Home / క్రీడలు
IND Vs SL: భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మహిళల వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. ఇవాళ భారత్- శ్రీలంక మధ్య జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా విమెన్స్ టీమ్ శ్రీలంకపై 97 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత జట్టు అమ్మాయిలు అద్భుతంగా రాణించారు. కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన టీమిండియా విమెన్స్ టీమ్ ముందుగా […]
BCCI focus on IPL : భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఇండియాను వీడుతున్నారు. […]
India Women vs Sri Lanka Women Final Match: భారత మహిళల జట్టు అదరగొడుతోంది. ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ఆర్.ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 342 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధనా(116) సెంచరీతో కదం తొక్కింది. అలాగే హర్లీన్ డియోల్(47), హర్మన్ ప్రీత్ కౌర్(41), జెమీమా రోడ్రిగ్స్(44), […]
Team India Test captain Shubman Gill : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ టూర్కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా కెప్టెన్ ఎవరు? అనే చర్చ కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగగా, ట్రోఫీ సందర్భంగా హిట్మ్యాన్ తొలి టెస్టులకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ బుమ్రా కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తాజాగా టెస్టులకు యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ […]
Virat Kohl : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్ అడుగు జాడల్లో మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని విరాట్ను బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్లు […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్లోని మిగతా […]
Virat Kohli Retirement from Test Matches: ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్ను తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఇండియా అభిమానులకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. హిట్మ్యాన్ రోహిత్ […]
Cricket: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. ఇరుదేశాలు డ్రోన్స్, మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వహించింది. దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిస్సైళ్లను ప్రయోగించింది. వీటిని భారత రక్షణ వ్యవస్థ ధీటుగా ఎదుర్కొంది. మరోవైపు భారత్, పాక్ మధ్య పరస్పరం దాడులు సాగుతున్నాయి. కాగా భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న […]
IPL 2025 : ఇండియా పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ను నిరవధికంగా వాయిదా వేసింది. ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ ప్రారంభం కాకముందే నిలిపోయింది. జమ్మూకశ్మీర్, పఠాన్కోఠ్లో పాక్ డ్రోన్, వైమానిక దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలో బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. తర్వాత మ్యాచ్ను కొనసాగించలేమన్న బీసీసీఐ రద్దు చేసింది. ఫ్లడ్ లైట్ల లోపం […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు టాస్ వేయాల్సి ఉండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షంతో పిచ్ ను కవర్లతో కప్పి ఉంచారు. అనంతరం అంపైర్లు పిచ్ పరిశీలించిన తర్వాత టాస్ నిర్వహించారు. కాగా టాస్ గెలిచిన పంజాబ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కీలకమైన ఈ […]