Home / latest Telangana news
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ను రద్దు చేసి వస్తే.. ముందుస్తు ఎన్నికలకు మేము కూడా రెడీ అని తెలిపారు.
తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర, దేశ ప్రజలు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించిన తమిళసై.. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర గందరగోళం నెలకొంది.ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై బీబీసీ..
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏ..
హైదరాబాద్లో మెట్రో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ రోజు పలు స్టేషన్లలో మెట్రో రైళ్లు ఆగిపోయాయి. ఎల్బీనగర్ వెళ్తున్న మెట్రో ట్రైన్ను అకస్మాతుగా ఇర్రంమంజిల్లో నిలిపివేశారు.
ఈ నెల 24న జనసేన పార్టీ ఎన్నికల ప్రచార వాహనం వారాహికి తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వారాహి వాహనానికి సంప్రదాయ పూజలు చేయించనున్నట్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
విప్లప యోధుడు, క్యూబా మాజీ మంత్రి ఎర్నెస్టో చే గువేరా గురించి అందరికీ తెలిసిందే. అయితే చేగువేరా కుమార్తె డాక్టర్ అలైద గువేరా, మనవరాలు ప్రొఫెసర్ ఎస్తిఫినా గువేరా నేడు హైదరాబాద్కు రానున్నారు.
Kamareddy Master Plan: రాష్ట్రంలో తీవ్ర చర్చంనీయాంశమైన మాస్టర్ ప్లాన్(Kamareddy Master Plan) ప్రక్రియ నిలిచిపోయింది. ప్లాన్ ను రద్దు చేస్తున్నామని మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వెల్లడించారు. ఈ విషయంపై కామారెడ్డి, జగిత్యాల మున్సిపల్ కౌన్సిళ్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్టు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ 6 గ్రామాల రైతులు, గ్రామస్తులు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. […]