Home / జాతీయం
రెండు రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా పంత్ ఓవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి నెట్టింట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దులోని బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద మోహరించిన స్నిఫర్ డాగ్లలో ఒకటి మూడు పిల్లలకు ఎలా జన్మనిచ్చిందో తెలుసుకోవడానికి సరిహద్దు భద్రతా దళం ( బీఎస్ఎఫ్ ) విచారణకు ఆదేశించింది.
గత 40 ఏళ్లుగా మాన్యువల్ స్కావెంజర్గా పనిచేస్తున్న మహిళను నగర డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం ద్వారా బీహార్లోని గయా ఓటర్లు చరిత్ర సృష్టించారు.
దలైలామాపై గూఢచర్యం చేసినట్లు అనుమానించబడిన మిస్టీరియస్ చైనీస్ మహిళ గడువు ముగిసిన వీసాపై అనుకోకుండా దేశంలో ఎక్కువ కాలం గడిపిన మహిళగా పోలీసులు గుర్తించారు.
డ్రీమ్ 11.. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్.. చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.
బీహార్లోని సరన్లో 73 మంది ప్రాణాలను బలిగొన్నకల్తీ మద్యం విషాదానికి సంబంధించిన కేసులో కీలకవ్యక్తిని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసినట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ శనివారం నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు.
రైళ్లలో మహిళలు మరియు పిల్లలకు భద్రతను పెంపొందించే చర్యల్లో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దాదాపు 15,000 కోచ్లలో రూ. 705 కోట్ల తో సీసీటీవీలను అమర్చనుంది.
పహల్గామ్లోని లెవార్ గ్రామంలో ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ అమీర్ ఖాన్కు చెందిన భవనాన్ని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగం శనివారం బుల్డోజర్లో కూల్చివేసింది.
Rishab Pant : క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదంలో పంత్ తీవ్ర గాయాలతో