Home / వ్యవసాయం
Vijayasai Reddy Counter To YS Jagan:: ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవల వైసీపీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా, విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యుల్లో విజయసాయిరెడ్డితో కలిసి ఇప్పటివరకు నలుగురు పార్టీని వీడారన్నారు. రాజకీయాల్లో ఉన్న సమయంలో విశ్వసనీయతకు అర్థం తెలిసి ఉండాలని చెప్పాడు. మనమే ప్రలోభాలకు ఆశపడి లేదా భయాందోళన చెంది […]
Pharmacy Student Delivers Baby Girl at social welfare Hostel in Guntur district: 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని హాస్టల్లో ఆడబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర కలకలం రేపింది. గుంటూరు సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లో తన తోటి విద్యార్థిని సహకారంతో ప్రసవించింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థినికి తీవ్ర రక్తస్రావం కాగా, హాస్టల్ సిబ్బంది, […]
Former Minister Mekathoti Sucharitha Big shock to YSRCP: వైసీపీకి మరో షాక్. ఆంధ్రప్రదేశ్ మాజీ హోం మంత్రి, వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి, జనసేనలోకి చేరగా, ఆ పొరుగు జిల్లాకు చెందిన నేత సుచరిత నేడో, రేపో ఆ పార్టీకి వీడ్కోలు ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. విధేయ నేతగా గుర్తింపు.. […]
జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల ధాటికి వందల ఎకరాల్లో పంట నష్టపోయారు రైతన్నలు. మండు వేసవిలో ఈ అకాల వర్షాలు ఏంటి దేవుడా అంటూ తలపట్టుకుంటున్నారు అన్నదాతలు. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశం ఉందని అంతేకాకుండా అక్కడక్కడ పిడుగులుపడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇటీవల కాలంలో ప్రతిరాష్ట్రంలోనూ ప్రభుత్వం ఉంటుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వ పాలనను సులభతరం చేస్తూ వివిధ శాఖలు ఏర్పడ్డాయి. అందులో వ్యవసాయ శాఖ ఒకటి. ఈ శాఖను వ్యవసాయశాఖ మంత్రి చూసుకుంటారు. అయితే మరి దేవతల కాలంలో ప్రజాపాలన ఎలా సాగేది. అప్పటి వ్యవసాయశాఖ మంత్రి ఎవరి మీకు తెలుసా..
దేశానికి వెన్నుముక రైతన్నలు అని గత కొన్ని దశాబ్దాలుగా వింటూ.. చెప్తూనే ఉన్నాం. ప్రతి రంగంలో అభివృద్ధి అవకాశాలు, లాభాలు ఉంటున్నాయి కానీ యావత్ ప్రపంచానికి ఆహారాన్ని అందించే అన్నదాతలకు మాత్రం ఆ అభివృద్ధి అందని ద్రాక్షలాగే ఉంటుంది.
చిరుధాన్యాలకు పునర్వైభవం వస్తోంది. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, పండిచడం లాంటివి చేస్తున్నారు. చిరుధాన్యాలతో ఆరోగ్యం మెండు కాబట్టి యావత్ ప్రజలు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. దానితో రైతులు సైతం వీటి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. మరి చిరుధాన్యాల సాగుకు ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలనే విషయాలను ఈ వీడియో ద్వారా చూసేద్దాం.
Banana cultivation: ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ భూమిని అనుసరించి రైతులు విభిన్న పంటలను పండించడానికి ఆసక్తి చూపుతున్నారు. లాభదాయకమైన పంటలతో పాటు.. సులభతరమైన పంటల సాగువైపు మెుగ్గు చూపుతున్నారు.
Millets: ఆరోగ్యాన్ని కాపాడటంలో చిరుధాన్యాల పాత్ర కీలకమైంది. దీంతో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఈ చిరు ధాన్యాల సాగులో సరైన మెళకువలు పాటిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.