉద్దేశిస్తూ ట్విటర్ సాక్షిగా విమర్శలు చేశారు.
గవర్నర్ తమిళిసై పై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 10 బిల్లులు ఆమోదించకపోవడంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు చీఫ్ సెక్రటరీ. రిట్ పిటిషన్లో ప్రతివాదిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై పేరును ప్రస్థావించారు.
ఓ యాక్సిడెంట్ కేసులో సైఫ్ గైడెన్స్ లో ప్రీతి పనిచేసినట్టు రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా, దానిని పలు వాట్సాప్ గ్రూప్ ల్లో పెట్టి
టీఆర్ఎస్ కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్ సభ సచివాలయం తొలగించింది. ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్ఎస్ కొనసాగనుంది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి మృతిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ప్రీతి మృతి చెందిన తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు తెలిపారు.
తెలంగాణ టీడీపీలో ఏం జరుగుతుంది. కాసాని జ్ఞానేశ్వర్ టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జోష్ పెంచింది. ఇంటింటికి తెలుగుదేశం అంటూ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మరి ఇది ఎంతవరకు ప్రజలకు చేరుతుంది వచ్చే ఎన్నికల్లో తెదేపా తెలంగాణలో పాగా వేస్తుందోలేదో వేచి చూడాలి.
వరంగల్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం మరువక ముందే.. నిజామాబాద్ లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన హర్హ బలవన్మరణం పాలయ్యాడు.
తనయుడి సాంగ్తో ఫిదా అయిన కేటీఆర్.. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. ఈ సాంగ్ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘ప్రౌడ్ అండ్ ఎగ్జైటడ్ ఫర్ మై సన్’ అని కామెంట్ చేశారు కేటీఆర్.