Home / జాతీయం
ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబైలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఫిల్మ్ సిటీ గురించి చర్చించారు.
మధ్యప్రదేశ్లోని రత్లామ్కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు
Delhi Anjali Case : ఢిల్లీలో జరిగిన అంజలి యాక్సిడెంట్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని కారుతో గుద్ది 12 కి.మీ. దూరం అలాగే ఈడ్చుకెళ్లిన ఘటన యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రజా సంఘాలు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల ఆందోళనతో ఢిల్లీ అట్టుడుకుతోంది. కాగా ఈ కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలు […]
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు కొత్తగా మరో 12 చిరుతలను తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
గతంలో ఆధార్ కార్డులో అడ్రస్ మరి ఏ ఇతర చిన్నచిన్న మార్పులకు పట్టే సమయం, శ్రమ ఇప్పుడు లేకుండా కొత్త పద్దతులను తీసుకొచ్చింది యూఐడీఏఐ.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.