Home / క్రైమ్
Siddipet: వివాహేతర సంబంధాలు పెట్టుకొని.. చాలా మంది తమ జీవితాలను అర్థాంతరంగా ముగించుకుంటున్నారు. కొందరు హత్యలకు పాల్పడితే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కు విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో ఇంటిదొంగల బాగోతం ఉన్నట్లు తెలుస్తోంది.
Bilkis Bano: బిల్కిస్ బానో ఈ పేర దేశవ్యాప్తంగా మార్మోగిన పేరు. గోద్రా అల్లర్ల సమయంలో.. సాముహిక అత్యాచారనికి గురై.. ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలి పేరు. ఈ కేసులో నిందితులను గుజరాత్ ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన విషయం తెలిసిందే.
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేశారు.
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
Mancherial: ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. కానీ వీరి సహజీవనం చివరికి విషాదంతో ముగిసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో.. ఓ యువతి తన స్నేహితురాలినే హత్య చేసింది.
Blades in Stomach: రాజస్థాన్లోని జలోర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోదామని 24 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు. యువకుడికి కడుపునొప్పి రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో అన్ని బ్లేడ్లు ఉండటం చూసి షాకయ్యారు.
TSPSC Chairman: ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మేరకు పరీక్షల రద్దుపై టీఎస్ పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గత ఏడాది కాలంలో తన ‘ఆపరేషన్ త్రిశూల్’ కింద వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన 33 మందిని రప్పించింది. 2022 జనవరి నుండి 33 మంది నేరస్థులను సీబీఐ విజయవంతంగా , ఇందులో 2023లో ఆరుగురు నేరస్థులు ఉన్నారని ఏజెన్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.