Home / జాతీయం
న్యూ ఇయర్కు ముందు వారంలో ఢిల్లీలో రోజువారీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి.డిసెంబర్ 24 నుండి 31 వరకు వారం రోజుల వేడుకల మధ్య ఢిల్లీలో రూ.218 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
హిందూ తత్వవేత్త ఆదిశంకరాచార్యను "క్రూరమైన కుల వ్యవస్థ" యొక్క ప్రతినిధిగా కేరళ మంత్రి ఎంబి రాజేష్ పేర్కొన్నారు. కేరళలో నారాయణ గురు
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం క్రీడాశాఖామంత్రి సందీప్ సింగ్ను తొలగించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం పట్టణంలోని 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారిగా ప్రవేశించారు.
బెంగళూరులోని 47 ఏళ్ల వ్యాపారవేత్త ఆదివారం ఇక్కడ తన కారులో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ముచ్చటించారు. వారంరోజులకిందట ఢిల్లీలో జోడో యాత్రలో వీరిద్దరు కలిసి నడిచిన విషయం తెలిసిందే.
నోట్ల రద్దుపై ప్రభుత్వ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయూమర్తి బివి నాగరత్న వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుచేయాలంటూ దాఖలయిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
జనవరి 1, 2023 నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులందరి హాజరును డిజిటల్గా క్యాప్చర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Supreme Court : 2016లో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను సుప్రీంకోర్టు
బుల్లెట్ బైక్.. ఆ పేరు వింటేనే ఓ రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక యువతలో అయితే దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అప్పు చేసి అయిన బైక్ కొనాలనుకుంటుంటారు కొందరు యూత్.